Breaking News

Tag Archives: vijayawada

రేపటి నుంచి ఇంటికే ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ సేవలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ కొరియర్‌ సేవలను ఇళ్లకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తొలుత పైలెట్‌ ప్రాజె క్టుగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కేజీ బరువుకు – 15 రూపాయలు, 1 – 6 కేజీలకు – 25 రూపాయలు, 6 – 10 కేజిలకు – 30 రూపాయలు మరియు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుంది. తొలిదశలో నగరాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ. సదుపాయాలు కలిపిస్తున్న. R.T. C. …

Read More »

“రిలయన్స్ రైజ్” ద్వారా చేనేతలకు చేయూత…

-ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో రిలయన్స్ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్, సీనియర్ టెక్సటైల్ డిజైనర్ కె.కవిత రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిలయన్స్ …

Read More »

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయండి… ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడండి…

-కె.ఆర్.ఎం.బి. కి విజ్ఞప్తి చేసిన సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలమధ్య కృష్ణా నదీజలాల వివాదం, కేంద్రప్రభుత్వం ప్రకటించిన గజెట్ అమలుపై రేపు హైదరాబాద్ లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి.) సమావేశం జరుగుతున్న నేపథ్యం లో శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏవిధమైన అనుమతులు లేకుండా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేసి ఆంధ్రా రైతుల నీటి హక్కులను …

Read More »

రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలని రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం అన్నారు. మంగ‌ళ‌వారం  విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యవర్గ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు, అనాలోచిత నిర్ణయాలకు మరియు రాజ్యాం, …

Read More »

కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత చేంజ్ మేకర్స్ ది…

-300 మంది జైపూర్ ఫుట్స్ అంద‌జేత… -దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు -ది. చేంజ్ మేకర్స్ సేవ‌లు అద‌ర్శ‌నీయం : క‌లెక్ట‌ర్ -మ‌రిన్ని సేవ కార్య‌క్ర‌మాలు చేయాలి : మేయ‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాళ్ళు కోల్పోయిన నడవలేని అనేక మందికి నడక నేర్పిన ఘ‌న‌త ది చేంజ్ మేకర్స్ కు చెందుతుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో సి. రెడ్డి చార్జీస్ నందు ది చేంజ్ మేకర్స్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు …

Read More »

కోవిడ్ కట్టడికి విజయవంతంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్… : కలెక్టర్ జె.నివాస్

-థర్డ్ ను దృష్టిలో పెట్టుకుని పకడ్బంది ఏర్పాట్లు… -జిల్లాలో ఇప్పటివరకు 27,78,588 మందికి కోవిడ్ టీకా… -సాయంత్రం 6 గంటలకే 1,20,727 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మంగళవారం చేపట్టిన మరో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సంపూర్ణంగా విజయవంతమైంది. అన్ని గ్రామ సచివాలయాల ద్వారా కలెక్టర్ జె.నివాస్ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచే 18 నుండి 45 వయస్సులోపు, 45 ఏళ్లు పైబడ్డ వారు ఉదయం 7 గంటలకే వ్యాక్సిన్ కేంద్రాలకు …

Read More »

రాష్ట్రంలో సెప్టెంబరు 1వతేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ…

-రాష్ట్రంలో 316 పరీక్షా కేంద్రాల్లో 74,853 మంది ప్రవేశపరీక్ష వ్రాయనున్నారు… -ఉదయం 9.30 గంటలకే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి… -సాంకేతిక విద్యా కమిషనర్ పోలా భాస్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (POLYCET-2021) సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రవ్యా ప్తంగా 316 పరీక్షా కేంద్రాలలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యాకమిషనర్ మరియు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి ఛైర్మన్ డా. పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన …

Read More »

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్థానిక మాంటిస్సోరి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు షోషకాహారలోపం, రక్తహీనతలతో అలసిపోవడమే కాకుండా శారీరక, మానసిక అభివృద్ధిలో మందకొడిగా వుంటారని …

Read More »

కోవిడ్ టీకాలు పొందిన వారి వివరాలు అన్లైన్లో నమోదు చేయాలి…

-పోరంకి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విజయవాడ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మంచి స్పందన లభించిందని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. మంగళవారం పెనమలూరు మండలం పోరంకి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

నులిపురుగుల నివారణతో ఆరోగ్యవంతమైన జీవితం…

-న‌గ‌ర పాలవ సంస్థ మేయ‌ర్ రాయన భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం అని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముంద‌ని న‌గ‌ర పాలక‌ సంస్థ మేయ‌ర్ రాయన భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం జాతీయ నులిపురుగుల (డి-వార్మింగ్) నిర్మూలన దినోత్సవమును పురస్కరించుకొని మిల్క్ ప్రాజెక్టు వ‌ద్ద వి.ఎం.రంగ మునిసిపల్ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు నులిపురుగుల నివార‌ణ మాత్ర‌ల‌ను మేయ‌ర్ అందించారు. న‌గ‌రంలో ఆరోగ్యవంత‌మైన‌ సమాజ ఏర్పాటులో భాగంగా న‌గ‌ర పాలక సంస్థ, ప్రభుత్వం వైద్య …

Read More »