-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరామ్ తో కలిసి ఆయన పర్యటించారు. …
Read More »Tag Archives: vijayawada
ప్రజలు, రైతులు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం 18వ డివిజన్ రాణిగారితోట కనకదుర్గమ్మ మరియు గంగానమ్మ నిర్వహించిన బోనాల జాతర పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక పూజలు జరిపారు. మన సంస్కృతీ సంప్రాదయాలకు ప్రతీకగా …
Read More »26వ తేదీన మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలో గల అన్ని శాశ్వత కేంద్రములలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు, 22000 కోవిషీల్డ్ డోస్ లు అందుబాటులో ఉన్నట్లు మొదటి లేదా రెండోవ డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తునట్లు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. పేర్కొన్నారు. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ మరియు గర్భిణీ స్త్రీలు, 0-5 సం,ల పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ నిర్వహణ. టీచర్లు, FLW & HCW వారికి కూడా వ్యాక్సిన్ నిర్వహణ, ప్రతి ఒక్కరు ఈ …
Read More »భారత దేశ రక్షణ తో పాటు దేశ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఎనలేని కృషి…
-యుద్ద పరికరాల తయారీలో అగ్రదేశాల సరసన భారత్ -నాగాయలంకలో క్షిపణి కేంద్ర నిర్మాణం పనులు -ఆత్మీయ సమావేశం లో డిఆర్ డి ఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశ రక్షణ తో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రస్తుతం ఎనలేని కృషి జరుగుతున్నదని యుద్ధ అస్త్రశస్త్రాలు తయారీలో ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరగల్గదంటూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) చైర్మన్ …
Read More »స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 43వ డివిజన్లో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తమై యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుచున్నవని, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని డివిజన్ టీడీపీ అధ్యక్షులు దూది బ్రహ్మయ్య ఆదివారం కేశినేని భవన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ కేశినేని నాని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు కొనికి కొండయ్య, గురు ప్రసాద్, రాళ్ళపల్లి మాధవ్, స్థానిక …
Read More »గత రెండేళ్లలో లభించిన సహకారం మరువలేనిది…
-బిశ్వ భూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ అవరణలో మొక్కలు నాటిన గవర్నర్ దంపతులు -కరోనా పరిమితుల నేపధ్యంలో నిరాడంబరంగా ద్వితీయ వార్షికోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేనని వివరించారు. రాష్ట్ర ప్రధమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు అయిన శుభసందర్భంలో గవర్నర్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు రాజ్ భవన్ …
Read More »చేనేత జౌళి శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన అర్జున రావు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత జౌళి శాఖ సంచాలకులుగా 2013 బ్యాచ్ ఐఎఎస్ అధికారి పడాల అర్జున రావు బాధ్యతలు స్వీకరించారు. శనివారం మంగళగిరిలోని చేనేత జౌళి శాఖ కమీషనరేట్ లో చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఉన్న బిఆర్ అంబేద్కర్ శ్రీకాకుళం జెసిగా బదిలీ అయ్యారు. సమైఖ్య రాష్ట్రంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శిగా పనిచేసిన అర్జున రావు, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ గా గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సందర్భంలో ఇక్కడికి …
Read More »ముగిసిన సర్పంచ్ ల శిక్షణా తరగతులు….!!!
-మొదటి దశలో 9 మండలాల సర్పంచులు గ్రామ పరిపాలన విధానాలపై శిక్షణ….!! -మొదటి దశ ముగింపు సభలో సర్పంచ్ లకు పాలన విధానాలపై అవగాహన కల్పించిన జడ్పీ సీఈవో సూర్య ప్రకాష్….!!! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ పరిధిలోని 14 మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్పంచ్ ల శిక్షణా తరగతులు ఇబ్రహీంపట్నం నీమ్రా ఇంజినీరింగ్ కాలేజ్ వేదికగా జరుగుతున్నాయి.. మొదటి దశలో 9 మండలాల కు గానూ మొత్తం గ్రామ సర్పంచ్ లకు గ్రామ పరిపాలన విధానాలపై శిక్షణా …
Read More »ఇంతవరకు 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు… : జెసి డా. కె. మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 34,051 రైతుల నుంచి 3,95,738 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 10మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,051 మంది రైతుల నుంచి …
Read More »సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరుకు చెందిన కౌలు రైతు మోర్ల నాగభూషణం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పై శనివారం విజయవాడ సబ్ కలెక్టరు జియస్ యస్. ప్రవీణ్ చంద్ విచారణ నిర్వహించారు. సదరు రైతు కుటుంబానికి ప్రభుత్వ ఉత్తర్వులు 102 ప్రకారం ఆర్ధిక సహాయం మంజూరు చేసేందుకు విచారణ చేపట్టిన్నట్లు సబ్ కలెక్టరు ప్రవీణ్ చంద్ తెలిపారు. పెనమలూరులోని మోర్ల నాగభూషణం ఇంటి వద్ద విజయవాడ ఈస్ట్ అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీస్ భాషా, వ్యవసాయ …
Read More »
Prajavartha Online Telugu News