విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్ కమిషన్ ఏ. విజయశారధ రెడ్డి, కృష్ణ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ స్నిగ్ధ పడమట వారు బ్రహ్మణవీధిలోని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును వారి కార్యాలయం లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Read More »Tag Archives: vijayawada
త్వరలో ట్రస్టు బొర్డుల నియమకం… : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలోని ట్రస్టు బొర్డుల నియమకం త్వరలో పూర్తి చేయాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి అదేశించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రహ్మణవీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డాక్టర్ జి వాణి మోహన్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ , రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, భ్రమరాంభ తదితరులు ఉన్నారు. సీఎం జగన్ …
Read More »ప్రజలు వైసీపీతోనే ఉన్నారు… : మంత్రి వెలంపల్లి
-తాగునీరు సమస్య పరిష్కరించండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోణా కష్ట కాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మేయర్ రాయన భాగ్య లక్ష్మి, వివిధ విభాగాల అధికారులతొ కలిసి మంత్రి నగరంలో పలు ప్రాంతాలు పర్యటించారు. 40వ డివిజన్లో బ్యాంకు సెంటరు నుంచి ప్రారంభమై పర్యటన కోళ్ళఫారం రోడ్డు, చర్చి రోడ్డు, గాంధీ బొమ్మ రోడ్డు తదితర ప్రాంతాలను పర్యటించారు. స్థానికులను సమస్యల …
Read More »కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కారం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-వ్యాక్సినేషన్ లో ఏపీ దేశానికే ఆదర్శం -మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత పరిష్కార మార్గమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా సత్యనారాయణపురంలోని A.K.T.P.M.C. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ …
Read More »33వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన…
-అధ్వాన్న పారిశుద్ధ్యంపై ఆగ్రహం -ఎమ్మెల్యే చొరవతో మురుగు సమస్యకు తక్షణ పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించవలసిన అవసరం ఉందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సోమవారం నాడు 33వ డివిజన్ లో ఆయన విస్తృత పర్యటన చేశారు. రాజేశ్వరి వీధి, జల్లా వారి వీధులలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి వర్షపు నీరు ఇండ్ల ముందరే నిల్వ ఉన్నా.. …
Read More »కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ కు విశేష స్పందన… : కలెక్టరు జె.నివాస్
-82,562 మందికి కోవిడ్ టీకాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ లో 82,562 మంది కోవిడ్ టీకాలు పొందారని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. కోవీ షీల్డ్ మొదటి డోసను 69,289 మంది పొందగా, రెండవ డోస్ ను 11 వేల 773 మంది వెరసి 81,062 మంది కోవిడ్ టీకాలు పొందారన్నారు. కోవ్యాక్సిన్ మొదటి డోసును 325 మంది పొందగా, రెండవ డోసను 1175 మంది వెరసి 1500 …
Read More »మరింత పటిష్టంగా వృద్ధుల సంరక్షణా చట్టం అమలు…
-వయోవృద్ధుల బాగోగులు చూడనివారిని గుర్తించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాం… -స్పందనలో అందిన అర్జీ లను సత్వరమే పరిష్కరించాలి… -సబ్ కలెక్టరు జి. సాయిసూర్యప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సంరక్షణ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తామని విజయవాడ సబ్ కలెక్టరు జి.సాయి సూర్య ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడ డివిజన్ కేంద్రమైన సబ్ కలెక్టరు కార్యాలయంలో సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు …
Read More »ఇండియన్ బ్యాంక్ ఎస్ హెచ్ జి గృహాలక్ష్మి కింద రూ.14.75 కోట్లు రుణం…
-జిల్లా కలెక్టర్ జె. నివాస్ చొరవతో 2950 మంది ఇళ్ళ నిర్మాణానికి రుణ సౌకర్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ బ్యాంక్ మైక్రోశాట్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కేటాయించిన ఇంటి స్థలంపై ఎస్ హెచ్ జి గృహలక్ష్మీ పధకం ద్వారా గృహ నిర్మాణానికి 2950 మందికి రూ.14.75 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె.వి.రాజశేఖరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈనెల …
Read More »రాష్ట్రంలో మండలాలను, జిల్లా హెడ్ క్వార్టర్లను కలుపుతూ రూ. 6400 కోట్లతో యండిఆర్ రోడ్ల అభివృద్ది…
-రూ. 2,205 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 8,970 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి… -కాంట్రాక్టర్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు బ్యాంకులు ద్వారా కాంట్రాక్టర్లకు చెల్లింపులు… -రోడ్ల పర్యవేక్షణ, అభివృద్ధికి ప్రతి రెండు జిల్లాలకు చీఫ్ ఇంజినీరును నోడల్ అధికారిగా నియమించాం… -రవాణా మరియు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరి యంటి.కృష్ణబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రూ. 2,205 కోట్లతో 8,970 కిలోమీటర్లు మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యంటి.కృష్ణబాబు …
Read More »ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్ నే ధరించాలి…
-నాశిరకం హెల్మెట్ అమ్మినా ధరించినా చర్యలు తప్పవు… -అడిషినల్ డిసిపి టి.సర్కార్, డిటిసి యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు మేరకు ఐయస్ఈ 4051-2015 మార్క్ హెల్మెట్లు మాత్రమే ధరించాలని నాశిరకం హెల్మెట్ ధరించినా అమ్మకాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుని జరిమానాలు విధించడం జరుగుతుందని అడిషినల్ డిసిపి టి.సర్కార్, రవాణా శాఖ డిటిసి యం. పురేంద్రలు అన్నారు. “వీడు’ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై సోమవారం విజయవాడ ఉపరవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన అవగాహనా …
Read More »
Prajavartha Online Telugu News