Breaking News

Daily Archives: August 16, 2024

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో టాస్క్ ఫోర్స్

-టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ -సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ – రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ -సిఐఐ ప్రతినిధులతో ను ముఖ్యమంత్రి సమావేశం – అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం -రాజధానిలో ఇంటర్నేషన్ లా స్కూలు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు, …

Read More »

తుంగభద్ర డ్యామ్ లో స్టాప్ లాగ్ గేట్ అమరికలో మొదటి భాగం పూర్తి పై చంద్రబాబు అభినందనలు

-సమిష్టిగా పనిచేసి విజయం సాధించారన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 6 రోజుల క్రితం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. డ్యామ్ నుంచి దాదాపు 60 టిఎంసి నీటిని విడుదల చేస్తే తప్ప స్టాప్ లాగ్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితిలో అధికారులు అత్యంత …

Read More »

అన్నార్తుల ఆకలి నింపడమే అన్న క్యాంటిన్ల ఏర్పాటు లక్ష్యం

-రాష్ట్ర గృహ నిర్మాణ.సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి -అన్న క్యాంటిన్ లో అల్పాహారాన్ని ప్రజలకు వడ్డించి, వారితో కలిసి భుజించిన మంత్రి పార్థసారధి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నార్తుల ఆకలి నింపడమే ‘అన్న క్యాంటిన్ల’ ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మారావు పేటలో ‘అన్న క్యాంటిన్ ‘ ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరుండి అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా …

Read More »

ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్ కోరారు. శుక్రవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునః ప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ తో కలిసి నల్లచెరువు మెయిన్ …

Read More »

సమస్యలు పరిష్కరించడమే బిజెపి ధ్యేయం…

-బిజెపి విప్, జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ.. సమస్యల పరిష్కారం కోసం బిజెపి రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వారధి కార్యక్రమానికి వస్తున్న సమస్యలు పరిష్కారం వెనువెంటనే జరుగుతోంది. వారధి రెండవ రోజు కార్యక్రమంలో సమస్యల పరిష్కారానికి బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిర్వహించారు. ఈ సందబర్భంగా తనను కలసిన మీడియా తొ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర కార్యాలయం ద్వారా సమస్యలు పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు నడుంబిగాంచామన్నారు. విజయవాడ అవినాష్, రాయలసీమ అవినాష్ …

Read More »

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

-స్మార్ట్ సిటీ దిశగా ప్రణాళికలు -విజయవాడ అభివృద్దే లక్ష్యం -ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) నగర ప్రజల అభివృద్ధి ,సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ, సభ్యునిగా పనిచేసిన సుజనా పశ్చిమ శాసనసభ్యునిగా గెలుపొందిన నాటి నుంచి పాలనపై పట్టు బిగించి శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వరుస రివ్యూ లతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారులు, ఉద్యోగులకు, నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపైన దృష్టి …

Read More »

గిరిజనుల అభ్యున్నతి కొరకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోంది

-జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల అభ్యున్నతి కొరకు గౌ. జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్, న్యూ ఢిల్లీ  జాతోతు హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు గిరిజన సంఘాల నాయకులతో మరియు గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ సమావేశం నిర్వహించి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు అలాగే వారికి సంబంధించిన గ్రీవెన్స్ …

Read More »

ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి…. ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శ్రీసిటీ నందు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభం బన్సల్ తో కలిసి శ్రీసిటీ ప్రతినిధులతో మరియు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన …

Read More »

ఈ-పంట యాప్‌లో నమోదు ప్రక్రియ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ఎ.భార్గవ్‌ తేజ ఐఎఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌, గుంటూరు వారు జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు వారితో కలిసి ఈ-పంట యాప్‌లో నమోదు ప్రక్రియను విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ ఏ విధంగా చేస్తున్నారో అని శుక్రవారం రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ సాగుదారులను గుర్తించి టైమ్‌ లైన్‌ లోపల ఈ`పంట కార్యక్రమాన్ని ముగించాలని ఆదేశించారు. తదుపరి జాయింట్‌ కలెక్టర్‌ వారు అక్కడ ఉన్న రైతులతో మమేకమై …

Read More »

పేదరిక నిర్మూలన దిశగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ -2047

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ – 2047 భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 అభివృద్ధి చెందిన రాష్ట్రoగా మార్చే లక్ష్యంగా జిల్లా అధికారులు అందురు కృషి చేయాలని జిల్లా అర్ధ గణాంక శాఖ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 అమలులో భాగంగా విజన్ – 2024 – 29 సంవత్సరానికి 15 శాతం అభివృద్ధి రేటుతో అంచనాలను జిల్లా అధికారులు వారి శాఖల అభివృద్ధి …

Read More »