విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులూ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. అంబేద్కర్ పాత్ర విశిష్టమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన మార్గం దేశానికి చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం …
Read More »Tag Archives: vijayawada
ఆర్టీసీ హౌస్ లో భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్ నందు మంగళవారం డాii బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఎఫ్ అండ్ సి. ఏ. ఓ సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. చరిత్రను మలుపు తిప్పి, తమ జీవితాల్ని త్యాగం చేసి అందరి స్వేచ్చ స్వతంత్రాల కోసం సంగ్రామం …
Read More »భారతదేశ రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యతపై ఆయన చూపిన దారి ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని …
Read More »అన్ని రంగాలలో బ్రాహ్మణులు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రంగాలలో ఉన్న బ్రాహ్మణులను బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లోన్లు ఇచ్చి బ్రాహ్మణులు ఆర్థికంగా బలపడేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. ఈరోజు పత్రిక ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈరోజు పత్రిక వ్యవస్థాపకుడు జెవి …
Read More »జన గణన కొరకు ఎన్యుమరేటర్లు ప్రత్యేక శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణన కొరకు ఎన్యుమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని విజయవాడ మరియు సిటీ సెన్సెస్ ఆఫీసర్ ఏ రవీంద్ర రావు అన్నారు. శుక్రవారం ఉదయం జోనల్ కమిషనర్ కే షమీ ఆధ్వర్యంలో సర్కిల్ 3 పరిధిలో గల కోనేరు బుచ్చయ్య చౌదరి స్కూల్, పటమటలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో డైరెక్ట్రేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్, మునిసిపల్ కార్పొరేషన్ ప్రతినిధి హెచ్.వెంకటరమణ తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మరియు సిటీ సెన్సెస్ ఆఫీసర్ ఏ.రవీంద్రరావు …
Read More »రోడ్లపై చెత్త వేస్తే జరిమానా, నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 12 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 4,780/- రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట …
Read More »వసతి గృహాల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్ )డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నగర పరిధిలోని వసతి గృహాలపై ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వసతి గృహాల నిర్వహణలో ఎటువంటి సమస్య ఉన్న వెంటనే దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు …
Read More »మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం..
-రైజ్ శిక్షణ వర్క్షాప్ల ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని రైజ్ సెంటర్ ద్వారా మహిళలకు చేతి వత్తులపై శిక్షణ ఉపాధి అవకాశాలపై వర్క్షాప్లను నిర్వహించి ప్రతి మహిళాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదేందుకు కషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గుంటుపల్లిలో ఏర్పాటు చేసిన రైజ్ శిక్షణ …
Read More »క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సహం అవసరం..
-అవకాశాలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించాలి.. -కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్కు ఊపు.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాన్ని అందిపుచ్చకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించేందుకు కషి చేయాలని వాటర్ స్పోర్ట్స్ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పర్యాటక రంగ అభివద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. వాటర్ స్పోర్ట్స్లో యువతను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో …
Read More »మహాత్మా జ్వోతిరావు పూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం.. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావు పూలే ఆచరించిన సిద్దాంతాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నిర్వహించిన మహాత్మా జ్వోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జ్వోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. …
Read More »
Prajavartha Online Telugu News