Breaking News

Monthly Archives: August 2024

కృష్ణాజిల్లా పరిషత్ లో పదోన్నతుల పండుగ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాపరిషత్ యాజమాన్య పరిధిలో వివిధ కార్యాలయాలలో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్న 11 మందికి సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించుట జరిగినది. ఉద్యోగుల పక్షపాతిగా అన్ని కేడర్లలో ఎప్పటికప్పుడు పదోన్నతులు కల్పిస్తూ ఉద్యోగులపాలిట ఆశ్రిత కల్పవల్లిగా ఉన్న జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము కి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ ఆనంద్ కుమార్ కి, పరిపాలనాథికారి గుంజా మాధవరావు ఉద్యోగులకు ఉత్తర్వులను అందజేయడం జరిగింది

Read More »

పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు పాటుపడదాం

-ఏపీయూడబ్లూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జనార్ధన్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు జర్నలిస్టులంతా ఐకమత్యంతో కృషి చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల సాధనలో దేశంలోనే ఏపీయూడబ్ల్యూజే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ చెప్పారు. యూనియన్ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని అయన ఆవిష్కరించారు. అనంతరం నిర్మల హృదయ భవన్ లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి …

Read More »

వైసీపి హయాంలొ రైతులకు నష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అధారిటీ ( ఆత్మ)విభాగాన్ని వ్యవసాయశాఖకు అనుసంధానం చేయకుండా గత వైసీపి పాలన అరాచకంగా సాగిందని ఆత్మడిపార్టెమెంట్ ఉద్యోగులు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2014 ఎన్డిఎ ప్రభుత్వంలో ఆత్మ డిపార్ట్ ఉద్యోగులు పనిచేశారని అయితే వైసీపి ప్రభుత్వంలో మాత్రం ఆవిధంగా వ్యవశాయ శాఖకు అనుసంధానం చేయక పోవడంతో కేంద్రం విడుదల చేసిన నిధులుతో పని చేసే వీలు లేకుండా ఉధ్యోగుల పట్ల అరాచకంగా వ్యవహరించిన వైసీపి వల్ల ప్రస్తుతం 550 …

Read More »

వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : లజ్జబండ మురికి కాలువలో పూడిక తీత పనులు వెంటనే పూర్తిచేసి వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం పెడన మండలంలోని లజ్జబండ మురికి కాలువలో 7 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పూడిక తీత పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొంకిపూడి లోని లజ్జబండ మురికి కాలువ 15 వ కిలోమీటర్ల వద్ద పంటు మీద ప్రోక్లైనరుతో జరుగుతున్న పూడికతీత పనులను …

Read More »

“2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాకు సంబంధించి “2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్) సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి శనివారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులకు కార్యశాల నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యశాలలో పాల్గొని మాట్లాడుతూ వికసిత్ భారత్ భారత్@2047కి అనుగుణంగా “2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్” కింద రాష్ట్ర …

Read More »

మార్కెట్ ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రధాన మార్కెట్ ల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకూడదని, ప్రజారోగ్యం దృష్ట్యా రోడ్ల మీద వ్యర్ధాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ నందివెలుగు రోడ్ విస్తరణ పనులను, బాలాజీ నగర్, కొల్లి శారద హోల్ సేల్ మార్కెట్, రైతు బజార్, ఆనంద పేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్ ల్లోని గార్బేజ్ డంపింగ్ పాయింట్స్ …

Read More »

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ దంపతులకు ఘన స్వాగతం

రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9.35 గం.లకు చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేట్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డ ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్.పి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ …

Read More »

జిల్లాలోని గిరిజనులు, సంచార జాతుల అభివృద్దికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలి

-జాతీయ ఎస్.టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని గిరిజనుల, సంచారజాతుల అభివృద్దికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని నేషనల్ ఎస్.టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ ఎస్.టి కమిషన్ మెంబర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య, డి.ఆర్.ఓ పెంచల కిషోర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షిస్తూ గిరిజనుల అభ్యున్నతి …

Read More »

అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి…

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన 11 నోడల్ ఆఫీసర్లను, 11 పరిశీలన ఆఫీసుర్లు …

Read More »

ఉద్యోగాల కొరకు గవర్నమెంట్ ఐటిఐ లో ఇంటర్వ్యూలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిట్ లో ఉద్యోగాల కొరకు గవర్నమెంట్ ఐటిఐ(Govt ITI) పద్మావతి పురం, తిరుపతి నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ కష్టమైసేడ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు 20- 08- 2024 తేదీన అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల …

Read More »