Breaking News

Daily Archives: August 14, 2024

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగ సెలబ్రేషన్ లో భాగంగా వీరనారిమణులకు మరియు మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం ఈరోజు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.ఉమ గారు మరియు గెస్ట్ ఆఫ్ హానర్ గా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య ఐఎఎస్, డా.ఆర్. రమణ ప్రసాద్, ఆర్.డి, ఏ.పి.టి.డి.సి, కొలొనల్ అనుజ్ వాధ్వ, …

Read More »

ఈ నెల 17వ తేదీ స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి సతీ సమేతంగా హాజరు కానున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

-19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయండి -పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పగడ్భందీగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా హాజరు కానున్నారని మరియు ఈ నెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీ ని …

Read More »

ప్రతి నెలాఖరున ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించండి

-ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : సివిల్ రైట్స్ చట్టం అమలు సక్రమంగా, సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరు రోజున తప్పక జరపాలని, పోలీస్ యంత్రాంగం, సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆం.ప్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాశ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్సీ కమిషన్ సభ్యులు గారు తిరుపతి డివిజన్ తాశిల్దార్లు, పోలీస్ అధికారులతో సివిల్ రైట్స్ డే పై …

Read More »

కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి, ఐసర్ పెండింగ్ పనులను పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా సంస్థలు అయిన ఐఐటి, ఐసర్ కోర్టు పెండింగ్ కేసులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు వంటి పెండింగ్ అంశాలను మరియు ఇతర సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెస్ట్ గోదావరి, అనంతపురం కర్నూలు, విశాఖపట్నం గుంటూరు, కృష్ణజిల్లా తదితర కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో …

Read More »

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుచున్న ఏర్పాటు లను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి పరిశీలిస్తూ మాక్ డ్రిల్ రిహార్సల్ నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం లబ్ధిదారుల కోసం టోకెన్ కొనుగోలు చేసి లోపలకి వచ్చి …

Read More »

ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవానికి సిద్ధం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ రోజున పేదలకు కడుపు నిండా 3 పూటలా అన్నం పెట్టే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం ద్వారా చేపట్టారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం చుట్టగుంటలోని ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్, పశ్చిమ నియోజకవర్గ …

Read More »

జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశ భక్తిని చాటుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలందరు హర్ ఘర్ తిరంగాలో భాగంగా నగరంలోని ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశ భక్తిని చాటుకోవాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. భారత దేశ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా లో భాగంగా గుంటూరు నగరంలో ప్రతి ఇంటింటా జాతీయ జెండాను …

Read More »

జిఎంసి నూతన కమిషనర్ గా భాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు ఐఏఎస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగర మేయర్, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా మెరుగుదల చేయడం అధిక ప్రాధాన్యతగా కృషి చేస్తామన్నారు. గతంలో …

Read More »

ప్రజా సమూహల భాగస్వామ్యంతోనే సమ్మిళత భారత్

-డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో కుల, మత, వర్గ ప్రాంతాలకతీతంగా ప్రజా సమూహలన్నిటిని భాగస్వామ్యులు ను చేసి నిర్మాణాత్మక కృషి చేస్తే నే సమ్మిళత భారత్ వికసిస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో స్వతంత్ర భారత్ ప్రగతి – అవరోధాలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన …

Read More »