Breaking News

Daily Archives: June 14, 2024

ఆర్థిక శాఖామాత్యులును కలసి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజేఏసి అమరావతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం మంత్రులు శాఖలు కేటాయింపు జరిగిన వెంటనే విజయవాడలో అందుబాటులో ఉన్న ఆర్దికశాఖామాత్యులు పయ్యాల కేశవ ని, కలసి ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో నేడు అధికారంలోకి రావడం చాలా ఆనoదంగా ఉందని తెలియజేస్తూ, భవిష్యత్ లో ఉద్యోగులందరికీ మేలుజరుగుతుందని బావిస్తున్నామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు అన్నారు. ఈ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యక్రమంలో ఏపిరేవిన్యూసర్వీసెస్ …

Read More »

బిఎస్‌ఎన్‌ఎల్‌ మిగులు భూములు విక్రయం

-ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెట్టేందుకు మిగులు భూములు బిల్డింగ్‌ ఆస్తులు మానిటైజేషన్‌ చేస్తున్నామని టెలికం ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం తెలిపారు. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మిగులు భూములను విక్రయించడం ద్వారా గత సంవత్సరంలో రూ 40 కోట్ల ఆదాయం వచ్చిందని, అలాగే ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రధాన ప్రదేశాలలో మిగులు నిర్మాణాల స్థలాలను లీజుకు …

Read More »

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొలుసు పార్థసారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారధి శుక్రవారం రాత్రి 8.00 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ గ్రౌండ్ ప్లోర్లోని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛాంబరులో రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా భాద్యతలు చేపట్టేందుకు సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. …

Read More »

జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు

జర్మనీ, నేటి పత్రిక ప్రజావార్త : జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ…. “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు మీ …

Read More »

ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం!

-సీఎం కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర -తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు -ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం..పెన్షన్ పై హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న …

Read More »

ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల డ్రెయినేజీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

– దోమ‌ల వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే మురుగునీటి నిల్వ‌ను అరిక‌ట్ట‌డ‌మే ల‌క్ష్యం – క్షేత్ర‌స్థాయిలో నిరంతర త‌నిఖీలు చేప‌ట్టాలి – ప్ర‌తి వారం స‌మీక్ష నిర్వ‌హించి.. లోపాల‌ను స‌రిదిద్దండి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ‌ను అరిక‌ట్టేందుకు డ్రెయినేజీ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ల్లో లోపాల‌ను గుర్తించి, త‌క్ష‌ణ‌మే స‌రిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి డ్రెయినేజీ వ్య‌వ‌స్థ స‌జావుగా సాగేలా చ‌ర్య‌లు …

Read More »

గోవధకు పాల్పడినా, తోడ్పడినా చట్టరీత్యా శిక్షార్హులే…

-గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం -1977 ను ప్రతీ ఒక్కరూ పాటించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోవధ నిషేధ చట్టాన్ని ప్రటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. నరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్, జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేద చట్టం అమలుపై సొసైటీ ఫర్ ప్రివెన్షన్ అఫ్ క్రూయాల్టీ …

Read More »

ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌దాం

– ప్ర‌భుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేద్దాం – రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిప‌ర‌చి దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా నిల‌పాల‌న్న గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంతో పాటు ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ చేయ‌డంలో స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ స‌ఫ‌లీకృత‌మ‌య్యేలా అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాలు; గృహ నిర్మాణ శాఖ మంత్రి …

Read More »

సివిల్స్ ప్రిలిమ్స్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ఈ నెల 16న విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అధికారులు పూర్తి స‌న్న‌ద్దంగా ఉండాలి – 25 కేంద్రాల్లో 11,112 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16వ తేదీ ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌-2024కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న …

Read More »

కేన్సర్‌ స్క్రీనింగ్‌ ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదు

-ఆగస్టు 1 నుంచి గ్రామస్థాయిలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ప్రారంభం -20 వేల మంది ఫీల్డ్‌ స్టాఫ్‌కు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై శిక్షణ -జిల్లా స్థాయి టిఓటి కోసం ఇప్పటికే మెడికల్ కాలేజీలు మరియు సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో శిక్షణ ప్రారంభం -ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామస్థాయిలో క్యాన్సర్‌ పరీక్షలు, మానసిక ఆరోగ్య పరీక్షలు ప్రారంభించే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా ప్రాజెక్టును లేదని ఆరోగ్య, …

Read More »