Breaking News

Tag Archives: vijayawada

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం – MLA బొండా ఉమామహేశ్వరరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నుండి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు దివ్యాంగులకు బస్ టికెట్లు అందజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

ముస్లిం మైనారిటీల ధ్యేయం

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తా – విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇఫ్తార్ విందులో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) – ఇఫ్తార్ విందుకు హాజరైన వేలాదిమంది ముస్లిం సోదరులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం, మైనారిటీల పక్షపాతి అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం చిట్టినగర్ ఈద్గా …

Read More »

ఆంధ్ర గ్రీన్ అంబాసడర్ అవార్డులు ప్రధానం- సన్మానం

-విజయవాడలో ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ ముగింపు; పునరుజ్జీవ అభివృద్ధి దిశగా దృష్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ రెండురోజుల కార్యక్రమం విజయవాడలో ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఇది రాష్ట్రం పర్యావరణ సుస్థిరత దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సహజ – జీవన – విధానం: ఆంధ్రప్రదేశ్‌లో పునరుజ్జీవ భవిష్యత్తు కోసం లైఫ్ను ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం” అనే అంశంతో నిర్వహించిన ఈ సమ్మిట్‌లో విధానకర్తలు, పర్యావరణ సంరక్షకులు, …

Read More »

చేనేత‌కు చేయూతే ల‌క్ష్యం…

– క‌ళాత్మ‌క చేనేత వ‌స్త్రాల‌కు వేదిక‌గా గాంధీ బున‌క‌ర్ మేళా – ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు 14 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ – ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకుంటూ చేనేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాలి – ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ (చేనేత, జౌళి) ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత‌కు చేయూతే ల‌క్ష్యంగా, చేనేత కార్మికుల‌కు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు క‌ల్పించి, ప్రోత్స‌హించేందుకు వీలుగా దేశంలోని ప్ర‌ముఖ చేనేత ఉత్ప‌త్తుల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి గాంధీ …

Read More »

ప‌రిశ్ర‌మ‌ల్లో వేస‌వి భ‌ద్ర‌తా త‌నిఖీలు

– క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాల‌తో ప్ర‌త్యేక బృందాల చొర‌వ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేస‌వి నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ని ప్ర‌మాదాల‌తో పాటు ఇత‌ర పారిశ్రామిక ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా చూడ‌టంలో భాగంగా ప్ర‌మాదాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాల‌తో జిల్లా వ్యాప్తంగా ప‌రిశ్ర‌మ‌ల్లో విస్తృత త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి (డీఐవో) ఎం.మ‌ధు తెలిపారు. బుధ‌వారం ప్ర‌త్యేక పారిశ్రామిక త‌నిఖీ బృందాలు కొండ‌ప‌ల్లి ఐడీఏలోని నిఫ్టీ ల్యాబ్స్ త‌దిత‌ర సంస్థ‌ల్లో త‌నిఖీలు నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంగా …

Read More »

దివ్యాంగుల సాధికార‌త‌కు స‌రికొత్త శ‌క్తి

– ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేసేలా దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం – స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ దిశ‌గా ప్ర‌యాణం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని వ‌ర్గాల సంక్షేమం ల‌క్ష్యంగా ముంద‌డుగు వేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం దివ్యాంగుల సాధికార‌త‌కు కొత్త శ‌క్తినిచ్చేందుకు దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, దివ్యాంగులు ఆత్మ‌విశ్వాసంతో ప్ర‌గ‌తి దిశ‌గా ప‌య‌నించేందుకు ఈ ప‌థ‌కం దోహ‌దం చేస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని …

Read More »

రెడ్ అలెర్ట్ : కేవలం అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు

-లోతట్టు మరియు కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ, ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు మరియు కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షితమైన ప్రదేశాలకు తరలి రావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న మూడు నుంచి నాలుగు గంటలలో భారీ వర్షాలు కురిసే …

Read More »

అన్న క్యాంటీన్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అన్నా క్యాంటీన్ అన్నిటిలోనూ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నామని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గులాబీ తోట అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు అన్న క్యాంటీన్ ను అధికారులు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారని ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ, వాటికి అనుగుణంగా ప్రతి …

Read More »

మాన్సూన్ రెస్పాన్స్ టీం తో వర్షాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాన్సూన్ రెస్పాన్స్ టీం తో వర్షాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరిస్తున్నాం అని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన్సూన్ రెస్పాన్స్ టీం, మళ్లీ తమ తమ విధుల్లో వెంటనే హాజరు కావాలని, వర్షాలు …

Read More »

ఇండ్ల గణన మరియు ఇండ్ల జాబితా తయారీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు ఫిబ్రవరి 2027 లో జరగబోవు జనభాగణన నిమిత్తం ముందస్తుగా ఇండ్ల గణన మరియు ఇండ్ల జాబితా తయారీ చేపట్టవలసియున్నది. సదరు ఇండ్ల గణన పౌరులు మరియు గృహస్తులు స్వయంగా కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ ద్వారా ది.15.04.2026 నుండి 30.04.2026 వరకు వారి వారి గృహ సంబంధిత వివరములను స్వీయ నమోదు చేసుకొనవచ్చును. తదుపరి ది.01.05.2026 నుండి 30.05.2026 వరకు సంబంధించిన ప్రాంతములలో నియమించబడిన ఎన్యుమరేటర్ లు ప్రతి ఇంటిని సందర్శించి …

Read More »