Breaking News

Monthly Archives: August 2024

తిరుపతి సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరువలేనివి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరువలేనివని, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన సుధాకర్ శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార …

Read More »

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగ పరచరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించుటకు మాత్రమే వినియోగించాలని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ PC&NDT డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియెట్ అథారిటీ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీస్ అధికారులు …

Read More »

ఈ నెల 1 వ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 3 కేంద్రాలు -హాజరుకానున్న 821 మంది అభ్యర్థులు : జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్న యుపిఎస్సి కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్, నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని డి ఆర్ ఓ చాంబర్ నందు యూపీఎస్సీ పరీక్ష నిర్వహణపై …

Read More »

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ….

-ఒక్కరోజు ముందుగానే కూటమి పార్టీ మండల నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ… తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను ఒకరోజు ముందుగానే అవ్వ, తాతలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాకాల మండలం పదిపట్ల బైలు పంచాయితీలో కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు …

Read More »

తిరుపతి సమాచార శాఖ కార్యాలయానికి లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను అందచేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తిరుపతి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు జెడ్ 7-II నికాన్ లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య కు అందజేసి కార్యాలయ విధులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి డిఐపీఆర్ఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, సమాచార శాఖ సిబ్బంది మల్లికార్జున, రవీంద్ర, …

Read More »

రాజానగరం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖి చేసిన కలెక్టర్ ప్రశాంతి

-అధిక వర్షాలు నేపద్యంలో కంట్రోల్ రూం పరిశీలించిన కలెక్టర్ -ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ పై ఎంపిడిఓ లతో సమీక్షా రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం రాజానగరం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను, ఆన్లైన్ లో నమోదు చేసిన వాటి వివరాలను అడగడం జరిగింది. మండల పరిధిలో మ్యుటేషన్ కు చెందినా ఫైల్స్, వాటి నిర్వహణా తీరును కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత మ్యుటేషన్ …

Read More »

జిల్లా లో రూ.2 లక్షల 39 వేల 924 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు

-రు.102 కోట్ల 31 ల క్షల 63 వే ల 500 లను లబ్ధిదారులకు పింఛన్లు గా అందిస్తున్నాం. -ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేశాం -రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో 2 లక్షల 39 వేల 924 మందికి రూ.102 కోట్ల 31 ల క్షల 63 వేల 500 రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటో …

Read More »

చేనేత వస్త్రాలను కొనుగోలు చెయ్యండి.. వారిని ప్రోత్సహించండి

-హస్తకళల అభివృద్ధికి, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రాయితీలను అందిస్తోంది -ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరం లో చేనేత జౌళి ప్రదర్శన -శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్‌లో హస్తకళలు, కళాత్మక వస్త్రాల ప్రదర్శన -ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 9:00 వరకు ప్రజలకు అందుబాటులో -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రాంతాల నుండి హస్తకళాకారులు, నేత కార్మికుల కళాత్మకంగా తయారు చేసే ఉత్పత్తులు  వినియోగదారులకు అందించే …

Read More »

వృద్ధులకు సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు…. : కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు కలెక్టర్ పి ప్రశాంతి అందచేశారు. ఆగస్ట్ నెలకు చెందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ 1 వ తేదీ ఆదివారం సెలవు దినం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పంపిణి చేస్తున్నట్లు వృద్ధులకు తెలియ చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వొచ్చి …

Read More »

సమాచార శాఖ సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ పదవీ విరమణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సుధీర్ఘ కాలం విధులను సమర్ధ వంతంగా నిర్వహించి నేడూ పదవీ విరమణ చేయుచున్న సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ సేవలు అందించే క్రమంలో చూపిన పనితీరు అభినందనీయం అని జిల్లా సమాచార పౌర సంబంధాలు అధికారి సీహెచ్. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఆర్వో ఐ. కాశయ్య, డివిజనల్ పిఆర్వో ఎమ్. లక్ష్మణా చార్యులు,సహాయ సమాచార కార్యనిర్వాహాక ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ లో 37 …

Read More »