Breaking News

Tag Archives: vijayawada

అంకితభావానికి, నిబద్ధతకి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిమ్మకాయల వెంకటరమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచెంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించే వారిలో కీలక పాత్ర పోషించినవారు నిమ్మకాయల వెంకటరమణ. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అంచెంచెలుగా ఎదుగుతూ అజాతశత్రువుగా నిలిచిన వ్యక్తి ఈయన. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన వందేభారత్ నడిపిన ప్రతిభాశాలిగా అనితర సాధ్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అవిశ్రాంతంగా రైల్వేలో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది తద్వారా ఎందరికో గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన ప్రతిభాశాలి. వాటిలో ఈటిటిసిలో …

Read More »

వేమూరి వెంకట ప్రసాద్ సేవలు ప్రశంసనీయం…

-ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో కీలకపాత్ర… -మీడియా సమన్వయంలో చురుకైన పాత్ర… -డిఐపిఆర్‌వో కె.వి.రమణరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార, పౌర సంబంధాల శాఖలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంతో పాటు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంలో చురుకైన పాత్ర వహించి ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు మీడియా ప్రతినిధుల ప్రసంశలను అందుకున్న వేమూరి వెంకట ప్రసాద్ సమాచార శాఖకు అందించిన సేవలు ఆదర్శప్రయంగా నిలుస్తాయని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.వి. …

Read More »

ఈ నెల 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఇండ్ల గ‌ణ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్ర‌గ‌తి ప‌థానికి దిక్సూచి అయిన జ‌న గ‌ణ‌న – 2027లో తొలిద‌శ‌లో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఇండ్ల గ‌ణ‌న (CENSUS-2027) జ‌రుగుతుంద‌ని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులుఎన్యూమరేటర్లందరూవారికి కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా తిరిగి పూర్తి అవగాహన తెచ్చుకుంటారని, తదుపరి ప్రతి ఒక ఎన్యూమ‌రేట‌ర్ వారికి కేటాయించినఅన్ని ఇండ్లను సందర్శించి ప్రజల నుండి వివరాలు స్వీకరిస్తారని, కావున ఇందులో ప్ర‌జ‌లు కీల‌క‌భాగ‌స్వాములై ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ప్రిన్సిపల్ సెన్స‌స్ …

Read More »

అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం స్వర్ణలత

-వృత్తి పట్ల నిబద్ధత, సేవా దృక్పథం… అదే ఆమె ఆయుధం – కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తించే తత్వం -అదనపు సంచాలకులు స్వర్ణలత కు ఆత్మీయ వీడ్కోలు -సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, శాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించడంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులు కీలక పాత్ర పోషించారని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ …

Read More »

వర్షపు నీటి నిలవలు రోడ్ల పైన ఉండకుండా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపు నీటి నిలువలు రోడ్లపై ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, లయోలా కాలేజ్, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, మొగల్రాజపురం, ధర్నా చౌక్ గాంధీనగర్, రామకృష్ణాపురం, దేవినగర్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీటి నిల్వలు రోడ్ల పైన ఎట్టి పరిస్థితిలో ఉండరాదని, అకాల …

Read More »

దేశ ప్ర‌గ‌తి ప‌థానికి దిక్సూచి -జ‌న గ‌ణ‌న 2027లో ప్రజలందరూ పాల్గొనండి…

-జన గణన చేసే యెన్యుమరేటర్లకు సహకరించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్ర‌గ‌తి ప‌థానికి దిక్సూచి జ‌న గ‌ణ‌న – 2027లో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. తొలిద‌శ‌లో భాగంగా ఈ నెల 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ఇండ్ల గ‌ణ‌న (CENSUS-2027) జ‌రుగుతుంద‌ని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులు ఎన్యూమరేటర్లందరూ వారికి కేటాయించిన ప్రాంతాలను …

Read More »

నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగర పరిశుభ్రతకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కి అర్జునరావు అన్నారు. గురువారం ఉదయం 63వ డివిజన్ ఓల్డ్ రాజు శర్మ కమ్యూనిటీ హాల్ ఏరియా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏరియా, రంగా బొమ్మ రోడ్డు, సుందరయ్య నగర్ కట్ట, గాయత్రి స్కూల్ బ్యాక్ సైడ్ ఏరియా, మజీద్ సెంటర్ నందు శానిటేషన్ డ్రైవ్ ని నిర్వహించారు ప్రజారోగ్యం సిబ్బంది. 109 …

Read More »

హరితాంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కల పంపిణీ

-కుటుంబంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను పెంచాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన హరితాంధ్రప్రదేశ్ నిర్మించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద విఎంసి సిబ్బందికి పూల మొక్కలను కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కాలుష్యం దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

మే 5న మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ధర్నాలు

-సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుమారు 12.5 లక్షల ఎకరాల్లో రైతాంగం పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా సత్వరం కొనుగోలు కేంద్రాలు తెరచి మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో మే 5వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతాంగం లాభాలు వచ్చే పంటలవైపు దృష్టిసారించాలని రైతాంగాన్ని …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం నిద్ర నటిస్తోంది

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరత గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో వెన్నాడుతున్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొరత ఏమీలేదని చెప్పడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తప్ప్పుబట్టారు. డీజిల్, పెట్రోల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. కాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి …

Read More »