-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ -ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల పై 50% వడ్డీ రాయితీ కి నేడే చివరి అవకాశం అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయల పై 50 శాతం వడ్డీ రాయితీతో చెల్లించుటకు మార్చి 31, 2025 చివరి అవకాశం అయినందున, రంజాన్ పండుగ …
Read More »Monthly Archives: March 2025
నేడు కార్పొరేషన్లు లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు
-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ పండుగ సందర్భంగా సెలవు దినము అయినందున కార్పొరేషన్, ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదని విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Read More »ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన ఐసిసి ఛైర్మన్, బిసిసిఐ ప్రతినిధులు, మంత్రులు
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ఐసీసీ ఛైర్మన్ జైషా , , బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్, ఎంపి శ్రీ భరత్, మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మాజీ …
Read More »మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు స్వాగతం పలికిన ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపి కేశినేని శివనాథ్
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన విద్య, ఐటీల శాఖమంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎసిఎ వైస్ ప్రెసిడెంట్ వెంకట రామ ప్రశాంత్, ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ …
Read More »వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆధునీకరణ పనుల శిలాఫలకం ఆవిష్కరణ
-శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్,ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ -మంత్రి లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలను ను సత్కరించిన ఏసీఏ ప్రెసిడెంట్ వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం లో ఆదివారం స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణను పురస్కరించుకుని శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ శిలాఫలాకాన్ని ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి రంజాన్ పండుగ ప్రతీక అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలను పూర్తిచేసిన ముస్లిం సోదరులకు అల్లాహ్ శక్తినివ్వాలని మల్లాది విష్ణు ప్రార్థించారు. ఈ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన …
Read More »డిఆర్సి సమావేశాల నిర్వహణలో సంస్కరణలు అవసరం
-అర్ధవంతమైన చర్చల కోసం పలు మార్పుల్ని సూచించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ -ఈ మార్పుల ఆధారంగా తదుపరి డిఆర్సి సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృత ప్రయోజనాల కోసం ఉద్దేశించిన జిల్లా సమీక్షా సంఘాల (DRC-District Review Committees) నిర్వహణలో సంస్కరణలు అవసరమని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నొక్కి వక్కాణించారు. ఈ మేరకు ఆయన పలు మార్పుల్ని సూచించారు. ఈ మార్పుల ఆధారంగా తదుపరి డిఆర్సి సమావేశాల్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా …
Read More »శ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి… : కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మ విశ్వాసమే బలంగా విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని జిల్లా ప్రగతిని విశ్వ వినువీధు లకు చాటేలా అధికారులు చేయాలని.. పేదరిక నిర్మూలనకు ఈ ఉగాది నాంది కోరుతూ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు . రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న పి-4 పథకం దిగ్విజయంగా కొనసాగేందుకు ఈ ఉగాది నాంది కావాలని ఎన్టీఆర్ …
Read More »నేటితో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్
– ఇప్పటి వరకు రూ. 50 లక్షల చేనేత వస్త్రాల అమ్మకాలు – నగర ప్రజల నుంచి విశేష ఆదరణకు ధన్యవాదాలు -చేనేతలకు ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తున్నది. – ఆదివారంతో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత ఎగ్జిబిషన్ కు విశేష ఆదరణ లభించడం హర్షనీయమని రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి అన్నారు. విజయవాడ పట్టణంలోని శేషసాయి కళ్యాణమండపంలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ ను శనివారం అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారని …
Read More »Smooth Online Filing and Tax Payment for Tomorrow and Day After
vijayawada, neti patrika prajavarta: The Chief Commissioner of Commercial Taxes (CCST) would like to inform all registered taxpayers that they can successfully submit their returns and make tax payments online without any interruptions on 30.03.2025 and 31.03.2025 In order to assist taxpayers during the process, Commercial Tax officials will be available to provide support and guidance as needed. We urge …
Read More »
Prajavartha Online Telugu News