Breaking News

Daily Archives: June 11, 2024

ప్రధాన మంత్రి నరేంద్ర మోది బుధవారం రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన బీజేపీ చీఫ్ పురంధేశ్వరి…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో బిజెపి అగ్రనేత లు హాజరౌతున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం లో ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ తోను డిజిపి హరీష్ కుమార్ గుప్తా బిజెపి అగ్రనేతలు సిద్దార్థ్ నాథ్ సింగ్, దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, ఎచ్చెర్ల ఎమ్మెల్యే …

Read More »

రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజా పరిపాలన…ప్రతి అడుగు ప్రజలకోసమే

-ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారం కాదు…ఉన్నతమైన బాధ్యత -93 శాతం సీట్లు, 57 శాతం ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు -ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదాం….తెలుగు జాతిని నెంబర్-1 చేద్దాం -అమరావతే రాజధాని….పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీళ్లు -కూల్చివేతలకు, కక్షసాధింపులకు మా ప్రభుత్వంలో చోటు లేదు -అలా అని తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు….చట్టప్రకారం శిక్షిస్తాం -సీఎం పర్యటనలు ఉంటే పరదాలు కట్టడం…షాపులు మూసేయడం…చెట్లు నరికేయడం ఉండదు -కూటమికి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా -టీడీపీ అధినేత …

Read More »

బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు… : కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి….ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని …

Read More »

విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సెలవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు గ‌న్న‌వ‌రం మండ‌లం, కేస‌ర‌ప‌ల్లి ఐటీ పార్కు వ‌ద్ద ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఎదురు కాకుండా ఉండేందుకు విజయవాడ సిటీ, విజయవాడ రూరల్ ప‌రిధిలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇత‌ర సెంట్రల్ బోర్డ్ ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు …

Read More »

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రజినీకాంత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు.

Read More »

ప్రజలు తిలకించేందుకు గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎల్.ఈ.డి. స్క్రీన్ లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించేందుకు గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎల్.ఈ.డి. స్క్రీన్ లు ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కేసరపల్లి వద్ద ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ప్రమాణ స్వీకార కార్యకమాన్ని నగర ప్రజలు తిలకించడానికి వీలుగా గుంటూరు …

Read More »

ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రి వర్గ సభ్యులు బుధవారం చేపట్టనున్న పదవీ స్వీకార కార్యక్రమాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. ఇందుకోసం జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యక్ష …

Read More »

జిల్లా వ్యాప్తంగా అన్ని ఒక పండుగ వాతావరణంలో రెండు రోజుల పాటు లైటింగ్ ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 12 న నూతన ప్రభుత్వం ఏర్పాటు సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని ఒక పండుగ వాతావరణంలో రెండు రోజుల పాటు లైటింగ్ ఏర్పాట్లు చురుగ్గా ఏర్పాటు చెయ్యడం జరిగిందని, అదే విధంగా జిల్లా నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న వారి కోసం తగిన ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు జిల్లాలోని 138 పలు ప్రదేశాల్లో ఏర్పాటు పండుగ వాతావరణంలో జరగాలి…

-కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి నియోజక వర్గం ప్రధాన కార్యస్థానం, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యక్ష ప్రసార వీక్షణ, సిఎం సందేశం కొరకు వెరసి మొత్తం సుమారు 138 ప్రదేశాల్లో పండుగ వాతావరణంలో చేపట్టాలని, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్12న (నేడు) ప్రమాణ స్వీకారం చేయనున్న …

Read More »