నేటి పత్రిక ప్రజావార్త : శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?! ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి. శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ …
Read More »Tag Archives: vijayawada
టిడ్కో ఇళ్లను కేటాయించండి…
-మున్సిపల్ కమిషనర్కు తెదేపా కార్పోరేటర్ల విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అపరిష్క్రతంగా ఉన్న టిడ్కో ఇళ్ల కేటాయింపుపై నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు మున్సిపల్ కమిషనర్తో చర్చించారు. 11వ డివిజన్ కార్పోరేటర్ కేశినేని శ్వేత నేతృత్వంలో టీడీపీ కార్పోరేటర్ల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ను నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంరద్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా టిడ్కో ఇళ్లకు డిపాజిట్ చెల్లించిన …
Read More »కె.ఎల్.రావు మన బెజవాడ వాసులకు నిత్యస్మరణీయిలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు సొరంగం త్రవ్వకముందు చిట్టినగర్ నుండి విద్యాధరపురం వెళ్ళాలంటే కొండెక్కి అవతల వైపుకు వెళ్ళేవారట. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఎంత ప్రయాసో ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. అప్పటి వారి ఓపికకు జోహార్లు పలకవచ్చు. 1964లో టన్నెల్ త్రవ్వడం వలన ఈ ప్రాంత వాసులకు ఆ ఇక్కట్లు తప్పాయి. దేశం గర్వించదగ్గ ఇంజనీరు, బెజవాడ నుండి నాలుగుసార్లు MP గా, కేంద్రమంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించిన పద్మభూషణ్ కె.ఎల్.రావు పట్టుదల, ప్రతిభ కారణంగా అతి తక్కువ ఖర్చుతో రెండున్నర సంవత్సరాల …
Read More »పార్లర్లు లేని కరోనా కాలంలో ఇంట్లోనే అందాన్ని పెంచుకునేందుకు ఇలా చేయండి…
నేటి పత్రిక ప్రజావార్త : ఓట్స్, తేనె, యోగర్ట్ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద స్క్రబ్బర్లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్లా చేసుకొని ముఖానికి ఫేస్మాస్క్లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. బ్లాక్ టీని కురులకు పట్టిస్తే, జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది. గోళ్లు అందంగా మెరవాలంటే… గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, …
Read More »మాజీ సైనికులకు న్యాయం జరగాలి
-ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు, ఉపాధ్యక్షులు సీతాదేవి, ప్రధాన కార్యదర్శి రెడ్డి, వరప్రసాద్, రత్నప్రసాద్, తిరుపతిరావు, గోవిందరావులు రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డిని కలిసి మాజీసైనిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో …
Read More »వేసవిలో మజ్జిగ పానీయాలు…
నేటి పత్రిక ప్రజావార్త : ★వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేoదుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినoదువలన పాలలో ఉoడే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలoగా ఉoడటoతో పాటు, అదనoగా “లాక్టో బాసిల్లై” అనే “మoచి బాక్టీరియా” మనకు దొరుకుతుoది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉoడదు. అoదుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసరo పెరుగుతుoది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకo అవుతుoది. అoదుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినoదువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణo వస్తుoది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ …
Read More »పాలక సంస్థల ఏర్పాటు కోసం మున్సిపాల్టీలు ముస్తాబు…
* కృష్ణా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పోరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపాల్టీల పాలక సంస్థల ఏర్పాటు కోసం కార్యాలయాలు ముస్తాబయ్యాయని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ చెప్పారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పోరేషన్ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, మచిలీపట్నం కార్పోరేషన్ల మేయరు, డిప్యూటి మేయర్లును ఎంపిక జరుగుతుందని …
Read More »
Prajavartha Online Telugu News