Breaking News

Tag Archives: vijayawada

ముఖ్యమంత్రి మానసపుత్రిక జగనన్న కాలనీలు…

-యజ్ఞంలాంటి కార్యక్రమం శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టండి.. -లబ్దిదారులకు అన్నివిధాల సహకరించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం.. -జగనన్న ఇళ్ల నిర్మాణానికి 20 శాతం తగ్గింపుతో మెటల్ సరఫరా చేయాలి.. -రాష్ట్ర మంత్రులు పి.రామచంద్రారెడ్డి, సిహెచ్. శ్రీరంగనాధరాజు, పేర్ని వెంకట్రామయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జగనన్న ఇళ్లకాలనీలనిర్మాణంకోసం లక్షా 10 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు చెప్పారు. జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం అమలుపై గురువారం జయవాడ జలవనరులశాఖ ఆవరణలో …

Read More »

ప్రజాప్రతినిధి గా ముందుకు సాగడంలో సర్పంచ్ పదవే తొలి మెట్టు…

-సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత గ్రామ సర్పంచ్ లదే… -గ్రామపరిపాలనలో సర్పంచ్ ల పనితీ రే కీలకం… -రాష్ట్రాన్ని సియం జగన్మోహన రెడ్డి గ్రామస్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారు… -సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామసర్పంచ్ లకు పరిపాలనను సులభతరం చేశారు… -మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే గురుతరమైన బాధ్యత సర్పంచ్ పై ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి …

Read More »

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్‌.జగన్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాపునేస్తం పథకం అమలు వర్చువల్‌ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పాలనలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 62వ డివిజన్ పటేల్ నగర్, లాల్ బహదూర్ శాస్త్రి నగర్, పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్ పరిసర ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జోరువానలోనూ ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధాన డ్రెయిన్‌లు, కాల్వలను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం …

Read More »

పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ సేవలతో జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోండి….

– హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ “పుట్టగుంట” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ ప్రారంభించామని ఆ ఫౌండేషన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని ఫౌండేషన్ చైర్మన్, లయన్ డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా కృష్ణాజిల్లాలోని అన్ని వర్గాల వారికి సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ …

Read More »

పల్లెల్లో సరికొత్త కాంతులు…పెరగనున్న జీవన ప్రమాణాలు…

-రాష్ట్రంలో ‘గ్రామ ఉజాలా’ పథకం అమలుకు .. కేంద్ర ప్రభుత్వం సన్నధం -రూ.450 కోట్ల వ్యయంతో ఎల్ఈడీ బల్బులు -కేంద్ర ప్రభుత్వ సాయంతో ప్రతి ఇంటికీ పంపిణి -పథకం వ్యయం పూర్తిగా భరించనున్న ఈఈఎస్ఎల్/సీఈఎస్ఎల్ -రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదు -దాదాపు 81.5 లక్షల ఇళ్లకు 4.4 కోట్ల ఎల్ఈడీ బల్బులు అందించనున్న సీఈఎస్ఎల్ -ఊళ్లలో ప్రతి ఇంటికి ఏడాదికి రూ.600-700 తగ్గేందుకు అవకాశమున్న కరెంటు బిల్లులు -గ్రామ ఉజాలాతో డిస్కంలకు తగ్గనున్న 1144 మెగావాట్ల పీక్ డిమాండ్ -దేశంలో ఈ పథకం …

Read More »

త్యాగాలకు ప్రతీక బక్రీద్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అభివర్ణించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల‌ని కోరారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  ఆకాంక్షించారు.

Read More »

బక్రీద్ పండుగ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాలి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీద్ పండుగ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాలని, అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ జె. నివాస్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశమన్నారు. అదేవిధంగా కోవిడ్-19 వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ అవకాశం ఉండటంతో బక్రీద్ పండుగ వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. భారీ జన సమూహాలను నివారించేందుకు …

Read More »

నిరుపేదలకు బియ్యము, చీరలు, కూరగాయలు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 60వ డివిజన్ వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ హోటల్ సెంటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ వారి సౌజన్యంతో Ln.వి.అప్పలరాజు  జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కరోన కష్ట కాలంలో ఉన్న ప్రజలకు బియ్యము, చీరలు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రామరాజు మాట్లాడుతూ ప్రతీనిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజు ని అభినందిస్తూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. అప్పలరాజు  మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ …

Read More »

ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం రెండవ రోజు 22 వ డివిజన్ లో పరిష్కర వేదిక కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి తో కలిసి దేవినేని అవినాష్ ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతం వైస్సార్సీపీ కి కంచుకోట …

Read More »