-జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి.ల కులాల వారి జనగణన చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నాయని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారన్నారు. గత పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి కులాల వారి జనగణన చేపడతామని చెప్పి …
Read More »Tag Archives: vijayawada
అసమానతలపై గళమెత్తిన విశ్వనరుడు జాషువా… : మట్టా ప్రభాత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుర్రం జాషువా 50 వ వర్ధంతి కార్యక్రమం శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుఱ్ఱం జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు డా మట్టా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న అసమానతలను ప్రశ్నించిన విశ్వనరుడు జాషువా అని అన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ సమాజంలో అగ్రవర్ణాల ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న నిమ్నవర్గాల ప్రజల …
Read More »శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి ముగిసిన శాకాంబరి దేవి ఉత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో శాకంబరీ దేవి గా మూడవ రోజు భక్తులకు శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ గా దర్శనం ఇచ్చారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరు పిళ్ళా హనుమంతరావు, కొర్ర గంజి భాస్కర్ రావు లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శాకంబరీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మరి ఈరోజు గురుపౌర్ణమి కావడంతో …
Read More »వ్యవసాయ రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట…
-రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం…. -సహకార రంగం ఇలోపేతంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం…. -రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగాన్ని బలోపేతం చేయాడమే ఒక పెద్ద లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో …
Read More »ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, విజయవాడ వారు శుక్రవారం విజయవాడ డివిజన్ లోని మండలములైన నందిగామ, పెనుగంచిప్రోలు మండలములను సందర్శించి, తహశీల్దార్ కార్యాలయములలో ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశమును ఏర్పాటు చేసి, వారికి తగు సూచనలు ఇచ్చియున్నారు, వాలెంటీర్స్, సచివాలయ సిబ్బందికి విదిగా ప్రతి ఇంటిని సందర్శించి కోవిడ్ 19 మరియు అనారోగ్యము యొక్క లక్షణములు కలవారిని గుర్తించవలసినదిగా ఆదేశించియున్నారు. మరియు పోలీస్ శాఖ వారికి మాస్క్ లేకుండా ఎవరైనా సంచరించినట్లైతే …
Read More »జిజిహెచ్ లో వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిజిహెచ్ లో నెలకు 2400 మందికి అత్యవసర వైద్యం అందిoచేందుకు అవసరమైన మందులు, మాస్కులు, అత్యవసర ఇంజెక్షన్స్, వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక జి జి హెచ లో శుక్రవారం రాత్రి ఆస్పత్రి అభివృద్ధి, వైద్య సేవలు తదితర అంశాలపై కలెక్టర్ నివాస్ అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఐ సీయూ నిర్వహణ కు అవసరమైన అన్ని సదుపాయాలు …
Read More »కొండప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండప్రాంతం లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న యెడల వైస్సార్సీపీ కార్పొరేటర్ ల దృష్టికి తీసుకువస్తే తగు పరిష్కరానికి కృషి చేస్తామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 6 వ డివిజిన్ బ్రహ్మానంద వీధిలో కొండచరియలు విరిగిపడి నిరుపేద కుటుంబలకు చెందిన దివ్య,లక్ష్మీ ల నివాసాలు దెబ్బ తిన్న విషయం స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ …
Read More »వృద్దాశ్రమాలకు ఆనందయ్య మందు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీపీఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో వాంబే కాలనీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులందరికి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ హాజరై సీపీఐ వారు చేస్తున్న కరోనా సేవా కార్యక్రమాలను కొనియాడి అభినందించారు. నగర కార్యవర్గ సభ్యుడు కె.వి.భాస్కరరావు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనే దృక్పధంతో అందరికి మందు ఇవ్వడం జరిగిందని, అందరూ బాగుంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఉచితంగా అందచేస్తున్న ఆనందయ్య …
Read More »2021 ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఫలితాలు వెల్లడి…
-రాష్ట్రంలో 5 లక్షల 19 వేల 797 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు… -వెబ్ సైట్లో ఫలితాలను పరిశీలించుకోవచ్చు… -హైపవర్ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు… -ఈ విద్యా సంవత్సరం నుండి ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నాం… -ఇంటర్ పయిర్ పరీక్ష ఫీజ్ కట్టిన విద్యార్థులందరని సెంకండ్లెయిర్ కి ప్రమోట్ చేశాం…. -ఈ నెల 26 నుండి అధికారిక వెబ్ సైట్ “bie.ap.gov.in” ద్వారా మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి …
Read More »జిల్లాలో వరద పరిస్థితి పై అధికార్లను అపప్రమత్తం చేసాం : కలెక్టర్ జె. నివాస్
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని అపప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. తిరువూరు పట్టణంలో బయో గ్యాస్ ప్లాంట్, కంపోస్ట్ యార్డ్ లను మునిసిపల్ అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు వచ్చి చేరుతోందని , శుక్రవారం ఉదయం 50 వేల క్యూసెక్కు ల నీరు ప్రకాశం …
Read More »
Prajavartha Online Telugu News