Breaking News

Daily Archives: August 2, 2024

ఆగస్టు ఒకటి నుంచి 8 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి…

-పుట్టిన బిడ్డకు వెంటనే తల్లి ముర్రు పాలు ఇవ్వటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది -డీఎంహెచ్వో..డా. కె.వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తల్లి, బిడ్డలు ఆరోగ్య సంరక్షణకు పుట్టిన బిడ్డకు తల్లిపాలు పాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేది నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణ కార్యక్రమాలపై శుక్రవారం స్థానిక డిఎంహెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, వైద్యాధికారులు వైద్య సిబ్బందితో …

Read More »

ప్రయాణికులకు వాహనాలు నడిపటప్పుడు వారికి భద్రతా పై అవగాహన

-“డిఎల్ఎస్ఏ” ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండ్ లో అవగాహన కార్యక్రమం -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : వాహనాలు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం వారి సామాజిక బాధ్యతే కాకుండా , విలువైన ప్రాణాలను సైతం కాపాడు కోవడం సాధ్యం అవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు తెలిపారు. వారు శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులతో వాహన నడిపే సమయం హెల్మెట్, సీటు …

Read More »

రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పెండింగ్ ఎలక్ట్రిక్ పవర్ లైన్ షిఫ్టింగ్ పనులు ఆగస్ట్ 15 లోపు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సుమారు 7 ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ లను ఆగస్ట్15 లోపు పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడిసిఎల్ తదితర సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి రేణిగుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడిసిఎల్ …

Read More »

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యం పై ఆగస్టు 6వ తేదీ నుంచి ఉచిత శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా లోని ,మహిళా ప్రాంగణం, తిరుపతి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ఎనిమిది రోజులు పాటు, (8), జనరేట్ యువర్ బిజినెస్ (GYB) & స్టార్ట్ యువర్ బిజినెస్ పై (SYB ) ఉచిత శిక్షణ నిర్వహించనున్నామని, జిల్లా నైపుణ్యభివృద్ది సంస్థ అధికారి, ఆర్. లోకనాధం తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషణ్ సంయుక్తంగా జరిపే ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు …

Read More »

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పక్కాగా చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 78 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పక్కాగా ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్ లతో కలిసి ఈ నెల ఆగస్ట్ 15న నిర్వహించనున్న 78వ భారత …

Read More »

గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశం మేరకు ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలి

-రోజువారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలి… -అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా రోజువారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను …

Read More »

ఒకటవ తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లింపు హర్షణీయం

-ప్రభుత్వం ఉద్యోగులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. -ఎన్జీవో నేత ఏ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యలను అర్ధం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలలో లేనివిధంగా ఆగస్టు నెల ఒకటో తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు,పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించటం హర్షణీయమని ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీవో హోమ్ నందు శుక్రవారం ఉద్యోగ సంఘ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎన్జీవో అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు …

Read More »

బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును అప్ గ్రేడ్ చేసుకుని 4జి సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సిమ్ కార్డును అప్ గ్రేడ్ చేసుకుని 4జి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ వై.రవీంద్రనాధ్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. బిఎస్ఎన్ఎల్ దశలవారీగా పాన్ ఇండియా ఆధారంగా 4జి టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2జి /3జి సిమ్‌తో మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ కస్టమర్లకి, వారి ప్రాంతాలలో 4జి సేవను ప్రారంభించినప్పుడు అంతరాయం ఏర్పడుతుంది. వారు తమ సిమ్‌ను …

Read More »

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త…. తక్షణం 4జి సిమ్ ఉచిత సేవలు!

-గుంటూరు బిజినెస్ ఏరియా జిఎం శ్రీధర్ వెల్లడి -కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు కృతజ్ఞతలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సిమ్ కార్డును అప్ గ్రేడ్ చేసుకుని 4జి సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ గుంటూరు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. శ్రీధర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. బిఎస్ఎన్ఎల్ దశలవారీగా పాన్ ఇండియా ఆధారంగా 4జి టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ తమ మొబైల్ సేవలను 2జి, …

Read More »

నేను సైతం అవయవ దానానికి సిద్ధం

-అవయవ దానంపై విస్తృత ప్రచారాన్ని కల్పించాలి -ప్రజల్లో అపోహల్ని తొలగించాలి -అంత్యక్రియల ఖర్చుగా రూ.10 వేలు ప్రభుత్వ సాయం -రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన అవయవాలను దానం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సభా వేదిక సాక్షి గా ప్రకటించారు. అంగీకార పత్రంలో సంతకం చేయడంతో పాటు ప్రతిజ్ఞ కూడా చేశారు. అవయవ దానం చేస్తున్నట్లు సభా వేదిక పైనుండి మంత్రి …

Read More »