Breaking News

Monthly Archives: March 2025

ప్రత్యేక ప్రార్థనలలో పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా చిట్టినగర్ మోతీ మసీద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో వక్ఫ్ సవరణ చట్టంకు నిరసన తెలుపుతూ చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని వైఎస్సార్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇమామ్ ని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న మహేష్ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కరిముల్లా, షేక్ …

Read More »

BEE Urged States to adopt special strategies to aggressively implement S&L Program

-India achieves Economical Savings of around Rs.54, 323 Crores -APEPDCL Leads the Way with EESL Partnership -States Must Push Energy Efficiency via S&L Programs, Says BEE Vijayawada, Neti Patrika Prajavartha : Following the resounding success of the Partnership Program with the National Testing House (NTH) under the Ministry of Consumer Affairs, Government of India (GOI), for maintaining high standards in …

Read More »

2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జీరో పావర్టీ – P4’ ప్లాట్ ఫామ్ ప్రారంభం

-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగాది నాడు దీనిని ప్రారంభించారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 నాటికి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక కీలక ముందడుగు పడింది అదే ‘జీరో పావర్టీ – P4’ ప్లాట్ ఫామ్. స్వర్ణ ఆంధ్ర@2047 లక్ష్య సాధనలో భాగంగా, ప్రజలు ఆర్థిక అభివృద్ధికి చురుకైన సహకారులుగా మరియు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉండేలా చూసుకోవడానికి …

Read More »

ముస్లీమ్ సోదరుల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

-త్యాగానికి ప్రతీక రంజాన్.. -నూజివీడు ఈద్ గా త్వరలో మరింత అభివృద్ధి -ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. రంజాన్ సందర్బంగా నూజివీడు ముస్లీమ్ సోదరలు ఈద్గా పవిత్ర ప్రాంగణానికి వెళ్లి జిల్లా మరియు నూజివీడు ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.సుమారు 5వేల …

Read More »

పోలీసుల్లో మానసిక ఒత్తిడులను తగ్గించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలు దోహదపతాయి… : కమాండెంట్ శంకర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఏపీ సెక్రటేరియట్ లో ఎస్పిఎఫ్ పోలీసులకు ఆటల పోటీల నిర్వహించారు. ఎపిఎస్ఫిఎఫ్ డిజి డాక్టర్ సియం త్రివిక్రమ్ వర్మ మరియు ఐజి బి వి రామిరెడ్డిల సూచనలు మేరకు విజయవాడ జోన్ కమాన్ డెంట్ ముద్దాడ శంకర రావు గారి ఆధ్వర్యంలో ఏపి సెక్రటేరియట్ CSO పి. వి. ఎస్. ఎన్.మల్లికార్జున రావు వారి పర్యవేక్షణలో ఏపి సెక్రటేరియట్ లో గత రెండు రోజులుగా వాలీబాల్ మరియు బాడ్మింటన్ ఆటలు …

Read More »

2024-25 ఆర్దిక సంవత్సరానికి రూ. 152 కోట్లు ఆస్తి పన్నువసూలు … : కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఆర్దిక సంవత్సరానికి రూ. 152 కోట్లు ఆస్తి పన్నువసూళ్ళు చేయుట ద్వారా గత ఏడాది కంటే రూ.32 కోట్లు అధికంగా వసూలు చేయుట జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్ను వడ్డీ పై రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 25న ప్రకటించిన 50 శాతం రాయితీని వినియోగించుకొని గుంటూరు నగరంలో చివరి రోజైన సోమవారం రూ.6.10 కోట్లతో కలిపి మొత్తం …

Read More »

ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఐచ్ఛిక సెలవు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంను ఐచ్ఛిక సెలవు దినంగా (Optional Holiday) ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య:637 ద్వారా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈదుల్ ఫితర్(రంజాన్) పర్వదిన అనంతర రోజైన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More »

నియోజకవర్గ అభివృద్ధి సూచికల అమలుకు జిల్లా స్థాయిలో 40 మంది ఎంపిక

-ఇందుకోసం ఇప్పటికే గుర్తించిన 700 మంది సచివాలయం సిబ్బంది -ఆసక్తి కలిగిన వారు నేరుగా సిపివో కు దరఖాస్తు చేసుకునే అవకాశం -పనితీరు, బాధ్యతల నిర్వహణ ఆధారంగా ఎంపిక -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రాధాన్యత అంశాలను గుర్తించి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను జిల్లా స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో అమలు చెయ్యాడానికి ఐదు మంది చొప్పున సచివాలయ సిబ్బంది నియమించ నున్నట్లు జిల్లా కలెక్టర్ …

Read More »

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు మత పెద్దలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మైనారిటీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. సర్వమతాల సారాంశం ఒక్కటేనని.. …

Read More »

జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,841 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయలు పంపిణీకి సర్వం సిద్ధం

-ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్, 2025 ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్ 1 వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 7.00 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డిఓలను, ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని …

Read More »