విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సౌకర్యర్థం నగరంలోని క్యాష్ కౌంటర్లు సెలవు రోజుల్లో కూడా అన్నియును అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి.సృజన శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయలపై 50% వడ్డీ రాయితీ, 2026- 27 సంవత్సరమునకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ, పండుగ రోజుల్లో కూడా ప్రజలు …
Read More »Tag Archives: vijayawada
నిర్మాణ వ్యర్ధాలతో సంపద సృష్టించేందుకు సి అండ్ డి ప్లాంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని నిర్మాణ వ్యర్ధాలతో సంపదను సృష్టించేందుకు సిఎన్డి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బిల్డర్లు అందరూ అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లోని సి అండ్ డి ప్లాంట్ కు నిర్మాణ వ్యర్ధాలను పంపించాలని చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడున్నా సరే వాటిని అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా శుక్రవారం ఉదయం NTR కాలనీలో రవీంద్ర భారతి నెక్స్ట్ జెన్ పాఠశాల లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలను ఎలా నిరోధించాలి అనే అంశం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి …
Read More »నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టారీత్యా చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు అన్నారు. సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కేసులు పై శుక్రవారం సర్కిల్-3 కార్యాలయం, పటమట లో ఏర్పాటుచేసిన మొబైల్ కోర్టులో విచారణ జరిపారు. న్యాయమూర్తి గోలీ లెనిన్ బాబు మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేసినా, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువులు ఉంచిన, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్టు …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం కోళ్ల ఫారం రోడ్డు, భవానిపురం లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో …
Read More »సిద్ధార్థ తెలుగు వెలుగు విజేతలకు బహుమతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువులకే పరిమితమవ్వకుండా కళల్లో ప్రవేశం కలిగి ఉండాలని ముఖ్యంగా పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాశ్ అన్నారు. సిద్ధార్థ కళాపీఠం,పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల తెలుగుశాఖ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన తెలుగు వెలుగు పోటీల్లో విజేతలకు ప్రశంసపత్రాలు, బహుమతులు కళాశాల వెబినార్ హాలులో గురువారం ఆయన అందచేశారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభని ప్రోత్సహించడానికి, సృజనను వెలికితీయడానికి సిద్ధార్థ అకాడమీ కట్టుబడి ఉందన్నారు. …
Read More »ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు 178 వ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ తెలుగు నాటకరంగ పితామహుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 178 వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థలో (APSFTVTDC) గురువారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తు లోని ఎఫ్.డి.సి (FDC) కార్యాలయంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ (APSFTVTDC) మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ ఘన నివాళులు అర్పించారు. ఈ …
Read More »Winter center inaugurated under the leadership of Dr. Tarun Kakani
Vijayawada, Neti Patrika Prajavartha : Marking the auspicious occasion of the successful introduction and passage in the Lok Sabha of the Women’s Empowerment and Delimitation of Constituencies Bill-2026—under the leadership of Prime Minister Shri Narendra Modi Ji and Union Home Minister Amit Shah —the Bharatiya Janata Party (BJP) has established ‘Chalivendrams’ (centers for the free distribution of water and buttermilk) …
Read More »ఈ నెల 18న పండగలా.. ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
– సమష్టి కృషితో విజయవంతం చేద్దాం – మన ఘన వారసత్వ సంపదను భావితరాలకు అందిద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం (World Heritage Day) సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ …
Read More »ఈ నెల 17న పీఎం విశ్వకర్మ శిక్షణ కార్యక్రమం
– బంగారం, వెండి ఆభరణాల మార్కెటింగ్, ప్యాకేజింగ్పై శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (హైదరాబాద్), ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ (డీఎఫ్వో-విశాఖపట్నం) సహకారంతో ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం సమన్వయంతో పీఎం విశ్వకర్మ పథకం కింద బంగారం, వెండి ఆభరణాలు, సంబంధిత ఉత్పత్తుల మార్కెటింగ్, ప్యాకేజింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ డీఎఫ్వో అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళి జంగం గురువారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ …
Read More »
Prajavartha Online Telugu News