విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైస్సార్సీపీ ప్రభుత్వం అని,కులమత పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని పటమటలంక రోడ్డు నందు డివిజన్ ఇన్ ఛార్జ్ వల్లూరి శారదా ఆధ్వర్యంలో జరిగిన 9వ డివిజన్ పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల సమస్యలను …
Read More »Tag Archives: vijayawada
సలహాదారులు పాలన చేస్తుంటే… మంత్రులు దోచుకొనే పనిలో ఉన్నారు…
-మంత్రులకు కనీస మర్యాదలు కూడా దక్కడం లేదు -పారదర్శక పాలనకు వైసీపీ ప్రభుత్వం పాతర వేసింది -ప్రభుత్వ అక్రమాలు దాచేందుకే జీవోలు కనిపించకుండా చేసేశారు -ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసుకునే కుట్రలో ఇదీ ఓ భాగమా? -మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సలహాదారుల పాలన తప్ప ప్రజాప్రతినిధుల పాలన సాగడం లేదు… ప్రజా ప్రతినిధులు అనేవారు ఎక్కడా కనబడడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట …
Read More »ఏపీడబ్ల్యూజేయు విజయవాడ అర్బన్ శాఖ కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయు) విజయవాడ అర్బన్ శాఖ నూతన కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రకటించారు.బుధవారం విజయవాడ గాంధీనగర్ బెజవాడ మీడియా సెంటర్ సమావేశ మందిరం లో జరిగిన యూనియన్ నగర కమిటీసమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసారు.షేక్ నాగూర్ తోపాటు మరో 12 మంది తో అడహాక్ కమిటీని ప్రకటించారు. ఈసందర్భంగా మచ్చ రామలింగ రెడ్డి మాట్లాడుతూ …
Read More »అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా మిన్నగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్ లోని గిరిపురం వీధులలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన పర్యటించారు. గడప గడపకూ తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. …
Read More »భావితరాలకు మనమిచ్చే ఏకైక ఆస్తి చదువు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-పేదరికాన్ని అధిగమించే శక్తి విద్యకే ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చదువుల విప్లవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలలో మూడోరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. విద్యతోనే మనిషి విలువ పెరుగుతుందన్నారు. జీవితాలను ఉన్నత …
Read More »ఆధునిక సాంకేతిక పద్ధతిలో శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముడు మనవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చకొంటే, మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం హెచ్ బి కాలనీలో శివరామ భక్తమండలి అధ్వర్యంలో కొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో మంత్రి అతిధిగా పాల్గొన్నారు. భువనేశ్వరీపీఠం ఉత్తరాధికారి శ్రీ కమలానందభారతీ స్వామి సమక్షంలో …
Read More »వైభవంగా శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సీతన్నపేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్ఛరణల నడుమ కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని.. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి …
Read More »అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధ్యక్షతన కమిటిచే ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ విజయవాడ డివిజన్లో సంబంధించి విజయవాడ – 1, 2, కంకిపాడు, ఉయ్యూరు, కంచికచర్ల, మైలవరం, నందిగామలకు చెందిన 7 ప్రాజెక్టుల్లో 10 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 94 సహాయకురాలు, 2 మిని కార్యకర్తల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందుకు గాను …
Read More »గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ క్లినిక్ లతో పాటు ఇతర ఉపాధి హామి నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ఇసుక సరఫరా చేయాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్మాణాలు జరిగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ క్లినిక్ లతో పాటు ఇతర ఉపాధి హామి నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామి పథకం ద్వారా ప్రారంభమైన నిర్మాణాల ప్రగతిని ఆయన సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్స్ వీరాస్వామిలతో పాటు పంచాయతీరాజ్, ఇఇలు, డిఇలను ప్రత్యక్షంగా ఏఇలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 4.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 4.94 లక్షలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో …
Read More »
Prajavartha Online Telugu News