Breaking News

Telangana

చెన్నైలో ఘనంగా “కేబీ సేన” ప్రారంభోత్సవం

-కాపు, బలిజల ఐక్యతకు పిలుపు చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : కాపు, బలిజ సామాజిక వర్గాల ఐక్యత మరియు సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా “కేబీ సేన” (కాపు-బలిజ సేన) ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం చెన్నైలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత ఎ.ఎం. రత్నం, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర …

Read More »

ముంబైలో ఘనంగా ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కార్యక్రమం

-ISGL కర్టెన్ రైజర్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి -పాల్గొన్న బాలీవుడ్ సినీ నటులు అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ -ఫైనల్స్ వైజాగ్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి బాలీవుడ్ నటులను ఆహ్వానించిన మంత్రి మండిపల్లి ముంబాయి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ స్పోర్ట్స్ రంగంలో భారతదేశానికి ఉన్న …

Read More »

దోపిడీకి మూలసూత్రం కులమే..

– కులాల అంతరాలను తొలగినప్పుడే భారతరత్న కర్పూరి ఠాకూర్​కు అసలైన నివాళి – ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు – హైదరాబాద్​లోని మీడియా సెంటర్​లో కర్పూరి ఠాకూర్​ వర్ధంతి హైదరాబాద్​, నేటి పత్రిక ప్రజావార్త : దోపిడీకి మూలసూత్రమైన కులం గోడలను కూల్చి చిన్న పెద్ద ఓబీసీలకు దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసిన బడుగుల మహనీయుడు భారతరత్న, జననాయక్, బీహార్​ మాజీ ముఖ్యమంత్రి​ కర్పూరి ఠాకూర్​ అని రిటైర్డ్​ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్​ జె. పూర్ణచంద్రరావు కొనియాడారు. …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియచేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల …

Read More »

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి

-828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం – విదేశీ కరెన్సీ, బంగారం, వెండి లభ్యం హనుమకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు. వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు …

Read More »

Hyderabad Emerges as Energy Efficiency Leader as BEE Drives ₹2 Lakh Crore Power Savings Push

-BEE urges States to adopt cutting-edge global technologies for sustainable growth and grid resilience -Record electricity savings of 321.39 billion units mark one of India’s strongest clean energy performances -New BEE Director General K.C. Panigrahy calls for strict, time-bound action plans to fast-track energy efficiency nationwide Hyderabad, Neti Patrika Prajavartha : Reinforcing India’s march towards affordable energy, sustainable development, and …

Read More »

‘Rooted For Life’: Sonu Nigam Reflects on Spirituality, Upbringing, and the Beliefs That Guide His Journey

Hyderabad, Neti Patrika Prajavartha : Renowned singer Sonu Nigam opens up in a deeply reflective podcast episode of ‘Rooted For Life’ with Dr.PradeepSethi, Co-founder of Eugenix Hair Sciences,during an extensive conversation which touched above and beyond music, providing unique details about his early years, his spiritual journey and life principles that still guide him today. The show explores Sonu Nigam’s …

Read More »

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారం, నేటి పత్రిక ప్రజావార్త : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.

Read More »

సంగారెడ్డి ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను : జగ్గారెడ్డి

సంగారెడ్డి, నేటి పత్రిక ప్రజావార్త : సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఇక జీవితంలో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా.. తాను ప్రచారానికి రానన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాకానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి పేదలు కారణం కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలు అన్నారు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేనిదని పేర్కొన్నారు.

Read More »

భారత ఎగుమతుల వృద్ధికి వ్యూహాత్మక మైలురాయిగా భారత్–ఓమన్ CEPAను స్వాగతించిన ఫియో

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎగుమతిదారుల అత్యున్నత సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థలు (FIEO), గల్ఫ్ ప్రాంతంతో భారత్‌ వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రధాన మైలురాయిగా భారత్–ఓమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదిరినందుకు హృదయపూర్వక స్వాగతం పలికింది ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో, అలాగే ఒమన్ సుల్తాన్ హిస్ మజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గారి మార్గదర్శకత్వంలో ఈ ఒప్పందం పూర్తి చేయబడింది. గౌరవనీయులైన …

Read More »