– ఎక్కడికక్కడ చలివేంద్రాలు, నీటి తొట్టెల ఏర్పాటు – మనిషికే కాదు… మూగజీవాల దాహార్తినీ తీర్చుతున్న అధికార యంత్రాంగం – ఓ చిన్న నీటి పాత్ర.. ఎన్నో ప్రాణాలకు జీవధార: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండు వేసవిలో ప్రజలు, పక్షులు, పశువులు దాహంతో ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం మానవత్వంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో సందర్శకులు, పక్ష్యాదుల కోసం ప్రత్యేక తాగునీటి …
Read More »Tag Archives: vijayawada
బెలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ల నందు పలు నియామకాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP): రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ భారత క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా రాష్ట్రములోని పలు జిల్లా కేంద్రాలలో నడపబడుతున్న బెలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ల నందు పలు నియామకాలను చేపట్టడమైనది. దీనిలో భాగంగా హైపఫోర్మేన్స్ మేనేజర్ 1. అర్చరీ క్రీడానందు హెడ్ కోచ్ 1. 5 ລ້ (Nutrienionist) -1. పిజియోదేరఫిస్ట్ గ్రేడ్ 11I 1. మసాజర్ (పురుషులు) గ్రేడ్ 1- 1, మసాజర్ (మహిళలు) …
Read More »విజయవాడ సింగ్నగర్లో నూతన “చేతక్ ఎలక్ట్రిక్ షోరూం” ఘనంగా ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో వినియోగదారుల కోసం “చేతక్ ఎలక్ట్రిక్ షోరూం” ప్రారంభించబడింది. విజయవాడ నగర ప్రజలకు అత్యంత ఆధునికమైన, పర్యావరణహిత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మరియు అత్యాధునిక సేవలను అందించడానికి ఈ షోరూం అందుబాటులో వుంది. గురువారం వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడలోని సింగ్నగర్, నందమూరి నగర్, పి.ఎ.టి కాలనీ ప్రాంతంలో “చేతక్ ఎలక్ట్రిక్ షోరూం”ను ముఖ్య అతిథిగా విచ్చేసిన నీరజ్ శర్మ (సర్కిల్ హెడ్, చేతక్ సౌత్ రీజియన్) ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా రవితేజ (సేల్స్ ఎఎసఎం`ఎపి) …
Read More »ఆంధ్రరత్న భవన్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఆధునీకరణకు, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు అవకాశాలు కల్పించడంలోను, దేశ ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ …
Read More »దక్షిణ కొరియాతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి ఏపీ ఛాంబర్స్ మరియు సెపా (CEPA) ఇండియా మధ్య అవగాహన ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కొరియా మధ్య వాణిజ్య, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), దక్షిణ కొరియాలోని చుంగ్చియోంగ్నమ్-డో (Chungcheongnam-do) ప్రావిన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెపా (CEPA) ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ ఒప్పంద సంతకాల కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ పదాధికారులు, సీనియర్ అధికారులు, అలాగే న్యూఢిల్లీకి చెందిన …
Read More »కొత్త స్టార్టప్లకు కూటమి ప్రభుత్వ ప్రోత్సహకాలు
– మంత్రి కొండపల్లిని కలిసిన ఎస్కేయు ప్రతినిధులు – పలు కొత్త స్టార్టప్లపై చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్ధిని ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ – శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (AIC-SKU) సీఈఓ డాక్టర్ సి. చంద్రమౌళి, డాక్టర్ …
Read More »ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య ,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEలు), ఆపరేషన్స్ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ కలెక్షన్లు,సబ్స్టేషన్ పనుల పురోగతి, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, PM సూర్య ఘర్, PM-KUSUM,RDSS,GIS మాపింగ్,LT నెట్వర్క్ అభివృద్ధి తదితర అంశాలపై సీఎండీ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను …
Read More »అధికారులూ.. అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండండి
-ప్రజల ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా పని చేయండి -ఏ రూపంలోనూ నిర్లక్ష్యం అనేది కనిపించకూడదు -ఎక్కడా తాగునీటి కొరత అనే మాట రాకూడదు -చలివేంద్రాలు క్రియాశీలంగా ఉండాలి -ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కడికక్కడ ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలి -డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ తప్పనిసరి -సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ టెలీ కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రతి శాఖ అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని …
Read More »రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసిన సిపిఐ ప్రతినిధి బృందం
-గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ జివో విడుదలను స్వాగతిస్తున్నాం -సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను కలిసి రాష్ట్రంలోని గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రెవిన్యూ శాఖ పరిధిలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయా సమస్యలపై మంత్రి సత్యప్రసాద్ సానుకూలంగా …
Read More »ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ప్రజా దర్బార్
-మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ -సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రధానంగా తాగునీరు , పారిశుధ్యం, రోడ్లు, …
Read More »
Prajavartha Online Telugu News