-ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్ విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త : గీతావారసత్వ విలువలను విద్యా ప్రారంభ దశ నుండే పిల్లలకు అందించాలని ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్క్రూ బ్రిడ్జి జగన్నాథ్ మందిర్ వద్ద జరిగిన విలువైన విద్య పోటీలలో 70 స్కూల్స్ నుండి 6 వేలు మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో గెలుపొందిన విద్యార్థులకు సీనియర్, జూనియర్ విభాగాలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లోకేశ్వర్ కృష్ణవేణి పటమట స్కూలు, పవన్కుమార్ విశ్వభారతి …
Read More »Daily Archives: March 16, 2025
గోపాలపురంలో డయేరియా కలకలంపై సీఎం చంద్రబాబు ఆరా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురంలో డయేరియా ప్రబలటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా ప్రబలిన దాదాపు పది గ్రామాలలో 20 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కల్పిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి …
Read More »అమరావతిలో 58 అడుగల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తాం.
-అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం -12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు -పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ నిర్మిస్తామన్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ
-ఈ సోమవారం (17-3-2025)) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల …
Read More »తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు సర్వం సిద్ధం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగిందని జిల్లా విద్యా శాఖ అధికారి కెవిఎన్. కుమార్ పేర్కొన్నారు. ఈనెల మార్చి 17 నుండి ఏప్రిల్ ఒకటి వరకు ఎస్ఎస్ సి మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని, మొత్తం 28656 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు, అందులో రెగ్యులర్ విద్యార్థులు 27,003 మంది, ప్రైవేట్ (వన్-ఫెయిల్డ్) విద్యార్థులు 634 మంది. వీరితో పాటు ఓపెన్ స్కూల్కు చెందిన …
Read More »ప్రశాంత వాతావరణంలో జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..
-అందరూ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నా…. -సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని.. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి …. ఆల్ ది బెస్ట్: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులు పరీక్షా సమయం 9:30 గంటలకు అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని హడావిడి లేకుండా ఒత్తిడి కి లోను కాకుండా పరీక్షలు రాయాలని, జిల్లా లో ప్రశాంత వాతావరణంలో …
Read More »అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిది
-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు చేసిన త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »సహకార శాఖలో కంప్యూటరైజే షన్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సహకార శాఖలో జరుగుతున్న కంప్యూటరైజే షన్ కార్యక్రమాన్ని పరిశీలించుటకు జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథరెడ్డి, డివిజనల్ సహకార అధికారి కొవ్వూరు వి కృష్ణ కాంత్ ఆదివారం సహకార సంఘాలను సందర్శించి కంప్యూటరైజేషన్ పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మరియు కాపవరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సందర్శించి కంప్యూటర్జేషన్ పరిశీలించారు. కొవ్వూరు డివిజన్లో 58 సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కంప్యూటరేజేషన్లో డిసిటి సైన్ …
Read More »గోపాలపురం మండలం వివిధ గ్రామాల నుండి నమోదైన వాంతులు విరోచనాలు కేసులు
-అప్రమతమైన వైద్య సిబ్బంది. -అదుపులో ఉన్న పరిస్థితి -గోపాలపురం CHC లో 6 రోగులు కు వైద్య సేవలు -డిశ్చార్జ్ అయిన 19 కేసులు. -డి ఎమ్ హెచ్ వో డా కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు పొలాల్లో పనిచేసిన వారు 15.03.2025 . ప్రకారం ప్రథమ సమాచార నివేదిక ప్రకారం గోపాలపురంలోని పలు ప్రాంతాల్లో 25 కేసులు నమోదు అయ్యాయనీ, వారిలో ఆరు మందికి వైద్యం అందిస్తున్నామని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని …
Read More »3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్ల స్వాధీనం
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం దేచెర్ల గ్రామంలోని Sy.no.84 వద్ద మెసర్స్ కే వి ఆర్ స్టోన్ క్రషర్ ద్వారా రోడ్డు మెటల్ అక్రమ తవ్వకంలో పాల్గొన్న 3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకులు డి.ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సీజ్ చేసిన వాహనాలను సేఫ్ కస్టడీ కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొవ్వూరుకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్ శ్రీనివాస్ తో కలిసి …
Read More »
Prajavartha Online Telugu News