Breaking News

Tag Archives: vijayawada

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగినప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. …

Read More »

పన్ను వసూళ్ళ ప్రత్యేక డ్రైవ్ లో మొండి బకాయిదారుల ఆస్తులకు జప్తు నోటీసు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు డ్రైనేజి పన్నుల బకాయిలు వసూళ్ళలో భాగంగా మూడు సర్కిళ్ళ పరిధిలో పన్నుల వసూళ్ళ డ్రైవ్ నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందులోభాగంగా బుధవారం ఉదయం సర్కిల్ – 1 పరిధిలోని భవానిపురం లో ని బ్యాంకు కాలనీ లోగల 22 ఖాళీ స్థల పన్ను బకాయిదారులకు జప్తు నోటీసు …

Read More »

మానసిక శారీరక వికాసానికి సమ్మర్ క్యాంప్ ని వినియోగించుకోండి- దరఖాస్తులకు నేడే చివరి తేదీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల మానసిక మరియు శారీరక వికాసానికి విజయవాడ నగరపాలక సంస్థ వారు మే 1 నుండి 30, 2026 వరకు నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. ఈ వేసవి శిక్షణలో పాల్గొనాలంటే దరఖాస్తులకు ఏప్రిల్ 30, 2026 చివరి తేదీ అని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక …

Read More »

వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, నేతాజీ బ్రిడ్జ్, ఎంజి రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వర్టికల్ గార్డెన్స్‌ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండ తీవ్రత వల్ల …

Read More »

ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్లలో 11 కీలక ప్రాజెక్ట్లు పూర్తి

-తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం. -కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. -ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రెండేళ్లలో 2000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …

Read More »

డీజిల్, పెట్రోల్‌పై ఆ పార్టీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది

-ఆ పార్టీ నాయకులు నెగటివ్ ప్రచారంతో ప్రభుత్వంపై అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణ -ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు, గూగుల్ త్వరలో ప్రారంభం -రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని స్పష్టం -డీజిల్ కొరత వార్తలు పుకార్లేనని, తాత్కాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు -ఆయిల్ కంపెనీలతో సమన్వయం ద్వారా సరఫరా మెరుగుదలకు కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార …

Read More »

ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో పశుసంవర్ధక శాఖ అధికారిణి ఉత్తమ ప్రతిభ..

-2 కిలోమీటర్ వాకింగ్ లాంగ్ జంప్ జావిలిన్ త్రో లలో బంగారు పతకాలు సాధించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి -ఈ విజయం వారి కుటుంబానికే కాకుండా పశుసంవర్ధక శాఖకు, రాష్ట్రానికి దేశానికి గర్వకారణం -జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి సన్మాన సభలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు అభినందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో పాల్గొని 2 …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్ కు నరహరశెట్టి రాధాక్రిష్ణ హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం 1,99,500 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 52 వ డివిజన్ కు చెందిన వండవాసి సత్యవతి కేన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు వైద్యం కోసం 12,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వీరిద్దరూ ఆర్ధికంగా స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి …

Read More »

సతీ సమేతంగా యనమలకుదురు5 రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు

-యనమలకుదురు కొండపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా( పెనమలూరు) విజయవాడ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచి యనమలకుదురులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని కేశినేని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి కి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు సిబ్బంది మేళతాళాలతో స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. …

Read More »

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని చిన్ని మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ ప్రారంభించారు. విజయవాడ( సెంట్రల్) కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఠాగూర్ గ్రంథాలయం విజయవాడ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకాని భవన్ విజయవాడ లో వేసవి శిక్షణ శిబిరం నీ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు వేసవిలో మంచి కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని …

Read More »