Breaking News

Daily Archives: August 21, 2024

బిఎల్ఓలు వేగంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2025 ఓటర్ల జాబితాకి సంబందించి డోర్ టు డోర్ సర్వేను బిఎల్ఓలు వేగంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  బిఎల్ఓలకు స్పష్టం చేశారు. నగరంలో ఇంటింటి ఓటర్ సర్వే వేగవంతం పై బుధవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ …

Read More »

అన్న క్యాంటీన్ సిబ్బందికి తగు ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహరం అందలేదని ఫిర్యాదులు రాకుండా, ఎప్పటికప్పుడు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నగరంలోని 7 …

Read More »

అన్న క్యాంటీన్లకు గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ రూ. 25 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ విరాళం అందించడం అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ కి రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.25 వేల విరాళం చెక్ ని అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ …

Read More »

రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివశించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు …

Read More »