అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో పోస్టల్ ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించడం మరియు జాతీయ ఏకత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా, పోస్టల్ శాఖ అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వీటిలో, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకర్షించే క్రీడ Carrom. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్ కె. ప్రకాష్, I.Po.S. ఆధ్వర్యంలో 27వ ఆల్ ఇండియా పోస్టల్ Carrom టోర్నమెంట్ 2024-25 ను నిర్వహించడం గర్వకారణం. ఈ టోర్నమెంట్ 03.03.2025 నుండి 07.03.2025 వరకు తిరుపతి …
Read More »Daily Archives: March 2, 2025
నేటి విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించాలి
-‘ఇండ్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్’ పదో వార్షికోత్సవంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈతరం విద్యార్థులు అపజయాన్ని అంగీకరించకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారని, వారిలో మనోధైర్యాన్ని నింపే చర్యలు అత్యవసరం అని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. దీనికోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ మరియు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించామని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ …
Read More »Pro-Planet People: BEE’s Bold Green Drive
– BEE Calls on SDAs to Prioritize Mission LIFE” – Indo-German Energy Partnership National Summit in Vijayawada.. A Grand Success … – “Indo-German Energy Summit in Vijayawada: A Grand Success, Says BEE Secretary” – “COP26: PM Modi’s Vision, A Call to Act” Vijayawada, Neti Patrika Prajavartha : In a significant step towards energy efficiency and environmental stewardship, the Bureau of …
Read More »నగరంలో ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఎపి కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్ క్లేవ్ విజయవాడ ఎంజి రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం బందరురోడ్డులోని ఎంబి భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకుడు ఎస్.కె.బాజీ మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన ఎక్విప్మెంట్, మెటీరియల్స్ విక్రయించే సంస్థలు ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి …
Read More »పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడండి
-పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం సచివాలయములలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినవి -కేతన్ గార్గ్-కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-2025 ఆర్ధిక సంవత్సరము ముగింపుకు వచ్చుచున్నందున బకాయివున్న ఆస్థిపన్ను యజమానులు వెంటనే తమ పన్నులు చెల్లించ వలసినదిగా కమిషనరు కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ది.31-03-2025 తేదితో ఆర్ధిక సంవత్సరము ముగియునున్నదని యజమానులు బాకీ ఉన్న తమ పన్నులను చెల్లించి మౌలిక సదుపాయాలు మరియు సేవలు పూర్తి స్థాయిలో అందించేందుకు తోడ్పడాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధాయములలో ఇంటిపన్ను, ఖాళీస్థలము …
Read More »ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ , జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , …
Read More »మత సామరస్యానికి ప్రతీక రంజాన్
-పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి -ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు -రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ …
Read More »స్వయం ఉపాధి రంగంలో మహిళలు, నిరుద్యోగులను ప్రోత్సహించటమే ఎంపి కేశినేని శివనాథ్ లక్ష్యం
-పెద్దతండా గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎంపి కేశినేని శివనాథ్ ఆదేశాలకు మేరకు హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో సమగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్షణ పొందిన పంచాయతీ చాంపియన్స్ ఎ.కొండూరు మండలం పెద్దతండా గ్రామంలో సమగ్రాభివృద్ది కోసం పనులు ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ, ఎ.కొండూరుమండల …
Read More »తెలంగాణా బిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం బిసీలకి ద్రోహం చేయడమే…. : తమ్మిశెట్టి చక్రవర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు విజయవాడఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికావిలేకరుల సమావేశంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణా బిసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బివిల తరుపున తీవ్రంగా ఖండించారు. తెలంగాణ బిసి కులగణనలో బిసిలకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించి బిసీల హక్కుల కోసం గళం విప్పిన తీన్మార్ మల్లన్నని క్రమశిక్షణ పేరుతో అణిచివేయాలని చూడడం సరైన …
Read More »నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తన తో మెలగాలి
-రౌడీ షీటర్లు భూ దందాలు, సెటిల్మెంట్లు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం -ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం -రౌడీ షీటర్ లో ఆయా గ్రామాలలో రౌడీయిజానికి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -పిడియాక్ట్ లు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది -నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ …
Read More »
Prajavartha Online Telugu News