Breaking News

Tag Archives: vijayawada

నిరాధరణకు గురైన వృద్దుల సేవ‌లో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

-14 మందికి సేవ‌లందిస్తున్న సింగ్ న‌గ‌ర్ వృధాశ్రమం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలో అనాధ లేదా నిరాధరణకు గురైన వృద్దులను గుర్తించి సింగ్ న‌గ‌ర్ న‌గ‌ర పాల‌క సంస్థ వృధాశ్రమం లో వారికి సంర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ అదేశాల మేర‌కు శానిటరీ సూపర్ వైజర్ ఆర్‌. ఓబేశ్వరరావు, సలీమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర న‌గ‌రంలో ప‌ర్య‌టించి సోమ‌వారం వ‌న్‌టౌన్‌లో నిరాధరణకు గురైన 8 మంది వృద్దుల‌కు గుర్తించి వారికి …

Read More »

నగర వ్యాప్తంగా వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమ‌వారం హరే క్రిష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో, కొత్త‌పేట‌ యాద‌వ్ క‌ల్యాణ మండ‌పంలో, బ్ర‌హ్మాణ వీధిలో వేణుగోపాల స్వామి దేవాల‌యంలో, శ్రీ కృష్ణ ప్రార్దన మందిరం, రామవరప్పాడు రింగ్ వ‌ద్ద ఆలయంతో సహా పలు చోట్ల జరిగిన కృష్ణాష్టమి  వేడుకలలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి …

Read More »

సెంట్రల్ నియోజకవర్గవ్యాప్తంగా వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పాయకాపురం సంతోషిమాత ఆలయంలో మన గుడి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం నేడన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఆదేశముల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో “మన గుడి ” కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగిందన్నారు. గోవు సమస్త దేవతా స్వరూపమన్నారు. ప్రతి …

Read More »

శ్వేత పత్రం విడుదల చేయాలి… : ఎన్.యస్.యు.ఐ. వేముల శ్రీనివాస్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : SC, ST సబ్ ప్లాన్ ను చట్టం ద్వారా నాటి తెలుగుదేశం ప్రభుత్వం నుండి ఇప్పటి వైసిపి ప్రభుత్వం వరకూ ఖర్చు పెట్టిన నిధులు, ఖర్చు చేసినవి పోగా పెండింగ్ లో ఉన్న నిధులు యొక్క వివరాలు శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిల్క్ ఫ్యాక్టరీ లోని వి కన్వర్షన్ నందు అంతర్జాతీయ కూటమి క్లబ్బు సంఘం ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఏ ఏ సి ఐ చైర్మన్ సి బాలచంద్రన్, ఎస్ఎంసి సంస్థాపన అధికారి మరియు అంతర్జాతీయ సలహాదారు కె బూచి రామ్, ప్రత్యేక అతిధి కృష్ణా పాల యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు డాక్టర్ …

Read More »

మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ లో18 నుంచి 45 లోపు వయస్సు గల వారందరికీ వ్యాక్సినేషన్ అందించి విజయవంతం చెయ్యాలి… : కలెక్టరు జె. నివాస్

-సచివాలయానికి 200 చొప్పున 800 సచివాలయాలకు లక్షా60 వేల మోతాదులు అందించాం… -కంట్రోలు రూమ్ ద్వారా ఉదయం 6 గం. నుంచే వ్యాక్సినేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ ను పర్యవేక్షించాలి… -మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కు సోమవారం ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకోవాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నియంత్రణంలో భాగంగా జిల్లా లో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ముందస్తు ప్రణాళికను స్దిదం చెయ్యాలని కలెక్టరు …

Read More »

నేతన్నకు అపన్న హస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…

-నేతన్న బతుకుల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్ నేతన్ననేస్తం… -ఒక్కో కుటుంబం ఖాతాకు రూ.24 వేల చొప్పున జమ… -కృష్ణా జిల్లాలో మూడు విడతల్లో 81.54 కోట్లు అందజేత… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ చేనేత కార్మికుడి అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న అపూర్వ కానుక వైఎస్సార్ నేతన్న నేస్తం, నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపి చేనేత వృత్తికి గత వైభవం తీసుకువచ్చేందుకు అమలు చేస్తోన్న వైఎస్సార్ నేతన్న నేస్తం నేతన్నల పాలిట అపన్న హస్తంగా మారింది. నేతన్నల కష్టనష్టాలు, …

Read More »

మాంసాహర విక్రయాలలో కల్తీ సహించేది లేదు… : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రవి చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని మధురానగర్ లోని రాగం మస్తాన్ రోడ్ నందలి బిస్మిల్లా మటన్ షాప్ నందు మాంసం విక్రయాలలో బీఫ్ కల్తీ చేసి ప్రజలకు అమ్మకం చేస్తునట్లు గుర్తించిన నగరపాలక సంస్థ ప్రజరోగ్య అధికారులు పోలీస్ వారితో కలసి సదరు షాపు పై దాడులు నిర్వహించడం జరిగింది. సదరు షాపు నందు 10 కేజీల బీఫ్ ను గుర్తించి దానిని స్వాధీనం పరచుకొనుటతో పాటుగా షాపు ను సిజ్ చేయడం జరిగింది. షాపు యజమానిని అరెస్ట్ చేసి …

Read More »

ప్రతి పైసా పొదుపుకు ప్రత్యేక చర్యలు!

-విద్యుత్తు రంగంలో ప్రజా ధనం ఆదా చేయడమే లక్ష్యం -చిన్న ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు ప్రత్యేక దృష్టి -అనేక చర్యలు తీసుకుంటున్న విద్యుత్తు సంస్థలు -ఎస్ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేసిన ట్రాన్స్ కో -ఒక రోజు ముందే విద్యుత్తు వినియోగాన్ని అంచనా వేసే సాంకేతికత -ఫలితంగా కరెంటు కొనుగోళ్లపై నియంత్రణ -విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2342 కోట్లు ఆదా -సాంకేతిక, వాణిజ్య నష్టాలు 13.79 నుంచి 10.95 శాతానికి తగ్గింపు -విద్యుత్తు రంగంలో ప్రజాధనం ఆదాకు అనేక చర్యలు: శ్రీకాంత్ …

Read More »

పశుపోషణతో రైతులకు మెరుగైన అదాయం…

-రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ -ఘనంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం -సమాజ సేవలో భాగస్వాములు కావాలని విద్యార్ధులకు పిలుపు -వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అవసరమన్న గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మెరుగైన అదాయాన్ని అందించటంలో పశు సంపద పాత్ర ఎంతో కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణ కీలక భూమికను పోషిస్తుందన్నారు. తిరుపతి వేదికగా శనివారం జరిగిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం …

Read More »