Breaking News

Monthly Archives: August 2024

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి

-అర్బన్, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చెయ్యండి -స్థానికంగా వేడుకలు నిర్వహించే నిర్వాహక కమిటీలతో సమావేశం నిర్వహించాలి -గణేష్ పందిళ్ళు కు అర్బన్ లో మునిసిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసీల్దార్ చే అనుమతులు జారీ -పెండాల్సు భధ్రత అత్యంత ప్రాధాన్యత -సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి -సేఫ్టీ ధ్రువపత్రాలు జారీ చేసిన చోట్ల మాత్రమే పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి -పర్యావరణ పరిరక్షణ దిశగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి -ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడవద్దు -రూట్ మ్యాప్ ప్రకారం నిమజ్జనం సమయాలు …

Read More »

ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ లో స్తబ్దత గా ఉంటే ఎలా?

-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పి ఎమ్ ఏ వై – గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గృహ నిర్మాణ లక్ష సాధనలో నిర్ణాయక పాత్ర, సరైనా ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టడం ద్వారా మాత్రమే సాధ్యం …

Read More »

ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి

-ట్రక్కు షీట్ లో డెలివరీ చిరునామా సమగ్ర వివరాలు తప్పనిసరి -పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై ప్రతివారం ఆడిటింగ్ నిర్వహిస్తా .. మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యండి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక కోసం రీచ్ లకి వొచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్కు షీట్ జారీ చెయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం డివిజన్ మండల స్థాయి అధికారులతో ఇసుక రవాణా, పి జి …

Read More »

పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంపెనీ యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కంపెనీ వారి కార్మికులు …

Read More »

ప్రతి రైతు భూమికి సరైన సరిహద్దులతో కూడిన సర్వే ధ్రువీకరణ పత్రం అందించాలి

-త్వరలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్ధపడాలి -రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి -రెవిన్యూ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రీవెన్స్, నీటి తీరువా, నాలా పన్ను వసూళ్లు, మ్యూటేషన్స్, సిసిఆర్సి కార్డుల జారీ, జిల్లాలో …

Read More »

39 వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ : డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా నేటి మంగళవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సచివాలయం లో నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని, నేత్రదానం చేసి అంధులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా, ఇద్దరు కార్నియా అంధులకు చూపును …

Read More »

ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి…

-మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి -పరిష్కరించిన ఫిర్యాదులు మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒకటవ తేదీన ఉదయం 6 గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా …

Read More »

ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకలు

-ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో విద్యార్థులకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన మరియు ఆర్థిక క్రమశిక్షణ కొరకు ఆర్బీఐ వారు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్‌ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఆర్బీఐ వారు విద్యార్థులకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన మరియు ఆర్థిక క్రమశిక్షణపై ఆన్‌లైన్ క్విజ్‌ని మూడు దశలలో నిర్వహిస్తోందని సంబంధిత పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. …

Read More »

నిబంధనల మేరకే నిర్దేశించిన గడువులోపు బదిలీలు చేపట్టాలి

-తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనల మేరకే, నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ లపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలలో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖలలో జి. ఓ మేరకు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తో కలిసి మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ …

Read More »

సీజ‌న‌ల్ వ్యాధులు, విష జ్వ‌రాల‌పై నిపుణుల క‌మిటీ ఏర్పాటు

-డెంగ్యూ, మ‌లేరియా, చికెన్ గున్యాతో ఏ ఒక్క‌రూ ప్రాణాల్ని కోల్పోకూడ‌దు -వైద్యారోగ్య, మునిసిప‌ల్‌, పంచాయ‌తీరాజ్ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి -స‌మ‌ర్ధ‌వంత‌మైన ప‌ర్య‌వేక్ష‌ణా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి -జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖాధికారులు కీల‌క‌పాత్ర పోషించాలి -క‌లెక్ట‌ర్లు వారానికోసారి స‌మీక్షించాలి -వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశం -సీజ‌న‌ల్ వ్యాధుల‌పై లోతుగా స‌మీక్షించిన మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సీజ‌న‌ల్ వ్యాధులు, విష జ్వ‌రాలు ప్ర‌బ‌ల‌కుండా మ‌రియు వ్యాధుల ప‌టిష్ట నియంత్ర‌ణ‌కు సంబంధిత శాఖ‌లు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని సూచించ‌డానికి నిపుణుల …

Read More »