-దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య -డివిజినల్ రైల్వే మేనేజర్లతో భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించిన జనరల్ మేనేజర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు ముందు జాగ్రత్తలు, భద్రత, సరుకు లోడిరగ్, రైళ్ల నిర్వహణలో సమయపాలన మొదలగు అంశాలపై సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుండి నేడు అనగా 26 జులై 2021 తేదీన సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు …
Read More »Tag Archives: vijayawada
కరోనా విపత్తులో ప్రాణాలు లెక్కచేయనీ జర్నలిస్టులు : ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్తు సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా విధినిర్వహణ చేసిన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే మరియు 1’2’3, స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణ ఫ్యాన్సీ అసోసియేషన్ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టులకు ఆనందయ్య కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి చేయూత …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…
-నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమములో ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమములో మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సామన్య ప్రజల సమస్యలు పరిష్కారించి వారి …
Read More »గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో భవాని పురంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
-ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకుల శ్రీనివాస కుమార్, కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ, భవాని పురంలో కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ జరిగింది. ఆకుల శ్రీనివాస కుమార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ భవాని …
Read More »విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ సూపర్!
-అంతర్జాతీయ నిపుణుల అభినందనలు -ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీ ముందుచూపు భేష్ -కేంద్ర ప్రభుత్వ ప్రశంస -ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఈఈ ఫైనాన్సింగ్ కీలకం: బీఈఈ -2031కల్లా దేశంలో ఈఈలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: వినీత్ కన్వాల్ -ఈఈ ఫైనాన్సింగ్ వేదికగా విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ -దేశంలో ఇదే తొలిసారి -ఐఈఏ నివేదిక ప్రకారం గరిష్ఠ స్థాయికి చేరనున్న కర్బన ఉద్గారాలు -ఈఈ కార్యక్రమాల అమలుతో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి ఏపీ కట్టుబడి ఉంది -రాష్ట్ర ఇంధన శాఖ …
Read More »‘స్పందన’ కు ప్రజల అభినందన !!
-నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -ఏడాదిన్నర తర్వాత కళ కళలాడనున్న కలెక్టరేట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్పందన’ ఒక అపూర్వ కార్యక్రమం అధికారులు సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు శ్రమిస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక నమ్మకం ఏర్పడింది. స్పందన లేకపోతే సమస్యలు ప్రజలను పలు ఇబ్బందులు పెడతాయి. స్పందన కరువైతే ఏ ఒక్క పని ముందుకు కదలదు. స్పందన లోపిస్తే పేద …
Read More »నేడే కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 వ తేదీ సోమవారం కోవిడ్ వాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి డోస్ వేసుకొనని గర్భిణిలు ,బాలింతలు, ఉపాద్యాయులు, సిబ్బంది నర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్ కు మొదటి విడత టీకా అందించబడుతుందన్నారు. మొదటి విడత డోస్ వేయుంచుకొని రెండవ డోస్ కు అర్హులైన వారందరికీ రెండవ డోస్ కోవిడ్ టీకా వేయడం జరుగుతుందన్నారు. …
Read More »స్పందన దరఖాస్తులను గ్రామ సచివాలయాలలో అందించాలి… : సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులకు సంబంధించి స్పందన దరఖాస్తులను తమ దగ్గరలోని గ్రామ సచివాలయాలలో అందించాలని సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై స్పందన దరఖాస్తులను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంనకు వచ్చి ఇచ్చినా, వారి దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో అందించినా పరిష్కార విధానం ఒకేవిధంగా ఉంటుందని, దరఖాస్తును పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు …
Read More »నేటినుంచి ఉధృత అతిసార నివారణ పక్షోత్సవాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె. నివాస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 26 నుంచి ఆగస్టు 10 వరకు ఉధృత అతిసార నివారణ ప క్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డియంహెచ్ వొ డా.యం.సుహాసిని ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ,వార్డ్,పట్టణ, ప్రభుత్వ వైద్యశాలల్లో ఒఅర్ ఎస్,జింక్ కార్నర్ ల్లు ఏర్పాటు చేసి డయేరియా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారన్నారు. ఆ మేరకు గ్రామ,పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య …
Read More »వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన…
-అను మై బేబీ హాస్పిటల్స్, స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ -దాదాపు వెయ్యి మందికి వ్యాక్సినేషన్ -కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం -అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. స్మిత కేర్, ఆలయ్ ఫౌండేషన్, విశాఖ మెడికవర్ హాస్పిటల్, అను మై బేబీ హాస్పిటల్స్ …
Read More »
Prajavartha Online Telugu News