Breaking News

Tag Archives: vijayawada

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని కోరినట్టు వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన అవినాష్ ఈ మేరకు కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి అన్నివేళలా నాకు …

Read More »

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, టీడీపీ నుండి భారీ చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రభుత్వ పథకాల అమలు తీరు, సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యి, కరోనా సంక్షోభ సమయంలో అవినాష్, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరుకు, ఆళ్ల చల్లారావు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు దుర్గ, నాగరాజు నాయకత్వంలో బీజేపీ, టీడీపీ పార్టీ 100 మంది కార్యకర్తలు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం …

Read More »

దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన లండా లక్ష్మి కి ఉపాధి కొరకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. లక్ష విలువ చేసే విజయ డైరీ ఓట్లెట్ షాప్ ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ గారు రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ …

Read More »

జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్నశాశ్వత భూహక్కు-భూరక్ష పై సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ,  ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా సర్వే కార్యక్రమం పై  అధికారులు మంత్రులకు వివరించారు. సెప్టెంబర్ 13వ తేదీ నాటికి 815 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని అధికారులు  వివరించారు. 363 గ్రామాల్లో మ్యాప్‌ల రూపకల్పన పూర్తయ్యిందని తెలిపారు. 279 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యిందని, …

Read More »

హోమం లో “కాలభైరవ” దర్శనం…

-భక్తి పారవశ్యానికి లోనైన భక్తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులను అనుగ్రహించేందుకు భగవంతుడు అనేక రూపాలలో దర్శన భాగ్యం కలుగ చేస్తూ ఉంటారు. విజయవాడ రూరల్ మురళి నగర్ గ్రామంలో గురువారం ఉదయం హవనం నిర్వహించగా అద్భుత రూపం భక్తులకు దర్శనమిచ్చింది.బ్రహ్మశ్రీ మావుడురు సతీష్ కుమార్ శర్మ,రవీంద్ర కుమార్ శర్మ ల ఆధ్వర్యం లో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన హోమంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పరిచే విధంగా ఒక క్షణం పాటు కాలభైరవ దర్శనం భక్తులందరికీ కలిగింది. హోమం నిర్వహిస్తున్న …

Read More »

విజయవాడలో పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్‌ డివిజన్ల పరిధిలోకి వచ్చే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం నిర్వహించింది. విజయవాడ సత్యనారాయణపురంలోని ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఈటీటీసీ)లో నేడు అనగా 30 సెప్టెంబర్‌ 2021 తేదీన నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 15 మంది  పార్లమెంట్‌ సభ్యులు హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  గజానన్‌ మాల్య, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు …

Read More »

అక్టోబర్ 2న నగరంలో మాంసపు మరియు చేపల విక్రయాలు నిషేధం…

-నిబందనల అతిక్రమించిన యెడల చర్యలు తప్పవు -నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 తేదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దినముగా ప్రకటించి సెలవు మంజూరు చేయడం జరిగింది. గాంధీ జయంతి రోజు నగరపాలక సంస్థ కబేళా సెలవు ప్రకటించుట జరిగిందని నగర కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలియజేసినారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని చికెన్, మటన్ మరియు చేపల మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించడమైనది. నగరపాలక సంస్థ నిబందనల …

Read More »

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్  పోస్టర్ ఆవిష్కరణ… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ (Govt of India – Azadi Ka Amrit Mahotsav) లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ ను నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ డిప్యూటీ మేయర్లు మరియు అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ 29వ తేది  సెప్టెంబర్ నుండి 3వ తేది …

Read More »

జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల మండలంలో పర్యటించిన సబ్ కలెక్టర్

-అనాసాగరంలో మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించి ఆహార నాణ్యత పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. జగ్గయ్యపేటలో పోలీస్ స్టేషన్, తహాశీల్దార్ కార్యాలయం, రైతుబజార్‌లను సందర్శించారు. రైతుబజార్లో మౌలిక సదుపాయలను పరిశీలించి పలు కూరగాయల ధరలను తెలుసుకున్నారు. అనంతరం పబ్లిక్ టాయిలేట్ నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. అనంతరం నందిగామ మండలంలో అనాసాగరం జిల్లా …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడంలో కృష్ణాజిల్లాను ప్రథమంలో ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సంఘాల మహిళలకు అక్టోబరు 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ చేపట్టనున్న దృష్ట్యా అక్టోబరు 8 నుంచి 17వ తేది వరకు 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల స్థాయి అధికారులకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) లొతోటి శివశవకర్ సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం వైఎస్ఆర్ ఆసరా, జగనన్న స్వచ్చ సంకల్పం, పెన్షన్స్ పరిశీలన, వాలంటీర్ల రిక్రూట్మెంట్ తదితర అంశాలపై …

Read More »