Breaking News

Tag Archives: vijayawada

మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవాలి

-కార్పొరేట్లకు భూములు, ఆస్తులు, పౌరసేవల అప్పగింత తగదు -తక్షణమే జీవో 673 రద్దు చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అందిస్తున్న ప్రధాన కానుక మున్సిపల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ దిశగా నడిపించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన స్థానిక సంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చే ప్రమాదకర విధానాలు రాష్ట్రంలో వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ …

Read More »

మోదీ అవినీతి పాలనకు నిదర్శనమే రాజేశ్ ఎక్స్‌పోర్టు కంపెనీ కుంభకోణం

-బ్యాంకులు, ఎలఐసీ వాటాదారులా? -నీట్, సిబిఎసఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం -ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలి -సంపద సృష్టికాదు, అప్ప్పుల సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం -సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి -మున్సిపల్ సేవలు ప్రైవేట్ అప్పగించే చర్యలు విడనాడాలి -పర్యావరణ పరిరక్షణలో ప్రచారానికే పరిమితం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజేష్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కంపెనీలో రూ.15 లక్షల 15 వేల కోట్ల …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా

– ప్రత్యేక కోర్టుకు క్యాబినెట్ ఆమోదం హర్షణీయం.. – అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 12 సంవత్సరాలుగా పోరాడిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విజయవాడలోని దాసరి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ …

Read More »

ఈ నెల 12 వరకు కేజీబీవీల్లో టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు గడువు పెంపు

-సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 5వ తేదీతో ముగిసిందని, జూన్ 12వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా. బి.ఆర్. …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పశ్చిమలో ప్రజలు సుజనా చౌదరిను నమ్మి 47 వేల పై చిలుకు మెజారిటీతో గెలిపించినందుకు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీ లోనే నెంబర్ వన్ స్థానంలో ఎమ్మెల్యే సుజనా అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే సుజనా …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కష్టాల్లో ఉన్నవారికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలుస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పదో రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కూటమి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, 44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు …

Read More »

చారిత్రాత్మక ప్రజా విజయానికి రెండేళ్లు

-బెజవాడ చరిత్రలో కేశినేని చిన్ని విజయం ఒక నూతన అధ్యాయం -విజయవాడ పార్లమెంట్లో కూటమి ప్రభుత్వ పెద్దదిక్కుగా కేశినేని చిన్ని -దుర్మార్గ పాలనకు స్వస్తి చెప్పిన ప్రజానీకం -కూటమి అభ్యర్థిగా చిన్ని గెలుపును గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకున్న క్యాడర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్వచ్ఛంద్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ( గాంధీ) గ్రంథాలయ చైర్మన్ బేగ్, టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ …

Read More »

దళిత క్రైస్తవుల గర్జన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం భారీ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన సమానత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ ప్లీజ్ ఫారం అధ్యక్షులు లంక కరుణాకర్ దాస్ మాట్లాడుతూ దళిత వర్గాలను అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సుమారు 33 …

Read More »

అక్రమ రిజిస్ట్రేషన్ పై న్యాయపోరాటంకై రిలే నిరాహార దీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ రిజిస్ట్రేషన్లపై న్యాయ పోరాటం చేస్తున్నామని ఏలూరి రంగబాబు అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో గురువారం జరిగిన రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాది కృష్ణాజిల్లా, కృత్తివెన్ను మండలం, చిన్న గొల్లపాలెం గ్రామం అని మా భూములపై వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా దొంగ దస్తావేజులు పుట్టిస్తున్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు అడంగల్ లో మా పేర్లు ఉండగా మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు …

Read More »

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ-కేవైసీ తప్పనిసరి

-డిజిటల్ సేవల కోసం “మనమిత్ర”యాప్ -నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రజలందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా, నిరంతరాయంగా అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఇంకా ఈ-కేవైసీ చేసుకోకుండా ఉంటే, వారు వెంటనే తమ …

Read More »