-విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన దళిత బహుజన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ బద్దంగా గత 50 ఏళ్లలో ప్రభుత్వాలు SC, ST, BC కార్పొరేషన్ ల ద్వారా ఆయావర్గాలకు అనేక అభివృద్ధి పథకాలు అమలు జరుపుతూ వచ్చాయని, గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసి, పథకాలు అమలు చేయకాదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా జగన్ రెడ్డి బాటలోనే నడుస్తూ కుల కార్పొరేషన్ లకు గడిచిన రెండేళ్ల పాలనలో నిధులు, …
Read More »Tag Archives: vijayawada
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్ఐఆర్-2026 పురోగతిపై రాజకీయ పార్టీలతో సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 ప్రక్రియ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10.00 గంటల నాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,718 మంది (93.48 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. డిజిటలైజ్ చేసిన వివరాల్లో 2,43,415 …
Read More »ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెజ్జోనిపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల …
Read More »మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-2 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …
Read More »పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో “సఫాయి అప్నావో – బీమారి భగావో -2026” కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను …
Read More »ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ జి వి ఎస్ పద్మావతి, ట్రస్టీలు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి …
Read More »నగరంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ‘జననీ డైలాగ్స్’ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంతానోత్పత్తి ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ ‘జననీ డైలాగ్స్’ తొలి ఎడిషన్ను నిర్వహించింది. గురువారం ‘ది పేరెంట్హుడ్ పారడాక్స్ బిల్డింగ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండియా’ అనే అంశంతో విజయవాడలో నిర్వహించిన ఈ వేదికలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వ్యవస్థ సైకాలజీ, శిశు సంక్షేమం, కార్పొరే ట్ మానవ వనరుల నిర్వహణ, సంతానోత్పత్తి వైద్యం వంటి రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబాలకు అనుకూలమైన …
Read More »పంచాయతీరాజ్ పదవీ కాలాన్ని పొడిగించొద్దు…
-ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ప్రస్తుత ఈఎన్సీ పదవీకాలాన్ని పొడిగించవద్దని ఆంద్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సీహెచ్.మహంతి మాట్లాడుతూ ప్రస్తుత ఈఎన్సీ పదవీకాలం ఈ జూలై నెలాఖరుతో ముగియనుందని ఆయనకు మరో రెండేళ్ల పాటు సర్వీసు పొడిగింపు (ఎక్సటెన్షన్) ఇవ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత మూడు సంవత్సరాల పది నెలలుగా …
Read More »దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలని అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్వర్యంలో ఆగష్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వివిధ దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ పోష్టర్ను విడుదల చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియా …
Read More »నా చిన్నారిని నాకు ఇప్పించండి… : డాక్టర్ కిమిడి గాయత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన 23 నెలల బిడ్డను భర్త ఎత్తుకొని పోయి 10 రోజులుగా కనిపించకుండా దాచేశాడని తనకు అప్పగించాలని బాధితురాలు డాక్టర్ కిమిడి గాయత్రి కన్నీటి పర్యంతం వేడుకున్నారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తన అత్తమామలు కూడా భర్తకే మద్దతు ఇచ్చి తనను మానసికంగా వేధించారని అరోపించారు. వేధింపులు …
Read More »
Prajavartha Online Telugu News