Breaking News

Daily Archives: March 18, 2025

ఐక్యరాజ్యసమితిలో హిందీకి మరింత ప్రాధాన్యం

న్యూయార్క్, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్యసమితిలో హిందీ భాష వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో శాశ్వత భారతీయ రాయబారి కార్యాలయ ప్రధాన అధికారి పర్వతనేని హరీష్‌తో న్యూయార్క్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశయ్యారు. హిందీ వినియోగానికి సంబంధించిన అనేక అంశాలను వీరిరువురు చర్చించారు. ఐక్యరాజ్యసమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతో పాటు హిందీ భాషను మరింత మందికి చేరువ చేసే ప్రాజెక్టును …

Read More »

ఎస్సీ వర్గీకరణ టీడీపీకే నష్టం… : చింతా మోహన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌ తీర్మానం చేయడం వలన తెలుగుదేశం పార్టీకే నష్టం కలుగుతోందని పార్లమెంటు మాజీ సభ్యులు చింతా మోహన్‌ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ… కర్నాటకలో మాదిరిగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం, ఓబీసీలకు 15 శాతం ఇవ్వాలని, పేదలు, అంటరాని వారి అమాయకత్వాన్ని అండగా చేసుకుని, బలహీన వర్గాలపై బలమైన వర్గాలు దాడిగా ఆయన అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దళితుల్లో వందలో 90 మంది మాలలు ఉండగా, …

Read More »

వర్గీకరణకు క్యాబినెట్‌ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎంకు ధన్యవాదాలు…

-ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్గీకరణకు క్యాబినెట్‌ మరియు అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాదిగ జాతి పక్షాన ఎమ్మార్పీఎస్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రాజీవ్‌ …

Read More »

శాసనసభ్యులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో విజయకేతనం

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ్యులకు నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీల్లో భాగంగా,  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వాలీబాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో స్పీకర్ కెప్టెన్‌గా ఉన్న “స్పీకర్ టీం” 25 పాయింట్లు సాధించి విజయం సాధించింది, హోం మినిస్టర్ టీం 20 పాయింట్లతో నిలిచింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు  యువకుల తరహాలో మైదానంలో చురుకుగా కదలాడి, ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యత చూపించారు. వాలీబాల్ ప్లేయర్‌గా గతంలో మంచి అనుభవం కలిగిన స్పీకర్, అదే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన జట్టుకు గెలుపును అందించారు. …

Read More »

తానా సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా సమావేశాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ ప్రెసిడెంట్ జయరాం కోమటి పలువురు ఎన్నారైలు ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.

Read More »

దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  ఉన్నతాధికారులకు సూచించారు. వారు శాఖ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను …

Read More »

ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తం

-మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే వారిని ఆదుకొని సహకరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కి చెందిన పట్టణాల శివ కుమార్తె జాహ్నవి కిడ్నీ ల సమస్యతో బాధపడుతుంది. ఈమె డయాలసిస్ నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి చేర్పించాల్సి ఉంది. ఇందుకు ఆమె వైద్య సేవలు దారి ఖర్చులు గురించి మంత్రి …

Read More »

అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం

-ఒంటిమిట్టలో అధ్యాత్మిక పర్యాటకం పై సభ్యులు వి.రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో సమాధానమిచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఒంటిమిట్ట చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నామన్న మంత్రి దుర్గేష్ -దేవుని గడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట, గండి, యాగంటి, నందవరం, మహానంది దేవాలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి దుర్గేష్ -గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల పరిశుభ్రత, భక్తుల సౌకర్యాల విషయంలో అలక్ష్యానికి గురైన ఒంటిమిట్ట క్షేత్రం: మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »