– గంగమ్మ తల్లి కి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలోదర్శనానికి విచ్చేస్తున్న భక్తులు. – తొక్కిసలాట జరగకుండాఅమ్మ వారి భక్తులకు దర్శన ఏర్పాట్లు. -కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టుకునేలా మెరుగైన సౌకర్యాలు. -భక్తుల సహకారం వల్లే గంగ జాతర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాము -స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం వేకువజామున నుంచే భక్తులు విచ్చేసి గంగమ్మ తల్లిని మనసారా దర్శించుకుంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ …
Read More »Movie Reviews
అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »
Prajavartha Online Telugu News