Breaking News

Tag Archives: vijayawada

“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సుజనా ఫౌండేషన్ ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 38వ డివిజన్, కుమ్మరిపాలెం సెంటర్ , లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ …

Read More »

వైసీపీ పశ్చిమ కార్యాలయంలో 54వ డివిజన్ బిఎల్ఏలకు ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం నాడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగ అధికార ప్రతినిధి రుద్రపాటి తేజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో నిరంతరం శ్రమించి విశేష కృషి చేసిన 54వ డివిజన్ బూత్ లెవల్ ఏజంట్లకు (BLA) చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ …

Read More »

లెనిన్ సెంటర్ లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేతను పరిశీలించిన వైసిపి నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కరెంట్ నిలిపివేసిన షాపులను వైసిపి నేతలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వెస్ట్ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. చిరు వ్యాపారులతో వైసిపి నేతలు మాట్లాడారు. ఎమ్మెల్యే బోండా ఉమా , కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు మాట్లాడుతూ… లెనిన్ సెంటర్ లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారన్నారు. …

Read More »

డీఎస్సీ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. …

Read More »

ఠాగూర్ గ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య 136వ జయంతి

-కార్యక్రమానికి హాజరైన అయ్యంకి మనవడు మురళీకృష్ణ, మల్లెతీగ కలిమిశ్రీ -‘మనిషి కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించి, స్వయంగా స్వీట్లు పంచిన అయ్యంకి మురళీకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘పౌర గ్రంథాలయాలే జ్ఞాన దేవాలయాలు’ అనే నినాదంతో ఊరూరా గ్రంథాలయ చైతన్యోద్యమం నడిపిన గ్రంథాలయోద్యమ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య అని విశ్రాంత ఆచార్యులు, వెంకట రమణయ్య మనవడు అయ్యంకి మురళీకృష్ణ అన్నారు. అయ్యంకి వెంకటరమణయ్య 136వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ బందరురోడ్డులో గల ఠాగూర్ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారిణి రమాదేవి నిర్వహించారు. ఈ …

Read More »

డ్వాక్రా బజార్ సందర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల ( వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ) అమలు చైర్మెన్ విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ సందర్శించారు. డ్వాక్రా మహిళలు చేసిన ఉత్పత్తులతో మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాకుండా దేశంలోని 16 రాష్ట్రాల స్వయం సహాయక సంఘాల వారితో కలిపి 100 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఆ స్టాల్స్ …

Read More »

జాషువా ఆశయాల బాటలో వైఎస్ జగన్ పాలన : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-​ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి ​-సింగ్ నగర్ జనహిత సదనంలో చిత్రపటానికి నివాళులు -​అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న మహనీయుడని కొనియాడటం -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఎదురైన ఛీత్కారాలనే సత్కారాలుగా, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకుంటూ, మానవత్వమే పరమావధిగా జీవించిన మహోన్నత వ్యక్తి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ​శుక్రవారం నగరంలోని సింగ్ నగర్ జనహిత సదనంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం …

Read More »

సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు నేటితో ముగియనున్నందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఐ. కిషోర్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞత సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుటకు సిపిఎస్-టు-ఓపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య సంఘం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం గాంధీనగర్ లోని స్థానిక ఎన్జీవో హోంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎస్ టు ఓ పి ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య కోఆర్డినేటర్లు కే. లక్ష్మి …

Read More »

అగ్ని మాపక శాఖలో ప్రమోషన్ల పోరులో కులం కార్డు తగదు…

-అవినాష్ జయసింహ అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి- హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, ప్రదీప్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న సాటి కులస్తుడిపై దళితకులమనే గుర్తింపును దుర్వినియోగం చేస్తూ అసత్య ఆరోపణలు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్ డీఎఫ్ఓ అధికారి అవినాష్ జైసింహపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, చార్లెస్ ప్రదీప్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ తన …

Read More »