Breaking News

Daily Archives: August 2, 2024

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందాలి

-నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలి -సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి -విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్ధ్యాన్ని మెరుగు పరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డిమాండుకు తగ్గ …

Read More »

మహిళా-శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

-ఏడాదిలో ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా పనిచేయాలని అధికారులకు సూచన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌థ‌కాలు అందించ‌డ‌మే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫ‌లితాలు సాధించే విధంగా ప్రణాళికతో ప‌నిచేయాల‌ని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. స‌చివాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ …

Read More »

రైతులకు తక్షణమే రాయితీఫై బిందు సేద్యం అందించాలి

-గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టింది  -బిందు సేద్యంలో దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లింది  -ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలు -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు  కింజరాపు అచ్చెన్నాయుడు  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తక్షణమే బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందించాలని, అందుకు గాను ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని రాష్ట్ర …

Read More »

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన కుప్పం యువతికి సీఎం అభినందన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై …

Read More »

ఈనెల 5, 6 తేదీల్లో జరిగే కలక్టర్ల సమావేశంపై సిఎస్ వీడియో సమావేశం.

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 5,6తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శాఖల వారీగా సమీక్షించారు.రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసే విధంగా ప్రజెంటేషన్ ఉండాలని కార్యదర్శులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ …

Read More »

అమరావతి రైతులకు ఇచ్చే కౌలు, పింఛన్లు మరో ఐదేళ్లపాటు పొడిగింపు

-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లపాటు పొడిగించేలా సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఏ సమావేశం నేడు సచివాలయంలో …

Read More »

డీజీపీతో మంత్రి సవిత భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావుతో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని మంత్రి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

Read More »

ఫ్రై డే-డ్రైడే పాటిస్తే డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు ద‌రి చేర‌వు

-మ‌రోసారి ఇంటింటి స‌ర్వే చేయాల‌ని ఆదేశం -నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌ -మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ఎఎన్ఎం ల‌కు షోకాజ్ నోటీసివ్వాల‌ని డిఎంహెచ్వోకు ఆదేశం -15 రోజుల్లోగా ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దాల‌ని స్ప‌ష్టం చేసిన క‌మీష‌న‌ర్ -ఉండ‌వ‌ల్లి సెంట‌ర్లో డ్రైడే ఫ్రైడేని ప‌రిశీలించిన -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తి ఇంట్లోనూ ఫ్రై డే-డ్రైడే త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తే డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు ద‌రి చేర‌వ‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ అన్నారు. …

Read More »

139 బ్లాక్ స్పాట్‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి

– రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌, స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలి – ఐ-రాడ్ యాప్‌లో ఆసుప‌త్రుల‌న్నీ న‌మోదు కావాలి – జిల్లా ర‌హ‌దారి భ‌ద్ర‌త క‌మిటీ (డీఆర్ఎస్‌సీ) స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన అన్ని నివారణ చర్యలు చేపట్టాలని ఇందుకు ప్రధానంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్‌)లపై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు దృష్టిసారించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. శుక్రవారం క‌లెక్ట‌ర్ క్యాంపు …

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయండి

-ఈనెల 5 వ తేదీ నాటికి ఇందిరాగాంధీ స్టేడియాన్ని సిద్దం చేయండి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స్థాయి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ జి. సృజన శుక్రవారం స్టేడియంలో …

Read More »