-ప్రపంచంలో యుద్ధాలు నిలిచిపోయి శాంతి నెలకొనాలని ఆకాంక్ష -ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామివారు 43వ అవధూతగా, దత్తాత్రేయ పరంపరలో విశ్వశక్తి స్వరూపంగా గుర్తింపు పొందారు ఆయనను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం బిఎంఆర్ సార్థ కన్వెన్షన్స్, మన్నెగూడ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ లో వేంచేసి ఉన్న రామ దూత స్వామి ని గురువారం మధ్యాహ్నం తెలుగు …
Read More »Telangana
ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగల తేదీలు ఇవే!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాదిలో తొలి ఏకాదశిని మొదటి పండుగగా భావిస్తారు. దీంతో 2026లో తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమయ్యాయని పురోహితులు తెలిపారు. ఈనెల 29న గురు పూర్ణిమ, AUG 18న మంగళ గౌరీ పూజ, 21న వరలక్ష్మీ వ్రతం, 28న రాఖీ పౌర్ణమి జరగనున్నాయి. అలాగే SEP 4న శ్రీకృష్ణాష్టమి, 14న వినాయక చవితి, OCT 20న దసరా, NOV 8న దీపావళి, DEC 20న ముక్కోటి ఏకాదశి పండుగలను జరుపుకోవాలని సూచించారు.
Read More »చిరంజీవి సమయస్ఫూర్తి.. సతీశ్రెడ్డి సేవాస్ఫూర్తి
-కళా, రక్షణ రంగాలకు వారి కృషితో తెలుగు వారికి ఘన కీర్తి -చిరంజీవి సినిమాలకు నక్షత్రాలు కట్టా -హైదరాబాదులో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి, రక్షణ రంగంలో శాస్త్రవేత్త జి.సతీశ్రెడ్డి తెలుగు ప్రజలు గర్వించదగ్గ ప్రముఖులని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. చిరంజీవి తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోగా, సతీశ్రెడ్డి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన మేటి శాస్త్రవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. హైదరాబాద్ …
Read More »సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్లో గాయపడి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు.
Read More »హైదరాబాద్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా – ప్రజా దర్బార్ విజయవంతం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో జాబ్ మేళా మరియు ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. జాబ్ మేళా ద్వారా వివిధ …
Read More »ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంధంగా చేర్చాలి
-టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్దత గలిగిన రాజకీయ నాయకుడు -మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ …
Read More »ఫాదర్స్ డే, జూన్ 21 తేదీన నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
-డా|| మురళీ కృష్ణ వెల్లడి హైదరాబాద్, (నిజాంపేట్), నేటి పత్రిక ప్రజావార్త : ఫాదర్స్ డే సందర్భంగా ఈ నెల 21 వ తేదీ ఆదివారం వయోవృద్ధులు, మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నామని డా|| ఎస్ హెచ్ ఎన్ మురళీకృష్ణ తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం లో ఆయన మాట్లాడారు. నేటి శిబిరం లో కంప్లీట్ బ్లడ్ కౌంట్, రాండమ్ బ్లడ్ షుగర్, …
Read More »తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది
-ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం -నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం -హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ -పొత్తులతో వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు -రాష్ట్ర విభజన సగౌరవంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నదే మా ఆవేదన -ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఇంకెత కాలం ద్వేషం రగిలిస్తారు? -కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పై చేసిన కామెంట్స్ కు సమాధానం చెబితే …
Read More »నిజాంపేట్ లో రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
-పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ వైద్య పరీక్షలు అవసరం – డా. మురళీ కృష్ణ నిజాంపేట్ (హైదరాబాద్), నేటి పత్రిక ప్రజావార్త : పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటే అన్నీ విధాలుగా శ్రేయస్కరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డా. మురళీ కృష్ణ అన్నారు. మానవసేవే మాధవ సేవ గా భావించే డా.మురళీ కృష్ణ బాచుపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు ఆదివారం ఉచిత వైద్య …
Read More »భారత్-కెనడా CEPA చర్చలకు సానుకూల పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనను FIEO స్వాగతించింది
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ 2026 మే 25 నుండి 27 వరకు కెనడాకు చేయనున్న పర్యటనను స్వాగతిస్తూ, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నట్లు తెలిపింది. భారత్ మరియు కెనడా ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలను పునరుద్ధరించేందుకు చురుకుగా కృషి చేస్తున్న ఈ సమయంలో ఈ …
Read More »
Prajavartha Online Telugu News