విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాల సంస్థకు, ఐలకు ( ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) సరిహద్దు ప్రాంతంగల APIIC కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఐలా కమిషనర్ మధు, గురువారం ఉదయం సంయుక్తంగా పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద రాకుండా ఉండేందుకు , ఐలా వారు డ్రైనలలో డీసిల్టింగ్ చేస్తూ ఉండాలని, తద్వారా వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన నిలవకుండా డ్రైన్లలో వెళ్లిపోయి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందని …
Read More »Daily Archives: August 8, 2024
RRR విజ్ఞాన కేంద్రం, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ లోని RRR విజ్ఞాన కేంద్రం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ( ఎక్సెల్ ప్లాంట్ ) పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా RRR విజ్ఞాన కేంద్రం సందర్శించి, అందులో ఉన్న వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎక్స్పీరియన్స్ సెంటర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తదుపరి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో …
Read More »వయనాడ్ బాధితులకు సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి చేయూత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రకృతి విలయ దుర్ఘటన యావత్తు ప్రపంచాన్ని కదిలించిందని, ఇలాంటి సమయంలో ఇతోధికంగా తోడ్పడాల్సిన మోదీ ప్రభుత్వం విపత్తును కూడా రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నించటం బీజేపీ రాజకీయ దుర్భలత్వానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. వయనాడ్ వరద విలయ బాధితుల సహాయార్థం సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సేకరించిన వస్తువులను గురువారం లారీల ద్వారా కేరళకు పంపారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీఐ రాష్ట్ర …
Read More »
Prajavartha Online Telugu News