Breaking News

Daily Archives: October 21, 2024

ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో సైడ్ డ్రెయిన్ పనుల ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 49వ డివిజన్ పరిధిలోని పెనుమాక దేవదాసు వీధిలో బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానిక మహిళలతో కలిసి సోమవారం సైడ్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాల మేరకు నాలుగున్నర లక్షల వ్యయంతో పెనుమాక దేవదాసు వీధిలోని సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులలో నాణ్యత, ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా ఆదేశించారన్నారు. …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంచడమే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రధాన లక్ష్యం

-సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు -రాష్ట్రంలో 9 చోట్ల ఆరు రోజుల పాటు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ -దేశంలోనే తొలిసారి జిల్లాల గ్రేడ్ 1,గ్రేడ్ 2 ఉపాధ్యాయులకు శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్ 1, 2 ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి శిక్షణ ఇవ్వడంలో దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఘనత దక్కిందని, దేశ విద్యావిధాన చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని సమగ్ర శిక్షా …

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా చివరి రోజు అనగా 21/10/2024 తేదీన ఉదయం, పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో మధ్యాహ్నం పేపర్-2బి ప్రత్యేక విద్య విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 11877 మందికి గాను 9844 మంది అభ్యర్థులు అనగా 82.88 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 9441 మందికి గాను 7886 మంది అనగా 83.53 శాతం …

Read More »

తిరుపతి నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీ చర్యలు

-ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆధునికీకరించిన 17 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. -ఇప్పటికే విధులలో ఉన్న 17 వాహనాలకు అదనంగా GPS సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్, బ్రీత్ అనలైజర్, అత్యాధునిక టెక్నాలజీతో ఆధునికీకరించి పునః ప్రారంభం. -తిరుపతి నగరాన్ని ఏడు సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు ఈ వాహనాలు కేటాయింపు. -పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వీరి పనితీరును పర్యవేక్షణ. -నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే …

Read More »

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, తాడేపల్లి గూడెం వారీ ఆధ్వర్యంలో 13 మంది దివ్యాంగులకు వినికిడి, ఉపకరణాలు పంపిణి కలెక్టర్ పి ప్రశాంతి చేతుల మీదుగా చెయ్యడం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దివ్యాంగులకి కాలిపార్స్, వినికిడి పరికరాలు తదితరాలు పంపిణి చేసి మరింత మందికి స్ఫూర్తి నివ్వడం జరిగిందన్నారు. ఇటువంటి సమాజ …

Read More »

వీధి విక్రయదారులకు ఆర్థిక సహాయం చేయాలి

-బుడమేరు ముంపు లో విశేష సేవలు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని జి. కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర కి మెమోరండం అందజేసిన నగర ఏఐటీయూసీ నాయకులు .ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తూ ఇటీవల వచ్చిన బుడమేరు ముంపు వలన మన నగరంలోని 32 డివిజన్లు జలదిగ్బంధమయ్యాయి అనే విషయం మీకు తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయిన …

Read More »

ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్ర‌జ‌ల‌కే కాదు..వైసిపి నాయ‌కుల‌కి న‌మ్మ‌కం క‌లిగింది :ఎంపి కేశినేని శివ‌నాథ్

-సెంట్ర‌ల్ లో వైసిపికి ఊహించని షాక్. -వైసిపి వీడిన‌ ముగ్గురు కార్పొరేట‌ర్లు, -భారీ సంఖ్య‌లో వారికి మ‌ద్ద‌తుగా నాయ‌కులుకార్య‌క‌ర్తులు -వైసిపి కార్పొరేట‌ర్లు,నాయ‌కుల‌కి సాదర‌స్వాగ‌తం ప‌లికిన ఎంపి, ఎమ్మెల్యే బొండా -న‌గరాభివృద్ధి కాంక్షించే నాయ‌కుల‌కు మాత్ర‌మే స్వాగ‌తం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ పాల‌న ఆలోచ‌న తీరుతో రాష్ట్ర ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు…వైసిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా విసిగిపోయారు.ఇటీవ‌ల విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తిన స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించిన తీరు, వైసిపి ఎమ్మెల్యే జ‌గ‌న్ ప్ర‌వ‌ర్తించిన విధానం చూసి …

Read More »

మీ వల్లే ఈ అఘాయిత్యాలు

-జగన్, వైసీపీ నేతలపై మంత్రి సవిత ఫైర్ -ఆధారాలు చూపితే నిందితులు కేసులు పెట్టి…జైల్లో పెడతామన్న మంత్రి -జగన్ చర్చ రా… మేం సిద్ధం చర్చ -5 ఏళ్లలో హత్యాచారాలు, హత్యలపై ఏనాడైనా స్పందించారా..? -వైసీపీ నేతలపై మంత్రి సవిత మండిపాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపైనా, తమ నాయకులపైనా అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత మండిపడ్డారు. గడిచిన అయిదేళ్లలో జరిగిన …

Read More »

గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ సహకారం

-ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్దికి సహకరించాలి -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల జీవన ప్రమణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ సహకారాన్ని అందజేస్తానని, అందుకు తగ్గట్టుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ గిరిజనుల, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్దికి పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమై గిరిజనుల సంక్షేమానికి, గిరిజన …

Read More »

అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జిల్లా ఎస్పీ తో కలిసి పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ లేకపోతే నేటి సమాజంలో పరిస్థితిని …

Read More »