-అధినేత పిలుపుతో అవధుల్లేని ఆనందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు …
Read More »Daily Archives: August 8, 2024
సైబర్ క్రైమ్ నేరాలపై బృహత్తర ప్రణాళికలో బాగంగా బ్యాంకర్లతో సమావేశం
-పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు మరియు వారి …
Read More »ప్రశాంతంగా ముగిసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం 24 జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎస్ఆర్, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లోని 40,781 పాఠశాలలకు గాను 40150 (98.45%) పాఠశాలల్లో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడండి
-నూటికి నూరు శాతం ఈ-క్రాప్ నమోదు చేయాలి -జులైలో భారీవర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.36 కోట్లు ఇన్ పుట్ సబ్సీడీ -పొలాల్లో పురుగు మందులు పిచికారికి డ్రోన్లు వినియోగించేలా ప్రోత్సహించాలి -రాష్ట్రంలో డ్రోన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు -రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల తయారీకి మ్యాన్ఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు కృషి -వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు ఎక్కడా విత్తనాలు కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »ఎర్ర చందనం రక్షణకు సహకారం… ఏనుగుల సమస్యకు పరిష్కారం
-ఏడు అంశాలపై ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక అంతరాష్ట్ర ఒప్పందం -ఎనిమిది కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేందుకు కర్ణాటక అంగీకారం -కర్ణాటక పట్టుకున్న ఎర్ర చందనం అప్పగింత విషయంలోనూ చర్చ -ఎకో టూరిజం అభివృద్ధి, సాంకేతికత పంపకంపై అవగాహన -ఆంధ్రప్రదేశ్ – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష -భవిష్యత్తులోనూ ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం -కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అటవీశాఖ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ …
Read More »ప్రజా సమస్యలపై అధికారులతో సుజనా చౌదరి సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక శ్రద్ధతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. తాడిగడప లోని తమ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సుజనా చౌదరి వి ఎం సి కార్పొరేషన్ అధికారులతో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డివిజన్లో సమస్యలు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చిస్తూ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ అధికారులు వివిధ శాఖల అధికారులతో ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని …
Read More »నగరంలో ఈనెల 24, 25 తేదీల్లో క్రెడాయ్ సౌత్కాన్-2024 సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో సౌత్కాన్-2024 సదస్సును నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ జాతీయ కార్యదర్శి జి.రామ్రెడ్డి తెలిపారు. ఈ విషయమై గురువారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ జరిగిన విలేకరుల సమావేశంలో రామ్రెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సౌత్కాన్`2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, …
Read More »రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పధకం పై శిక్షణా కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పధకం 2024-25 వార్షిక కార్యాచరణ ప్రణాలికను సిద్ధం చేసి, పంచాయతీ రాజ్ సంస్థ నందు గల ప్రజాప్రతినిధులు, అధికారులు అనుసంధానంతో సామర్ధ్యతను పెంపొందించుటకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నట్లు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరాభివృద్ది కొరకు నిర్దేశించిన లక్ష్యాలలో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాలికను అమలు చేయుటకు నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి …
Read More »ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనులను ఆర్ధికంగా బలోపేతం చేసి సమాజంలో సమానత్వాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గిరిజనులను గౌరవించుకోడానికి అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన నృత్యాలను తిలకించి, ఆదివాసీలచే తయారు చేయబడిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించి అనంతరం సహాచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని …
Read More »
Prajavartha Online Telugu News