Breaking News

Monthly Archives: August 2024

బిఎల్ఓలు వేగంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2025 ఓటర్ల జాబితాకి సంబందించి డోర్ టు డోర్ సర్వేను బిఎల్ఓలు వేగంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  బిఎల్ఓలకు స్పష్టం చేశారు. నగరంలో ఇంటింటి ఓటర్ సర్వే వేగవంతం పై బుధవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ …

Read More »

అన్న క్యాంటీన్ సిబ్బందికి తగు ఆదేశాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహరం అందలేదని ఫిర్యాదులు రాకుండా, ఎప్పటికప్పుడు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నగరంలోని 7 …

Read More »

అన్న క్యాంటీన్లకు గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ రూ. 25 వేలు విరాళం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ విరాళం అందించడం అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ కి రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.25 వేల విరాళం చెక్ ని అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ …

Read More »

రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివశించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు …

Read More »

పెర‌గ‌నున్న ఉపాధి అవ‌కాశాలు !

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్‌సీఎల్‌ కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివశంకర్‌తోపాటు ప్రతినిధుల బృందం సమావేశమైంది. కాగా, ఏపీలో హెచ్‌సీఎల్‌కు శంకుస్థాపన వేసింది.. సీఎం చంద్రబాబు నాయుడేనన్న సంగతిని నారా లోకేష్ గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో హెచ్‌సీఎల్ ప్రారంభం కాగా.. 4500 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఈ భేటీ వివరాలను మంత్రి నారా లోకేష్ …

Read More »

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సీఎం భేటీ

 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించింది. కాగా, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ …

Read More »

నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పై రివ్యూ చేశారు. కొత్త పాలసీపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్థేశం చేశారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని …వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఎపి అతిపెద్ద కేంద్రం అవుతుందని సిఎం అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలోనే …

Read More »

గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు…పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం

-ఒక ఇంటికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి ఏమి అవసరమో గుర్తిస్తాం…సదుపాయాలు కల్పిస్తాం -వచ్చే జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమం..గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తాం -పంచాయతీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష -పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నామన్న సీఎం -సమీక్షకు హాజరైన ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అధికారులు -పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలను సీఎంకు వివరించిన డిప్యూటీ …

Read More »

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యం

-అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే చర్యలు చేపట్టాం -అధికారుల అంచనా మేరకు రెండేళ్లు కాకుండా సంవత్సరంలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు -ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం -జలవరుల అభివృద్దికి తమ హయాంలో రూ.68 వేల కోట్లు వెచ్చిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే వెచ్చించడం జరిగింది -రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి

-ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలి -ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం -దివ్యాంగులకు ఉచితంగా బ్యాటరీ సైకిల్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం -బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయాలి, అర్హులైన చివరి వ్యక్తి వరకు పింఛను అందించాలి -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక …

Read More »