Breaking News

Monthly Archives: August 2024

పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ -పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని,పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ హజర్డస్ పరిశ్రమల ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత …

Read More »

తిరుపతి ప్రభుత్వ గర్ల్స్ హోమ్ ను పరిశీలించిన ఏపి ఎస్సీసీపీసీఆర్ సభ్యులు సీతారాం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని సరోజిని దేవి రోడ్ లోగల ప్రభుత్వ బాలికల హోమ్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల ఈహోమ్ కు చెందిన విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంపై సీతారాం ఆరా తీశారు,హోమ్ సూపరింటెండెంట్ సి.నయోమి తోను ఇతర సిబ్బందితో మాట్లాడి సంభందిత వివరాలు అడిగి తెలుసుకున్నారు,హోమ్ పర్యవేక్షకుల నిర్లక్ష్యమా,లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నదానిపై పూర్తి సమగ్ర నివేదిక ఆంధ్ర ప్రదేశ్ …

Read More »

అబద్ధాల పునాదులపై జగన్ రాజకీయం

-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం -జగన్ కు మంత్రి బహిరంగ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వెలువరించిన తీర్పు తరువాత కూడా గుణపాఠం నేర్చుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పునాదులపై ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది మేలో జరిగిన …

Read More »

తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు సెప్టెంబర్ మూడులోగా ఫారం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

-డిఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రోల్స్ నందు నమోదు కొరకు CEO/ECI వారు షెడ్యూల్ జారి చేసియున్నారని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు షెడ్యూల్కు అనుగుణంగా ఓటరు నమోదుకు అర్హత తేదీగా 01.11.2024ని సూచించినారనితెలిపారు. ఇందుకు ప్రభుత్వ మరియు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో , జూనియర్ కళాశాలలో , ఉన్నత విద్య సంస్థలలో ఆరు సంవత్సరాల లోపు కనీసం …

Read More »

గురువారం 10 గంటలకి 3 కే ర్యాలీ

-జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాల్గొననున్న జిల్లా కలెక్టరు తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక బొమ్మూరు జిఎంఆర్ పాలిటెక్నిక్ మైదానంలో దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని జిల్లా స్పోర్ట్స్ అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు. బుధవారం స్థానిక జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు గురువారం జాతీయ క్రీడా …

Read More »

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు

-ఆర్ బి ఐ స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా.. -దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది. -సెప్టెంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -ఆర్ బి ఐ పోస్టర్ ను ఆవిష్కరించిన.. -జిల్లా. కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో …

Read More »

ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం

-ప్రత్యాన్మయ మార్గాలు ద్వారా అదనపు ఆదాయం సాధ్యం -విలువ ఆధారిత ఆదాయం సాధ్యం -ఆగరబత్తుల యూనిట్స్ స్థాపన కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి -పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూల వ్యర్ధాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లా స్థాయి ఎంప్యానెల్‌మెంట్ కమిటి తొలి సమావేశం

-ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద డీసిల్టేషన్ పై బోట్స్ మ్యాన్ సొసైటి ద్వారా త్రవ్వకాలు విధి విధానాలు పై చర్చ -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇసుక డీసిల్టేషన్ త్రవ్వకాలు మరియు అప్పగించే పద్ధతి పై విధి విధానాలు రూపొందించడం కోసం ఎన్ ప్యానల్మెంట్ కమిటి నిర్ణయం అనుసరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, తదనుగుణంగా నిర్ణయాత్మక మైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం …

Read More »

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

-చెక్ లిస్టు ఏర్పాటు చేసుకుని ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలి -విద్యుత్, స్టోరేజ్, రసాయన పదార్థాలు పర్యావరణ కాలుష్యము స్థాయి పై సమగ్ర వివరాలు సేకరించాలి -పరిశ్రమల్లో మిషనరీ పొజిషన్ , భద్రత ప్రమాణాలు చెక్ చెయ్యాలి -సి ఎస్ ఆర్ నిధులతో కంపెనీలే భౌతికంగా పనులను చేపట్టే లాగా కృషి చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భధ్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో …

Read More »

ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ

-మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం -అక్టోబర్ ఒకటికి ఈ క్రాప్, ఈ పంట నమోదు పూర్తి కావాలి -కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలి -సీజన్ ప్రారంభానికి ముందే మండల ప్రత్యేక అధికారులు గన్ని బాగ్స్ నిర్ధారణ చేసుకోవాలి -మిల్లర్ల వారీగా సేకరణ లక్ష్యాలను కేటాయించాలి, ట్యాగింగ్ చెయ్యాలి -సీ ఎమ్ ఆర్ లక్ష్యాలను పూర్తి చెయ్యని మిల్లర్ల లక్ష్యాలను తగ్గించాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు కనీస మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా వారి …

Read More »