Breaking News

Monthly Archives: August 2024

రాష్ట్రంలో ఉత్పత్తయిన పత్తినంతా కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ

-మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్.సవిత వెల్లడి -పత్తిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల తొలగింపుతోనే అధిక ధర -ప్లాస్లిక్ వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించండి : మంత్రి సవిత ఆదేశం -రాష్ట్ర రైతుల దగ్గర పంట కొనుగోలు చేస్తే సెస్ మినహాయింపుపై నిర్ణయం : -జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లకు స్పష్టంచేసిన మంత్రి అచ్చెన్న -పత్తి రైతుకు అండగా ఉంటామన్న అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల …

Read More »

ప్రగతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాగునీరు,జల్ జీవన్ మిషన్,పారిశుధ్యం,జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్ధేశించిన పధకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.అదే విధంగా పారిశుద్ద్య నిర్వహణ ప్రాజెక్టలను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.పలు రైల్వే,రోడ్డు ప్రాజెక్టులు,నూతన …

Read More »

శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం

-ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం -జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాల కృష్ణా రావు ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్ లో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇరువురితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఇరువురిని సుప్రీంకోర్టు …

Read More »

ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలి

-సంఘటన పై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి -రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ట్రిపుల్ ఐటి లో చదువుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలు అవుతుండడం పై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి స్పందించారు.ట్రిపుల్ ఐటి కళాశాల అధికారులతో మాట్లాడి అనారోగ్యానికి గల కారాణాల ఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు.సంస్థ లొ చదువుతున్న విద్యార్ధులు అందరికి అవసరమైన వైద్య పరిక్షలు చేయించాలని,అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం …

Read More »

ప్రగతి అంశాలపై సిఎస్ లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి డిల్లీ నుండి వీడియో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లి నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షిస్తున్నారు. ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతాలాల్ దండే,జె.నివాస్, హరి నారాయణ,గంధం చంద్రుడు,తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More »

మంజూరైన గృహాలను నిర్మించకుంటే రద్దయ్యే అవకాశం.

-రానున్న జూన్ నాటికీ మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. -గృహానిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి. -కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం -జిల్లా కలెక్టర్ డా.జి. సృజన జి కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందని లబ్ధిదారులు మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టి రానున్న జూన్ మాసం నాటికీ పూర్తి చేయకుంటే నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని …

Read More »

రానున్న మార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం…

-కుదప వద్ద శరవేగంగా జరుగుతున్న కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు.. -ఎ.కొండూరుతో పాటు మరో మూడు మండలాలలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తాం.. -అవసరమైన అన్ని ఆవాసాలకూ సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేస్తాం.. -వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. -వ్యాధి బారిన పడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు పరిసర ప్రాంతాల గ్రామాలకు సురక్షిత కృష్ణా జలాలను అందించేందుకు రూ.50 కోట్లతో వ్యయంతో చేపట్టిన …

Read More »

ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ ల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపుకు నగరపాలక సంస్థ, అదనపు కమిషనర్, సిటి ప్లానర్, సూపరిండెంట్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 3 కమిటీలను ఏర్పాటు చేశామని, వీధి వ్యాపారులు కూడా ఆయా జోన్లకు వెళ్లడానికి సమాయత్తం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల ట్రాఫిక్ …

Read More »

అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు సరఫరా టెండర్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

-జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లోని 2492 అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు (1Kg ప్యాక్) సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రామ్ ద్వారా సరఫరా చేయుటకు ఆసక్తి గల ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ నందు రిజిష్టర్డ్ అయిన Millers/Wholesalers/Govt. Agencies వ్యాపారస్తులు నుండి టెండర్ కోరనైనది. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 29.08.2024 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 04.09.2024 …

Read More »

వనమహోత్సవం 2024 పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీశ్ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి వన మహోత్సవ కరపత్రాలు మరియు వన మహోత్సవం 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ వన మహోత్సవం 2024 కరపత్రాలు మరియు పోస్టర్ ను సంబంధిత అటవీ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »