Breaking News

Tag Archives: vijayawada

కలెక్టర్ జె. నివాస్ ను కలసిన ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ కెవి రాజశేఖర్ రావు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు కలసిన సమయంలో కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ హెల్టా గ్రూప్ సభ్యులకు మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఇతోధికంగా రుణాలు అందించాలని కోరారు. జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పేద బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమార్థం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని.. అర్హులైన ప్రతిఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో 100 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లాది విష్ణు  చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  శాసనసభ్యులు మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను …

Read More »

ఏకలవ్యుడు ఏకసంతాగ్రహి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పాయకాపురంలో ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అణగారిన వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో జీవనశైలిని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పాయకాపురంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం (ఏపీఈఎస్ఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకలవ్యుని జయంతి వేడుకల్లో గౌరవ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకలవ్యుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం …

Read More »

సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే విజయవాడ నగరానికి పూర్వవైభవం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర ప్రగతిపై  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళుతున్నట్లు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నియోజకవర్గంలో రూ. 4.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ  కరీమున్నీసా తో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. 32వ డివిజన్ లోటస్ సెక్టార్ 1 & 2 ప్రాంతాలలో …

Read More »

ఫీవర్ సర్వ్, ఇళ్ల నిర్మాణం విషయాల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫీవర్ సర్వ్, ఇళ్ల నిర్మాణం విషయాల్లో పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ సబ్ కలెక్టరు జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. మంగళవారం విజయవాడ వారు డివిజన్ లోని మండల స్థాయి అధికారులు – తహసిల్దారులు, ఎం‌పి‌డి‌ఓ లు, హౌసింగ్ ఏ‌ఈ లు, వ్యవసాయ శాఖాదికారులు, మెడికల్ ఆఫీసర్లతో దృశ్య శ్ర వణ విధానము (వి‌సి) ద్వారా కోవిడ్-19 ఫీవర్ సర్వే, వాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు, ఇండ్ల స్థలములు, హౌసింగ్ , లే అవుటు ల …

Read More »

కరోనా నియంత్రణకు ప్రాధమిక దశలో వ్యాధినిర్ధారణ ఒక్కటే మందు… : కలెక్టరు జె. నివాస్

-కరోనా పై ప్రజల్లో మరింత అవగాహన కలిగించండి… -ఫీవర్ సర్వే ద్వారా వ్యాధి అనుమానితులను గుర్తించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రాధమికదశలో వ్యాధి నిర్ధారణ ఒకటే మందు అని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 27వ డివిజన్ కరకట్ట సౌత్ లో ఉన్న 122, 123 వార్డు సచివాలయాలను కలెక్టరు జె. నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా వార్డు వాలంటీర్లు, గ్రామసచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ చిన్నవాళ్లు అయినా, పెద్దవాళ్లు అయినా …

Read More »

మొక్కల పెంపకంలో దేశంలోనే ప్రథమస్థానం సాధించాలి…

-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సూచికల్లో ప్రధమ స్థానం సాధించిన విధంగానే పచ్చదనం పెంపొందించే విషయంలో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానం నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అంటే 20-7-2021న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణంపై రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై 13 జిల్లాల అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు, సమీక్షా సమావేశాల …

Read More »

న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించండి…

-సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరిన మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దికి నిధులు కెటాయించాల‌ని ఏపి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లి క్యాంపు కార్యాయ‌లయంలో మేయ‌ర్  రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైసీపీ నాయ‌కులు రాయ‌న న‌రేంద్ర‌తో క‌లిసి కోర‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని, కోన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా విజ‌య‌వాడలో కొంత మందికి అంద‌ని అమ్మవోడి, పింఛ‌న్‌ల‌ను మంజూరు చేయ వ‌ల‌సింగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి …

Read More »

వన్ కళ్యాణ్  మాత్రమే నిరుద్యోగ యువతకు న్యాయం చేయగలరు…

-పాదయాత్ర లో ముద్దులు కురిపించి…‌ నేడు పోలీసులు తో కొట్టిస్తారా… -నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేనపార్టీ మాత్రమే మద్దతు ప్రకటించింది… -ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టర్ కార్యాలయ అధికారి సుబ్బారాజు కి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్, విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, …

Read More »

అభివృద్ధి పధంలో తూర్పు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిచడమే లక్ష్యంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం స్థానిక 2 వ డివిజన్ చిన బోర్డింగ్ స్కూల్ వద్ద పరిష్కార వేదిక కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలా కుమారి  తో కలిసి అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ …

Read More »