విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో, ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు, టీడీపీ నాయకులు పీ వీ కాంతారావు మరియు కూటమి నేతలతో కలిసి అందజేశారు. 40 వ డివిజన్, బ్యాంకు సెంటర్ కు చెందిన పీ రాజ్యం …
Read More »Tag Archives: vijayawada
నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, రెడ్డిపాలెం, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు తనిఖీ చేసి, తదుపరి …
Read More »విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదు… పోరాటమే మార్గం!
-విశాఖ రైల్వే జోన్ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఆంధ్రుడూ ముందుకు రావాలి! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో ఎందుకు లైన్ తప్పుతున్నాయి? యు టర్న్ ఎందుకు తీసుకుంటున్నారు? అని రాష్ట్ర అధ్యక్షులు, AP ప్రజా సంఘాల JAC జెటి రామారావు అని ప్రశ్నించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రత్యేక హోదాకు ఉరి వేసిన శక్తులే నేడు విశాఖ రైల్వే జోన్ పాలిట …
Read More »నగరాల కులస్తుల విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్ను ఈరోజు తొలి బ్యాచ్ సందర్భంగా పోతిన విజయలక్ష్మి మహేష్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. విద్యార్థుల అటెండెన్స్ను పరిశీలించిన పోతిన విజయలక్ష్మి మహేష్, క్రమం తప్పకుండా కంప్యూటర్ క్లాసులకు హాజరవుతూ చదువుపై చూపుతున్న శ్రద్ధ, గౌరవం అభినందనీయమని తెలిపారు. రానున్న కాలంలో నగరాల కులానికి చెందిన సంఘాలు తమకు తోచిన విధంగా …
Read More »ఘనంగా నెట్టెం రఘురాం జన్మదినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఛైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినోత్సవం సందర్భంగా, కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ, తిరువూరు, ఉయ్యూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జగ్గయ్యపేటలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తో కలిసి …
Read More »స్వచ్ఛ పథంలో నిరంతర పారిశుద్ధ్య ఉద్యమం
– నడిచే దారి బాగుంటే వచ్చే భవిత బంగారమే – ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేద్దాం – స్వచ్ఛ పథం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం స్వచ్ఛ రథాన్ని అమలు చేస్తోందని.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. విస్తృత ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ.. …
Read More »అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలి
– వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఈ మేరకు ఆయనిక్కడ ఓ ప్రకటనలో తెలియజేశారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి …
Read More »శ్రమను గౌరవిస్తూ పారపట్టి.. మట్టి తీసి..
– జలధార పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – వేసవి నేపథ్యంలో శ్రామికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా – సగటు వేతనం రూ. 307 అందేలా ప్రణాళికాయుత కార్యాచరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలంలోని పాతపాడులో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న జలధార పనులను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికుల హాజరు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రమకు గౌరవం కల్పిస్తూ పారపట్టి మట్టితీశారు. పనుల్లో పాల్గొంటున్న శ్రామికులతో …
Read More »గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సు పూర్తి
-కలెక్టర్ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసిన డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారత, స్వయం ఉపాధి లక్ష్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్ఫూర్తితో, గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. P4 పథకంలో భాగంగా, సాయం కోరిన బంగారు కుటుంబం’ లక్ష్యంతో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త కాటూరి రమేష్ మార్గదర్శిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత బ్యూటీషియన్ శిక్షణ తరగతులు ఈ ఏడాది …
Read More »“పద్మ అవార్దుల” కొరకు ధరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము మరియు శ్రీయుత కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి యొక్క సూచనల మేరకు రిపబ్లిక్ డే, 2027 సందర్బముగా ప్రకటించబడు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ అవార్దుల” కొరకు నామినేషన్లు ఎన్.టి.ఆర్ మరియు కృష్ణా జిల్లాల నుండి ఆహ్వానించబడుచున్నవి. సదరు అవార్డులు 1.పద్మ విభూషణ్, 2.పద్మ భూషణ్, 3.పద్మశ్రీ అను మూడు విభాగములుగా ఉండును. ఈ అవార్డులు పొందగోరు వారు దిగువ పేర్కొన్నరంగాలలో …
Read More »
Prajavartha Online Telugu News