Breaking News

Tag Archives: vijayawada

దేశం కోసం చివరి వరకు పాటుపడతాం… : మాజీ సైనికులు మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లోని మార్చ్‌ఫాస్ట్‌లో 65 సంవత్సరాల మాజీ సైనికులు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ మోటూరి శంకరరావు బృందం పాల్గొనడం అభినందనీయం. ఇటువంటి సీనియర్లు, మాజీ సైనికులు దేశానికి ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతో జీవిత చరమాంకం వరకు దేశం కోసం పాటుపడాలని తపన వుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటీకీ మోటూరి శంకరరావు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఓ అసోసియేషన్‌ స్థాపించి మాజీ సైనికులు …

Read More »

వేరికోస్ వెయిన్స్ కి అత్యాధునిక చికిత్స…

-తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభం -మందులతో నయం చేయడం సాధ్యం కాదు -అత్యాధునిక పద్దతుల్లో కోతలు, కుట్లు లేకుండా ఒక్కరోజులోనే చికిత్స -ఈనెల 20, 21 తేదీల్లో ఆపిల్ హాస్పిటల్లో ప్రత్యేక శిబిరం -ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేరికోస్ వెయిన్స్ కు సంబంధించి ఈనెల 20, 21 తేదీల్లో నగరంలోని ఆపిల్ హాస్పిటల్ నందు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ …

Read More »

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎవరు చేయని విధంగా కులమత పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని డొంకరోడ్డు వద్ద జరిగిన 13 వ డివిజన్ జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృత పరిస్తాం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి వైస్సార్సీపీ నాయకులు విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారని, అదేవిధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య,వైద్య,ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలోని 18 వ డివిజన్, రాణిగారితోట నందు రోజు కూలీ చేసుకొనే …

Read More »

ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి బాబా మందిరం వెండి తాపడమునకు ఒక కేజి 500 గ్రాములు వెండి విరాళం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ముత్యాలంపాడు లో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో సంకల్పించినటువంటి వెండి తాపడం పనులకు విశేషమైన స్పందన కలుగుతున్నది. ఈ వెండి తాపడమునకు మాలంపాటి. రామకృష్ణయ్య, సీతా లక్ష్మీ (ఒక కేజి 500 గ్రాములు) వెండిని సమర్పించారు. దాత మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు సామాజిక సేవా కార్యక్రమములు చూసి ఎంతో ఆనందం కలిగినది, అందుచేతనే మందిరం వారు నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని …

Read More »

ఆండ్రూమినరల్ కంపెనీ స్టాక్ యార్డు వద్ద 2 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ నిర్ధారణ…

-ఇందుకు సంబంధించి రూ. 12.5 కోట్లు పెనాల్టీ విధించనున్నాం… -2013 నుండి 2019 జనవరి వరకూ ఆండ్రూమినరల్ కంపెనీ మైనింగ్ పై విచారణ చేపట్టాం… -5 రీజనల్ విజిలెన్స్ బృందాలు విచారణ నిర్వహిస్తున్నాయి… -ఆ డ్రోన్ ద్వారా కూడా సర్వే నిర్వహిస్తున్నాం… -లేట రైట్ త్రవ్వారా? బాక్సైట్ త్రవ్వారా? అనే దాని పై కూడా విచారణ చేపట్టాం… -పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది -గనులు భూగర్భజల శాఖ డైరెక్టరు వి.జి. వెంకట రెడ్డి విజయవాడ, నేటి పత్రిక …

Read More »

కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలు,  ఫీవర్ సర్వే జాగ్రత్త గా నిర్వహించుటo పై సూచనలు…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ జి.యస్.యస్.ప్రవీణ్ చంద్ పెనమలూరు తహశీల్దారు వారి కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. మండల స్థాయి అధికారులతో ఈ దిగువ విషయముల పై సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలు,  ఫీవర్ సర్వే జాగ్రత్త గా నిర్వహించుటo పై పలు సూచనలు అందజేశారు. కోవిడ్-19 నియమ నిబంధనలు అమలు పరచుట,స్పందన కార్యక్రమము నందు వచ్చిన దరఖాస్తులు సత్వర పరిష్కారము చేయుడం పై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ స్పందన కార్యక్రమము అమలు చేసి ఆర్జీలు సత్వర …

Read More »

రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ రికార్డుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. స్థానిక విజయవాడ రూరల్ తహశీల్దారు కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డురూమ్, కంప్యూటర్ ల్యాబ్, వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. కార్యాలయంలో రికార్డుల భద్రత, నిర్వహణ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. వీరి వెంట తహశీల్దారు బి.సాయి శ్రీనివాస నాయక్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Read More »

భూసర్వే వినియోగంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్స్ బేస్ స్టేషన్ ను సందర్శించిన కేంద్ర బృందం..

-కేంద్ర బృందానికి స్వాగతం పలికిన సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ది చెందిన సాంకేతికతతో చేపట్టిన స్వామిత్వా (SVAMITVA) సర్వే తీరును పరిశీలించేందుకు జిల్లాలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. నగరంలోని విజయవాడ రూరల్ యంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్స్ బేస్ స్టేషన్ ను కేంద్ర బృందానికి చెందిన పిఆర్ కేంద్ర మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్ , స్వామిత్వా ఛైర్మన్ లెఫ్ట్ నెంట్ గిరీష్ కుమార్ లు సందర్శించారు. వీరివెంట …

Read More »

రైతు స్పందనలో పాల్గొనడం సంతృప్తినిచ్చింది… : జిల్లా కలెక్టరు జె.నివాస్

-రైతులనుంచి నేరుగా తెలుసుకున్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం… -నేను రైతుపక్షమే.. పంటసాగులో రైతు ఏమాత్రం నష్టపోకూడదు… -పంట వివరాలు ఇ-క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోండి… విజయవాడ/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు స్పందన ద్వారా రైతులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు అవకాశం కలిగిందని వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టరు జె. నివాస్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు జె.నివాస్ …

Read More »