Breaking News

Daily Archives: August 11, 2024

ఏపీ నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు తుంగభద్ర డ్యాంను సందర్శించాలి

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాం గేటు వూడిపోయిన నేపథ్యంలో ఏపీ నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు సందర్శించి, యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం రాత్రి కర్ణాటకలోని హోస్పేట …

Read More »