Daily Archives: June 14, 2024

ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపిన ఎన్జీవో నాయకులు

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేసి బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు PV శివారెడ్డి మరియు ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాను అందజేసి శుభాభినందనలు తెలిపారు. ఏపీ జెఎసి మరియు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారని, ప్రభుత్వం కూడా ప్రజల కోసం సిద్ధం చేసే …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కు అభినందనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక , సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజమహేంద్రవరం కు శనివారం చేరుకోవడం జరిగింది. స్ధానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకెను అందచేసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యటక పరంగా జిల్లాలో అవకాశం ఉన్న పలు అంశాలపై కలెక్టర్ తో మంత్రి కందుల దుర్గేష్ చర్చించడం జరిగింది. మంత్రిని …

Read More »

ఖాళీస్థలములను శుభ్రంగా ఉంచాలి

– కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము వర్షాకాల సీజను ప్రారంభమయినందున నగరములో వర్షములు తరచుగా కురిసే అవకాశమున్నది. తద్వారా పల్లపు ప్రదేశములలో నీరు నిలువవుండి దోమల వ్యాప్తి పెరుగుటకు అవకాశమున్నది. మరీ ముఖ్యముగా నగరములోని ఖాళీస్థలములు వర్షకాల సమయములో దోమలకు ఆవాసమవుతున్నవి. తత్కారణముగా సదరు ఖాళీస్థలములకు దగ్గరగా, చుట్టూ ఉన్న నివాసితులకు దోమ సంబంధిత డెంగ్యూ / మలేరియా వంటి వ్యాధులు సంక్రమించు చున్నవి. ఈ సందర్భముగా నగరములోని ఖాళీస్థలముల యజమాను లందరూ ఒక వారం రోజులలో …

Read More »

నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (NAC) నందు సర్వెయర్ కోర్సులకు ఆహ్వానం..

-న్యాక్ సెంటర్ ఇంఛార్చి జయలక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి కౌశల్ వికాసయోజన (పియంకేవివై) క్రింద అసిస్టెంట్ సర్వేయర్ మరియు హెల్పర్ ఎలక్ట్రిషియన్ కోర్సులలో ప్రవేశాల కొరకు రాజమహేంద్రవరం కలక్టరేట్ లో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (NAC) వారు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రవేశం కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని బొమ్మూరు న్యాక్ సెంటర్ ఇంఛార్చి విబిపీ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ, పట్టణ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియో చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణా కాలంలో …

Read More »

నగరాన్ని పూర్తి స్థాయి శానిటేషన్ తో కాలుష్యరహిత నగరంగా తీర్చి దిద్దాలి..

-ఆహ్లాదకరంగా పచ్చదనంతో కూడిన పరిశుభ్రత నగరంగా సుందరీ కరణ అవసరం. -శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంను కాలుష్య రహిత నగరముగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో మెరుగైన పారిశుద్ద్య నిర్వహణ (శానిటేషన్) పక్కా ప్రణాళికతో నిర్వహించేలా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్, డీసిల్టేషన్, షాగింగ్, స్ట్రెయింగ్ నిర్వహణ …

Read More »

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 సజావుగా జరుపుటలో సహకరించిన అందరు అధికారులు, సిబ్బందికి అభినందనలు

-కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సహకరించిన కలెక్టర్, అధికారులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు -ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి మార్గదర్శకంగా దిశా నిర్దేశం చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేసి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అని కొనియాడిన అందరు అధికారులు -జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహణలో కలెక్టర్, ఎస్పి పాత్ర చాలా కీలకం… తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక …

Read More »

ఈ నెల 16 న యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

-తిరుపతి ఆర్.డి.ఓ. కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం. 9000665565, 9676928804 -తిరుపతి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలు -హాజరు కానున్న 5518 మంది అభ్యర్థులు : జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 16 న ఆదివారం యు.పి.ఎస్.సి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు ఈ నెల …

Read More »

వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-ప్రవీణ్ కుమార్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో పనులలో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్ లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణ ల విషయాలు తదితర పలు అంశాలపై విసిఐసి, రెవెన్యూ, నేషనల్ హైవేస్ పిడి, ఆర్ …

Read More »

బక్రీద్ పండుగ సహుద్ర్భావ వాతావరణంలో జరుపుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో బక్రీద్ పండుగ సహుద్ర్భావ వాతావరణంలో జరుపుకోవాలని, నగరపాలక సంస్థకు ముస్లిం మత పెద్దలు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 17న జరగబోయే బక్రీద్ పండుగ నిర్వహణ పై ముస్లిం మత పెద్దలు, గో సంరక్షణ సమితి సభ్యులు, పోలీసు, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. …

Read More »

ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటి రేబిస్ టీకాలు చేయడం జరుగుతుందని, ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ జంతు సంక్షేమ సంఘం, హర్యానాచే గుర్తింపు పొందిన స్నేహ్ వెల్ఫేర్ సొసైటీ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంచే 2023-26కు గాను గుంటూరు నగర, పంచాయితీల పరిధిలోని వీధి కుక్కలకు …

Read More »