-ఒబెరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవ్ లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక …
Read More »Daily Archives: August 8, 2024
ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు …
Read More »జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదుల, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. …
Read More »అవయవ దాతల భౌతిక కాయాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారం
-జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలి -అవయవ దాతల కుటుంబాలకు రూ.10,000 పారితోషికం -పూలు, శాలువా, ప్రశంసా పత్రాలకు అదనంగా మరో వెయ్యి రూపాయలు -మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుంటుం సంక్షేమ శాఖ -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో వెలువడిన ఉత్తర్వులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్ డెడ్ తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలపాలని, వారి కుటుంబాలకు రూ.10,000 …
Read More »ఎఫ్ఆర్ యస్ నిర్వహణ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కమీషనర్
-ఉద్యోగుల సార్వత్రిక గుర్తింపు నంబరు ద్వారా వివరాలన్నీ కనపడేలా అప్డేట్ చెయ్యాలి -ఉద్యోగి పనిచేస్తున్న ప్రదేశం, బయట వేసిన అటెండెన్స్ వివరాలు కూడా తెలియాలి -నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల అటెండెన్స్ తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి -పీహెచ్సీలో , బయటా మెడికల్ ఆఫీసర్ల అటెండెన్స్ తెలుసుకునేలా యాప్ లో లొకేషన్లను పొందుపర్చాలి -ఎఫ్ఆర్ యస్ నిర్వహణ తీరుపై లోతుగా సమీక్షించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ …
Read More »జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పారిశుధ్యం, త్రాగునీటీ పై పర్యవేక్షణ
-ఎస్ డబ్ల్యూ పీ ఎస్ డప్పింగ్ యార్డుల్లా కాకుండా సంపద సృష్టి కేంద్రాలుగా మారాలి -పనిచేయ్యని 66 ఎస్ డబ్ల్యూ పీ ఎస్ ద్వారా కార్యకలాపాలు పనిచేయాలి -పారిశుధ్యం.. త్రాగునీరు ఫిర్యాదు కోసం 1800-233-0544 టోల్ ఫ్రీ నెంబర్ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ గోడ ప్రతులను …
Read More »ఇంటింటా జాతీయ జెండా పండుగ ఘనంగా నిర్వహించాలి
-పి ఎమ్ విశ్వ కర్మ యోజన పథకం లబ్దిదారులను నమోదు పూర్తి చెయ్యాలి -జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరిన్ని పనిదినాలు కల్పించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటా జెండా పండుగను ఆగస్ట్ 13 నుంచి 15 వరకూ జాతీయ భావాన్ని పెంచేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో జెండా పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకం, తదితర …
Read More »జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి… : సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈనెల 10వ తేదీన శనివారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని , నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు 7032399488, 6281103122 అనె నెంబర్లని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Read More »కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
-జూనియర్ కళాశాల కి ఎమ్మెల్యే సుజనా వరాల జల్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ లోని ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్ది ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తానని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. గురువారం 45వ డివిజన్ కబేళా ప్రాంతంలోని, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేశారు. అనంతరం డిఐఈఓ సిఎస్ఎస్ఎన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ షేక్ అహ్మద్, మరియు, అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి కళాశాల …
Read More »ప్రజా ఆరోగ్య పారిశుద్ధ్య నిర్వహణకు భంగం కలగకుండా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ప్రజారోగ్య పారిశుద్ధ్య నిర్వహణకు భంగం కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తమ చాంబర్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, పందుల పెంపకం యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పందులు సంచరించకుండా, పందుల యజమానులు, తమ పందులను రోడ్లపై సంచరించకుండా …
Read More »
Prajavartha Online Telugu News