Breaking News

Tag Archives: vijayawada

గోవ‌ధ నిషేధం చ‌ట్టాల ప‌టిష్ట అమ‌లు..

– అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చ‌ట్టాలను ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం రెడ్డిగూడెంలో జ‌రిగిన ప్ర‌త్యేక గ్రీవెన్స్‌, ఒక నెల‌-ఒక గ్రామం-నాలుగు సంద‌ర్శ‌న‌లు కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌శుసంవ‌ర్థ‌క శాఖ రూపొందించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గోవధ నిషేధ …

Read More »

బడిపిలుస్తోంది.. భవిష్యత్తుకు బాటలు వేస్తోంది..

– ఇంటింటికీ విద్యా వెలుగుల‌ను తీసుకొస్తున్న కార్య‌క్ర‌మం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చిన్నారి బ‌డిబాట ప‌ట్టి విద్యను అందుకొని ఉన్నత భవిష్యత్తు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన “బడిపిలుస్తోంది” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం రెడ్డిగూడెంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగిన బ‌డి పిలుస్తోంది కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. బ‌డిలో చేరిన చిన్నారుల‌తో ముచ్చ‌టించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ …

Read More »

డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ మరియు ఐ‌ఐటిశ నీట్ ఫేజ్-I మరియు ఫేజ్-II కేటాయింపుల అనంతరం మిగిలిన ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించబడనున్నది. ప్రవేశ పరీక్ష రాసి సీట్లు పొందని విద్యార్థినీ, విద్యార్థులు ( కేవలం మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులయిన మరియు మొబైల్ కు సమాచారం అందించిన వారు మాత్రమే ) కోసం 5వ తరగతి బాలికలకు ఎన్టీఆర్ జిల్లా …

Read More »

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పాయకపురం పరిసర ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై …

Read More »

ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం, ఔట్ ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంమని కావున ఔట్ ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామల దేవి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, వాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న ఔట్ …

Read More »

గోవ‌ధ నిషేధం చ‌ట్టాల నిబంధ‌న‌లు పాటించాల్సిందే

– జంతు సంక్షేమ చ‌ట్టాల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే చర్యలు త‌ప్ప‌వు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోవ‌ధ నిషేధం, జంతు సంక్షేమ చ‌ట్టాలు (పీసీఏ యాక్ట్‌, 1960), ర‌వాణా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అధికారి డా. ఎం.హ‌నుమంత‌రావు, డీసీపీ కేజీవీ స‌రిత స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో బ‌క్రీద్ సంద‌ర్భంగా జంతు వ‌ధ‌పై చ‌ట్ట‌ప‌రంగా చేయ‌ద‌గినవి, చేయ‌కూడ‌ని అంశాల‌పై జ‌రిగిన స‌మావేశంలో జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అధికారి డా. ఎం.హ‌నుమంత‌రావు, డీసీపీ …

Read More »

జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4 ముందుకు..

– బంగారు కుటుంబాల ప్ర‌గ‌తికి చేయూత‌నందిస్తున్న మార్గ‌ద‌ర్శులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాజంలో పేదరికాన్ని స‌మూలంగా నిర్మూలించాల‌నే గొప్ప ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం ప్రారంభించిన పీ 4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్‌నర్‌షిప్‌) కార్య‌క్ర‌మం జిల్లాలో విజ‌య‌వంతంగా ముందుకెళ్తోంది. గ‌తేడాది రాష్ట్రంలోనే తొలిసారిగా నందిగామ నియోజ‌క‌వ‌ర్గం, ముప్పాళ్ల‌లో బంగారు కుటుంబాల‌కు మార్గ‌ద‌ర్శుల ద్వారా స‌హాయం అందించే కార్య‌క్ర‌మానికి శ్రీకారంచుట్టారు. అది మొద‌లు కేవ‌లం ఆర్థిక స‌హాయం అందించి ఊరుకోవ‌డ‌మే కాదు.. ఓ పేద …

Read More »

ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

– అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ఎక్క‌డా చిన్న పొర‌పాటుకు తావులేకుండా చూడాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతితో పాటు ఏపీవోఎస్ఎస్ ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు విధులు నిర్వ‌ర్తించాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఎస్ఎస్‌సీ, ఏపీవోఎస్ఎస్ – ఎస్ఎస్‌సీ, …

Read More »

ఈ నెల 22న రెడ్డిగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ నెల 22వ తేదీ శుక్ర‌వారం రెడ్డిగూడెం మండ‌లం, రెడ్డిగూడెంలోని కొత్త రెడ్డిగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి విజయ డెయిరీ కృష్ణా మిల్క్ …

Read More »

జనరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), విజయవాడ – ఎనికేపాడు సహకారంతో, యూనియన్ బ్యాంక్ RSETI ఆధ్వర్యంలో ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జనరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) – మహిళా సాధికారత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 35 మంది గ్రామీణ మహిళలు పాల్గొన్నారు. వారిలో 32 మంది మహిళా వ్యాపార కార్యకలాపాల కోసం MSME యూనిట్లు అధికారికంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పొందాయి, ఇది గ్రామీణ మహిళా పారిశ్రామికాభివృద్ధికి ఒక …

Read More »