Breaking News

Tag Archives: gujarath

గుజరాత్ లోని గాంధీనగర్ లో రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు

-మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ -రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై సమ్మిట్ లో సిఎం చంద్రబాబు ప్రజెంటేషన్ -ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ-2024ను తీసుకువస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -2030 నాటికి APలో 72.60 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం..గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ అవుతుంది. -గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది….గ్రీన్ ఎనర్జీ విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించాలి -క్లీన్ ఎనర్జీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని ఏపీలో ఏర్పాటు చేస్తాం:- …

Read More »

గాంధీ నగర్ లో దండికుటీర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

-సీఎం చంద్రబాబుకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి గుజరాత్, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, …

Read More »