Breaking News

Monthly Archives: August 2024

దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకం

-చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది -ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతునిస్తుంది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చిన్న మధ్య తరహ పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర కీలకమని, పారిశ్రామిక రంగ స్వరూపాన్ని మార్చడంలో మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతుందని చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి …

Read More »

తిరుమ‌ల శ్రీవారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న మంత్రి టి.జి భ‌ర‌త్

-రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ‌తాం.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని పారిశ్రామిక‌రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ‌తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. మంగ‌ళ‌వారం తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. ముఖ్య‌మంత్రి …

Read More »

స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధుల విడుదల

-స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల -గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం -ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాది. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం …

Read More »

సెప్టెంబరు 14 న జాతీయ లోక్ అదాలత్

-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని న్యాయ స్థానముల ఆవరణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంటర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబితా తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ …

Read More »

మరణించిన ఏకలవ్య టీచర్ల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం

-గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపే వారిపై కఠిన చర్యలు -రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ …

Read More »

అక్టోబర్ 15న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం

-రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతర మహోత్సవాలు -అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు : ఇ.ఓ. వెల్లడి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.వి.వి.ప్రసాదరావు వెల్లడించారు. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 …

Read More »

నగరంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ జిఎం, కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు అన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆద్వర్యంలో మంగళవారం స్థానిక తుమ్మల పల్లి కళాక్షేతంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ జివిఎన్. భాస్కరరావు మాట్లాడుతూ …

Read More »

ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు…

-80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి -ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి -రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి -ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం …

Read More »

మంత్రులతో సవితమ్మ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత  భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రి సవితమ్మ చర్చించారు.

Read More »

అక్టోబరు 2న వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ ప్రారంభం

-ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన -2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకా ఎపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం -ఈనెల 28న జరిగే మంత్రి మండలి ముందుకు ఈవిజన్ డాక్యుమెంట్ -సెప్టెంబరు 1 నుండి 15 వరకూ ప్రజల నుండి సూచనలు,అభిప్రాయాల సేకరణ -సెప్టెంబరు 10-15 మధ్య మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు -వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీల నిర్వహణ -సెప్టెంబరు 15-24 మధ్య ఎపి విజన్@2047 ముసాయిదా ఖరారు -సెప్టెంబరు …

Read More »