-అధిక ధరల బాదుడుపై చంద్రబాబు నోరు విప్పాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.29లు పెంచడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్ అధిక ధరల బాదుడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మోడీ సర్కార్ మరో …
Read More »Tag Archives: vijayawada
కార్యకర్తే పార్టీకి వెన్నెముక – ఎంపీ చిన్ని
-లోకేష్ తరహా లో ఎంపీ చిన్ని కొత్త ట్రెండ్ -కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు కొత్త బాట -ప్రతి రోజు నాయకులు కార్యకర్తల తో ఆత్మీయ సమావేశం -వత్సవాయి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎంపీ చిన్ని ఆత్మీయ విందు -క్యాడర్ తో కలిసి మెలిసి సహాపంక్తి భోజనం చేసిన ఎంపీ చిన్ని ఎమ్మెల్యే తాతయ్య -72 నాయకలు కార్యకర్తల తో మందితో ఏక కాలం లోనే భేటీ -ఇంటికి పిలిచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకుడు ఎంపీ చిన్ని నే అంటున్న కార్యకర్తలు విజయవాడ, …
Read More »విజయవాడను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం
-“విజయవాడలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తాం!” -“ఆధునికరణతో ఇండోర్ స్టేడియంను రాష్ట్రంలోనే ఆదర్శ క్రీడా వేదికగా మారుస్తాం” -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో విజయవాడను రాష్ట్రంలోనే ప్రముఖ *“స్పోర్ట్స్ సిటీ”*గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ స్పష్టం చేశారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.“విజయవాడ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే …
Read More »ఘనంగా రైతులు, డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవరం మంగోలు మరియు కృష్ణ ఫార్మసీ సొసైటీల ఆధ్వర్యంలో రైతులు మరియు డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా సొసైటీలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన చెక్కులను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ మంత్రి నెట్టెం రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ “రైతులు మరియు డ్వాక్రా మహిళా …
Read More »ఈ నెల 7 నుంచి యోగా పోటీలు..
– తొలిదశలో గ్రామ, వార్డు స్థాయిలో ఉత్సాహంగా ఆరంభం – ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొనాలి – యోగాంధ్ర-2026ను విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని ప్రతి వర్గానికి యోగా పట్ల అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించే యోగాంధ్ర-2026లో భాగంగా ఈ నెల 7 నుంచి యోగా పోటీలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని …
Read More »కొత్త జంటకు ఎమ్మెల్యే సుజనా పెళ్లి కానుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, తన నియోజకవర్గ పరిధిలోని నూతన దంపతుల కోసం సుజనా పెళ్లి కానుక అందజేస్తున్నారు. ఆహ్వాన పత్రికను ఆయనకు పంపిన వారికి వధువుకు చీర, వరుడు కి ప్యాంటు-షర్ట్ స్వీట్ బాక్స్ తో పాటు పసుపు కుంకుమలు కానుకగా అందిస్తున్నారు. 46 వ డివిజన్ ,భీమన వారి పేటకు చెందిన షేక్ నజియా, నాగూర్ భాష(లేటు )దంపతుల కుమార్తె షేక్ సాదియా షేక్ రఫీ ల వివాహం శనివారం వాల్మీకి కళ్యాణ మండపంలో …
Read More »మెరుగైన వైద్యం కోసం రూ 11 లక్షల ఎల్ ఓ సీ అందజేత..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను శనివారం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు,48 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ తో కలిసి అందజేశారు. 44 వ డివిజన్, రామ రాజ్య నగర్ కు చెందిన సంభాని గంగమ్మ (54) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …
Read More »కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని వినతి…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త ఆకుల శ్రీనివాసకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ డివిజన్, పెజ్జోనిపేట లో నిరుపయోగంగా ఉన్న సుమారు 5000 గజాల స్థలంలో ప్రజలకు ఉపయోగకరమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రముఖ సామాజిక వేత్త ఆకుల శ్రీనివాసకుమార్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెజ్జోనిపేటలో ఆకుల శ్రీనివాసకుమార్ శనివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. 2007 వ సంవత్సరం వరకు తమిళ …
Read More »పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం..
-ఎమ్మెల్యే సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ, నైజాం గెట్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం వన్ టౌన్ జెండా చెట్టు, గాంధీ హిల్ అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలను ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. పశ్చిమ లోని అవుట్ ఫాల్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం …
Read More »సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ విజేతలకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేసిన ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బందరు రోడ్డులో గల ఆర్ ఎండ్ బీ బ్లాక్ లో గల ఏపీటీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అందచేశారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్ షిప్ కు ఎంపిక అయిన ప్రతి అభ్యర్థికి ప్రతి నెలా రూ.10,000 స్టైఫండ్ ఇవ్వటంతో పాటు సైబర్ సెక్యూరిటీ భద్రతా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ …
Read More »
Prajavartha Online Telugu News