Daily Archives: April 2, 2025

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను క‌లిసిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

-ప‌లు రైల్వే ప్రాజెక్టుల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించిన టి.జి భ‌ర‌త్ -అభివృద్ధి చెందుతున్న ఓర్వ‌క‌ల్లు ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్ గురించి చ‌ర్చించిన టి.జి భ‌ర‌త్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ ఢిల్లీలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కర్నూలు నుండి ముంబైకి మరియు కర్నూలు నుండి విజయవాడకు కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరిన‌ట్లు టి.జి భ‌రత్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్ప‌డిన‌పుడు …

Read More »

“దుర్గమ్మ కు ప్రత్యేక పుష్పార్చన”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వసంత నవరాత్రుల్లో నాల్గవ రోజైన 02.04.2025 బుధ వారం రోజున ప్రత్యేక పుష్పార్చన వైభవం గా జరిగింది. మందారపూలు, ఎర్ర కలువలు, మల్లె పూలు మరియు ఇతర ప్రత్యేక పుష్పాలతో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన ప్రారంభం అయింది. ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభం …

Read More »

టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలి

-తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది -అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు -టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం -వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి -అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు -త్వరలో JEO, CVSO, SVBC చైర్మన్, BIRRD డైరెక్టర్‌ల నియామకం -ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే…ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవు -అలిపిరిలో భక్తుల కోసం బేస్‌క్యాంప్ నిర్మాణం…60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -ప్రతిసేవపై భక్తుల ఫీడ్‌బ్యాక్…త్వరలో …

Read More »

నూతన ఆవిష్కరణలకు ఏపీని వేదిక చేస్తాం

-వచ్చే 5 ఏళ్లలో 20 వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం -రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో భాగస్వాములుకండి – ‘ఇంటికో ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేయండి -పారిశ్రామికవేత్తలు, మేధావులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌’ని తీర్చిదిద్దేందుకు… ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామిక వేత్తలు రావాలని, …

Read More »

ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం

-దేశంలో తొలిసారిగా ఇంటి వద్దే 47 ర‌కాల డయాగ్నోస్టిక్ ప‌రీక్ష‌లు -108, 104 సేవలకు కొత్త సర్వీస్ ప్రొవైడర్ -పెరిగిన ఇంధన ధర‌, వేత‌నాలు, ఏజెన్సీ ద్వారా 190 కొత్త వాహనాల కొనుగోలు కార‌ణంగా టెండర్ ధరలో 11 శాతం పెరుగుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకూ స‌మ‌స్యాత్మ‌కంగా కొనసాగుతున్న 104, 108 సేవలకు జవసత్వాలు క‌ల్పించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సేవ‌ల్ని అందిస్తున్న‌ ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ స్థానంలో ప్రభుత్వం …

Read More »

సింగపూర్ ప్రతినిధుల బృందంతో సమావేశమైన సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరి గానే సింగపూర్ ప్రభుత్వం ఎపి ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజ్ణప్తి చేశారు.ఈమేరకు సింగపూర్ ప్రతినిధుల బృందంతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఆర్డిఏ,మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమావేశమై పలు అంశాలను చర్చించారు.2014-2019లో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చిన రోజు …

Read More »

ప్రధానమంత్రి పర్యటనపై సిఎస్ విజయానంద్ ప్రాధమిక సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలకు ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతికి రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రాధమిక సమీక్ష నిర్వహించారు.ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని …

Read More »

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కె. నాగబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్  మోషేన్ రాజు  సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన కె. నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  సూచనలకు అనుగుణంగా బుధవారం శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు …

Read More »

ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం

-దేశంలో తొలిసారిగా ఇంటి వద్దే 47 ర‌కాల డయాగ్నోస్టిక్ ప‌రీక్ష‌లు -108, 104 సేవలకు కొత్త సర్వీస్ ప్రొవైడర్ -పెరిగిన ఇంధన ధర‌, వేత‌నాలు, ఏజెన్సీ ద్వారా 190 కొత్త వాహనాల కొనుగోలు కార‌ణంగా టెండర్ ధరలో 11 శాతం పెరుగుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకూ స‌మ‌స్యాత్మ‌కంగా కొనసాగుతున్న 104, 108 సేవలకు జవసత్వాలు క‌ల్పించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సేవ‌ల్ని అందిస్తున్న‌ ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ స్థానంలో ప్రభుత్వం …

Read More »

క‌ర్నూలు – విజ‌య‌వాడ మ‌ధ్య విమాన స‌ర్వీసులు ప్రారంభించండి

-పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ -ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసిన టిజి భ‌ర‌త్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై …

Read More »